Latest Post

సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం బ్రేక్‌ పడింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు...

Read moreDetails

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల సంక్షేమం, చేపల పెంపకం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమావేశంలో...

Read moreDetails

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌...

Read moreDetails

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే...

Read moreDetails

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు...

Read moreDetails
Page 334 of 2104 1 333 334 335 2,104

Stay Connected

Recommended

Most Popular