Latest Post

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చే అవకాశాలపై దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర...

Read moreDetails

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న సహస్రఘటాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. 2015 జులై 28 తర్వాత మళ్లీ ఈ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. వర్షాభావ...

Read moreDetails

ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద గోదావరి వరద ఉద్ధృతితో ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. శుక్రవారం ఉదయం వీరంతా వీరాపురం...

Read moreDetails

ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ...

Read moreDetails

తాజా కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ

ఆదోని పట్టణంలోని గౌలిపేటలో వెలసిన శ్రీ అంబా భవాని మాత ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శాకాంబరీ దేవి...

Read moreDetails
Page 370 of 2110 1 369 370 371 2,110

Stay Connected

Recommended

Most Popular