Tag: Andhra pradesh

విశాఖ: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. సమతా కళాశాల వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం: విశాఖ ఎంవీపీ ప్రాంతంలోని సమతా కళాశాలలో చదువుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ఆత్మహత్యకు కారణం ...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని ...

Read moreDetails

భక్త కనకదాస జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా – నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా జరుపుకోనుంది ప్రభుత్వం

అమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ...

Read moreDetails

తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం – కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగింపు

కొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె ...

Read moreDetails

తుపాను తాకిడిని తగ్గించిన ముందస్తు చర్యలు – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా ...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం: పెద్దాపురంలో ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి – సహాయం అందించడంలో ముందుండనున్నట్లు భరోసా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తీవ్రం – రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన ...

Read moreDetails
Page 1 of 10 1 2 10

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News