Tag: Andhra pradesh

కొవ్వూరు రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు నాలుగో లైన్‌లో పట్టాలు తప్పింది. దీంతో ఆ ...

Read moreDetails

వెలిగొండతో మూడు దశాబ్దాల ప్రజల కల సాకారం: లోకేశ్‌

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వెలిగొండ నుంచి కృష్ణా జలాలు ప్రవహించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ...

Read moreDetails

బొప్పరాజు తీరు అనుమానాస్పదంగా ఉంది: మంత్రి అనగాని

ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ...

Read moreDetails

గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే.. త్వరలో కొత్త జీవో: చంద్రబాబు

గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అల్లూరి జిల్లా అరకు లోయ మండలం గన్నెలలో నిర్వహించిన సమావేశంలో ...

Read moreDetails

ఏపీలో పచ్చదనం పెంపే లక్ష్యం.. 2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌: నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి ...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు ...

Read moreDetails

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. జగన్‌ పిటిషన్‌పై చంద్రబాబు ఫైర్‌

స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు ...

Read moreDetails

12 లక్షల గాజులు.. భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణ

శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని బలగలో ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి కాలభైరవ పీఠం భక్తి శోభతో కళకళలాడింది. అమ్మవారి ఆలయాన్ని ఏకంగా 12 లక్షల ...

Read moreDetails

కనుల పండువగా సీతారాముల కల్యాణం.. ఆధ్యాత్మిక శోభలో ఒంటిమిట్ట

వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రావణ మాసం, రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద ...

Read moreDetails

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు ...

Read moreDetails

చిలకలూరిపేటలో విషాదం.. ఒకే కుటుంబాల్లో తీరని శోకం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు ...

Read moreDetails

ఎన్‌వోసీకి రూ.4 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు

నెల్లూరు జిల్లాలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడిలో సోమశిల ప్రాజెక్టుకు చెందిన ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. రైతులకు అవసరమైన ఎన్‌వోసీ జారీ చేసేందుకు లంచం ...

Read moreDetails

కాలుష్యంపై కృష్ణంపాలెం గళం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థులు తమ ప్రాంతాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి సమస్యను ...

Read moreDetails

ఏపీలో అత్యవసర వైద్య సేవలకు భారీ బలోపేతం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 10 ...

Read moreDetails

ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌

ఏపీ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ...

Read moreDetails

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 16 మందికి గాయాలు

తిరుపతి జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం చెంబడిపాళెం సమీపంలో 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ...

Read moreDetails

25 రోజుల తర్వాత ఇంటికి చేరిన మత్స్యకారులు.. కుటుంబాల్లో ఆనందం

సముద్రంలో చేపల వేటకు వెళ్లి 25 రోజులుగా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా రాష్ట్రానికి చేరుకున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు ...

Read moreDetails

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

మార్కాపురం జిల్లాలో మహిళ అదృశ్యం కేసు మలుపు తిరిగింది. అప్పుగా ఇచ్చిన రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను మరో మహిళ హత్య చేసినట్లు పోలీసులు ...

Read moreDetails

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెట్టి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపద, ఐశ్వర్యం వస్తాయంటూ మూఢనమ్మకాలను నమ్మించిన కొందరు వ్యక్తులు బాలికను ...

Read moreDetails

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అవసరాలకు అనుగుణంగా ఉండేలా భవన రూపకల్పన ...

Read moreDetails

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్‌ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18 ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల ...

Read moreDetails

తీరానికి ‘గ్రీన్‌ వాల్‌’.. 5,499 హెక్టార్లలో తాటివనాలు

రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ‘గ్రేట్‌ గ్రీన్‌వాల్‌’ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తీర ప్రాంతాల వెంబడి భారీగా తాటివనాలను ...

Read moreDetails

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ యువతతో నిరంతరం మమేకమై వారి ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యువత నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాలను ...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలంలోని ఓ ...

Read moreDetails

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. గోదావరి ...

Read moreDetails

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు సాధిక్‌ఖాన్‌పై సామూహిక ఆత్మహత్య ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్స్‌ కార్తికేయరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. సాధిక్‌ తన తల్లిని తరచూ వేధించేవాడని, ...

Read moreDetails

జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబం నుంచి తనకు వేధింపులు ఎదురయ్యాయని ఆయన కోడలు మేఘన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు ...

Read moreDetails

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

టాక్సిక్‌’ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్‌ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 26న ప్రేక్షకుల ...

Read moreDetails

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పవన విద్యుత్‌ రంగానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. సుజ్లాన్‌ సంస్థ రూ.10 వేల కోట్ల వ్యయంతో మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన ...

Read moreDetails

తిరుపతి నుంచి వారణాసి వరకు.. 11 విమానాశ్రయాల నిర్వహణ ప్రైవేటుకు

దేశంలోని విమానాశ్రయాల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తిరుపతి, వారణాసి సహా 11 విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం ...

Read moreDetails

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్‌ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని ...

Read moreDetails

ఒడిశా వైపు నుంచి కేరడాలోకి ఏనుగులు.. రంగంలోకి అటవీ సిబ్బంది

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కేరడా గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగుల గుంపు ప్రవేశించడంతో కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం వరకు నాగావళి నది సమీపంలో సంచరించిన ఏనుగులు.. సోమవారం ...

Read moreDetails

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌బాబు, ...

Read moreDetails

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘గుడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 100కుపైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు. ...

Read moreDetails

తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి ...

Read moreDetails

రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు

బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో మరో కీలక ఘట్టం ముందుకు సాగుతోంది. ఈ మార్గంలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోరుమామిళ్ల మండలంలోని సీతారామపురం అటవీ ...

Read moreDetails

తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను ...

Read moreDetails

నీటి నిల్వలు అడుగంటుతున్నాయ్‌.. బోర్లు మొరాయిస్తున్నాయ్‌!

రాష్ట్రంలో తాగునీటి సమస్య క్రమంగా తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో నీటి ...

Read moreDetails

చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాత వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ కొత్త భవనాలను నిర్మిస్తోంది. విశాలమైన ...

Read moreDetails

డాక్టర్‌ కావాలనుకున్నారు.. శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు

జీవితంలో అనుకున్న దారులు మూసుకుపోయినా, కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు ఏలూరుకు చెందిన కిలారు అరుణ. డాక్టర్‌ కావాలన్న కల నెరవేరకపోయినా, ...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈలకు కూటమి సర్కార్‌ భారీ ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2,876 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు ...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను ...

Read moreDetails

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

భీమిలి నియోజకవర్గం పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ...

Read moreDetails

31న వెలిగొండ జాతికి అంకితం.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మూడో విడతలో భాగంగా 2,027 నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని ...

Read moreDetails
Page 2 of 24 1 2 3 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News