Tag: Andhra Pradesh News

ఆడుకుంటూ ప్రాణం కోల్పోయిన చిన్నారి… బెలూన్ వల్ల విషాదం..!!

గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బెలూన్‌తో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి గొంతులో బెలూన్ ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ...

Read moreDetails

గుంటూరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్‌తో వృద్ధుడి నిరసన

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పాపయ్య అనే వృద్ధుడు తీవ్ర ...

Read moreDetails

షెడ్యూల్ మార్పులు, బదిలీలపై ఉదయగిరి డిపోలో నిరసన

ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఎన్ఎంయూఏ ఉద్యోగులు ఉదయగిరి: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన ఎన్ఎంయూఏ ఉద్యోగులు తెల్లవారుజామున డిపో ఆవరణలో ...

Read moreDetails

కడప జిల్లాలో ఏసీబీ పంజా: లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై, సీఐ!

ఖాకీ వనంలో అవినీతి గుట్టురట్టయింది. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ వేదికగా సాగుతున్న వసూళ్ల పర్వానికి ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. రూ. 3 లక్షలు ...

Read moreDetails

లాలాచెరువులో విషాదం: కల్తీ పాలకు నలుగురు బలి!

రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి)లో ఇటీవల కల్తీ పాలను తాగిన తర్వాత అనారోగ్యం, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, తీవ్ర రూపంలో బయటపడిన సంఘటన గల్లంతు సృష్టించింది. మరణాలు & ...

Read moreDetails

నారా లోకేశ్ (Nara Lokesh) : నా ఖర్చుతోనే మ్యాచ్ చూశా

మంత్రి నారా లోకేశ్ కొలంబోలో జరిగిన భారత్–పాక్ మ్యాచ్‌కు వ్యక్తిగత ఖర్చుతోనే హాజరయ్యానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు వినియోగించలేదని ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

దివాన్ చెరువులో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో పెద్దపులి కలకలం రేగింది. డిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి ...

Read moreDetails

గయా (బీహార్) రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన – సంక్షిప్త సమాచారం:

గయా జీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం రాంచీ వెళ్లే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు జారి పడిపోయి మృతి చెందాడు. ప్లాట్‌ఫామ్‌–రైలు మధ్య ...

Read moreDetails

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం:Wrong Blood Transfusion Attempt

రాజమహేంద్రవరం – ఓ పాజిటివ్ రక్తగ్రూప్ ఉన్న మహిళకు తప్పుగా బి పాజిటివ్ రక్తం ఎక్కించే ప్రయత్నం జరిగిన ఘటన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి**లో చోటుచేసుకుని ఆలస్యంగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist