Tag: Andhrapradesh

పాఠశాల మైదానం నుంచి అంతర్జాతీయ జట్టుకు.. సెపక్ తక్రా బాలికల ప్రస్థానం

‘సెపక్ తక్రా’ (Sepak Takraw) అంటే ఇప్పటికీ చాలామందికి తెలియని క్రీడే. కానీ విజయవాడలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఈ అంతర్జాతీయ స్థాయి ఆటలో ...

Read moreDetails

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...

Read moreDetails

రీల్ చూసి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలుడు

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ...

Read moreDetails

రేషన్‌ కార్డుదారులకు రూ.20కే గోధుమ పిండి: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్‌ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ...

Read moreDetails

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!

మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ ...

Read moreDetails

ప్రపంచ స్థాయి క్వాంటం హబ్‌గా అమరావతి

క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ...

Read moreDetails

విజయవాడ: ప్రభుత్వ వైద్యకళాశాలలో అనుమానాస్పద స్థితిలో పీజీ విద్యార్థిని మృతి

విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి ...

Read moreDetails

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి: సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ...

Read moreDetails

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 ...

Read moreDetails

సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం

నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ...

Read moreDetails
Page 43 of 44 1 42 43 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist