Tag: Andhrapradesh

ఢిల్లీలో కీలక భేటీ.. కిరణ్ రిజిజును కలిసిన నారా లోకేష్

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయంగా ...

Read moreDetails

ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కళ్యాణం..

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన ...

Read moreDetails

అమరావతికి లోక్‌సభ జైకొట్టింది: చట్టబద్ధమైన రాజధానిగా చారిత్రక ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిగా అమరావతిని చట్టపరంగా ఖరారు చేయడంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం పెద్ద అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ సుమారు ...

Read moreDetails

అమరావతి చట్టబద్ధత బిల్లు… నారా లోకేష్ స్పందన

అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ చర్చను తాను ఆసక్తిగా వీక్షించానని, అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరాన్ని ...

Read moreDetails

శాశ్వత రాజధాని అమరావతి.. అభివృద్ధికి కొత్త దిశ

తాజా చట్ట సవరణతో అమరావతి శాశ్వత రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టింది. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. లోక్‌సభలో ఈ ...

Read moreDetails

విశాఖలో దారుణం.. ఎల్ఐసీ ఏజెంట్‌పై దాడి

విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కిరెడ్డిపాలెంలోని మల్లమ్మ గుడి సమీపంలో ఎల్ఐసీ ఏజెంట్‌పై గుర్తుతెలియని దుండగుడు కెమికల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ...

Read moreDetails

గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించారు

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయికాంత్ వర్మ పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువగా ఉండటం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ...

Read moreDetails

ప్రైవేట్ బస్సుల్లో అదనపు సరుకు.. ప్రయాణికుల భద్రతకు ముప్పు

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తరచుగా ప్రమాదాలకు కారణంగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతున్నా రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. బస్సులు ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉన్నప్పటికీ, ...

Read moreDetails

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: పవన్ కళ్యాణ్

ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan పేర్కొన్నారు. ఆ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెదేపా ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాసేవే లక్ష్యంగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దూరదృష్టితో స్థాపించబడిన ఈ పార్టీ, గత ...

Read moreDetails
Page 8 of 43 1 7 8 9 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist