Tag: ap news

స్పీడ్ గవర్నెన్స్ లక్ష్యంగా అన్ని జిల్లాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశం

సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో 80 శాతం ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ...

Read moreDetails

శాంతి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి?

విజయవాడలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఏసీబీ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ...

Read moreDetails

స్మార్ట్ టిప్: ‘డూ నాట్ డిస్టర్బ్’ ఆన్‌లో ఉన్నా.. ఎమర్జెన్సీ కాల్స్ మిస్ అవ్వకుండా ఇలా చేయండి!

మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నప్పుడు ఫోన్ కాల్స్, నోటిఫికేషన్లు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు 'డూ నాట్ డిస్టర్బ్' మోడ్‌ను వాడుతుంటాం. అయితే, ...

Read moreDetails

జాగ్రత్త: మీ గూగుల్ క్యాలెండర్‌లోకి ‘దొంగలు’ చొరబడ్డారు.. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

సాధారణంగా మనకు ఏదైనా ఈమెయిల్ వస్తే అది 'స్పామ్' ఫోల్డర్‌లోకి వెళ్తుందేమో కానీ, గూగుల్ క్యాలెండర్ ఇన్విటేషన్ మాత్రం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై 'నోటిఫికేషన్' రూపంలో ప్రత్యక్షమవుతుంది. ...

Read moreDetails

చందమామ.. సిద్ధంగా ఉండు: 52 ఏళ్ల తర్వాత నాసా ‘అర్టెమిస్-2’ ప్రయోగానికి కౌంట్‌డౌన్!

1972లో అపోలో-17 మిషన్ ముగిసిన తర్వాత మళ్ళీ మనిషిని చంద్రుడి మీదికి పంపేందుకు నాసా సిద్ధమైంది. ఈసారి 'అర్టెమిస్-2' ద్వారా నలుగురు వ్యోమగాములు (ముగ్గురు అమెరికన్లు, ఒక ...

Read moreDetails

చెక్ మేట్ రాజకీయం: సైప్రస్‌లో భారత గ్రాండ్ మాస్టర్ల సత్తా!

సైప్రస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్ (Candidates Chess Tournament) లో భారత గ్రాండ్ మాస్టర్లు మిశ్రమ ఫలితాలతో రాణిస్తున్నారు గత రౌండ్‌లో ఓటమిని చవిచూసిన ...

Read moreDetails

కింగ్ కోహ్లీ మెమరీ టెస్ట్: ఐపీఎల్ క్విజ్‌లో 4/5 స్కోరు.. తన రికార్డునే మర్చిపోయిన విరాట్!

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం సాధించిన ఆర్సీబీ, తమ తదుపరి పోరులో ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ విరామ సమయంలో ఆటగాళ్లంతా రిలాక్స్ ...

Read moreDetails

ధోని ఈజ్ బ్యాక్.. ముందే రాబోతున్న ‘థలా’: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు పండగే!

సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మొదట ధోని రెండు వారాల పాటు (సుమారు 4-5 మ్యాచ్‌లు) అందుబాటులో ఉండడని ప్రకటించినప్పటికీ, తాజా దృశ్యాలు భిన్నంగా ఉన్నాయి. ధోని తన క్రికెట్ ...

Read moreDetails

ఐపీఎల్ 2026: తొలి రౌండ్ ముగిసింది.. అసలైన మజా మొదలైంది!

తొలి మ్యాచ్‌లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ (+4.171) భారీ నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. వారి వెంటే ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల ...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట ...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ...

Read moreDetails

బ్రేకింగ్: గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ బందోబస్తు.. సిలిండర్ల కోసం యుద్ధం!

దూరంగా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

సామాన్యుడిపై ‘మీసేవ’ భారం: ఛార్జీలు 50% పెంపు.. నేటి నుంచే అమలు!

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సామాన్యులకు అందే పౌర సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ...

Read moreDetails

భూ భారతికి ‘మస్కా’: లేని భూమికి పట్టా.. సూర్యాపేటలో రూ. కోట్ల భూదందా!

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా, ...

Read moreDetails

వైజాగ్‌ను రాజధానిగా విశాఖ ప్రజలే తిరస్కరించారు: ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (జనసేన) లోక్‌సభలో అమరావతి బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య వ్యాఖ్యలు వైకాపా ప్రకటించిన విశాఖపట్నం రాజధాని ...

Read moreDetails

అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు.. నేడు పార్లమెంటులో బిల్లు!

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ...

Read moreDetails

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు మండలంలో గండవరం పొలాల్లో రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య ...

Read moreDetails

రెండేళ్ల నిశ్శబ్దం బద్దలు.. కన్న కూతురు నోరు విప్పడంతో బయటపడ్డ భార్య క్రూరత్వం!

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘాతుకర ఘటనలో, సుకన్య భర్త హనుమంతుని చంపి ఇంటి ముందు పాతిపెట్టిన ఘటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో, స్థానిక వార్తల్లో ...

Read moreDetails

ఏఐ వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫోకస్… ఉండవల్లిలో ప్రత్యక్ష పరిశీలన

అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఏఐ ఆధారిత వ్యవసాయ విధానాలను Bill Gates సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక ఆధారిత వ్యవసాయ పద్ధతులను N. Chandrababu Naiduతో ...

Read moreDetails

విదేశాల్లో విషాదం: అమెరికాలో గొల్లపూడి వాసి కన్నుమూత

గొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ...

Read moreDetails

ఏపీ లోక్‌భవన్ ఎట్ హోం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం, పవన్ కల్యాణ్ పాల్గొనడం

ఆంధ్రప్రదేశ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News