Tag: ap news

కుటుంబమే యూనిట్‌.. ఇక హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు

సంక్షేమ పథకాల అమలులో కుటుంబాలను విడగొట్టే విధానాలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ను రద్దు చేసి, భవిష్యత్తులో సంక్షేమ పథకాలన్నింటినీ కుటుంబాన్ని ...

Read moreDetails

విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం

తిరుపతి-విజయవాడ మధ్య ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఫ్లై-91 విమానయాన సంస్థ ఈ మార్గంలో సర్వీసులను గురువారం నుంచి ...

Read moreDetails

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ...

Read moreDetails

దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు సమీపంలో కెమికల్‌ డ్రమ్ములు కలకలం సృష్టించాయి. రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్స్‌, యాసిడ్‌తో నింపిన డ్రమ్ములను పడేసి ...

Read moreDetails

పోలీసు క్రీడాకారులకు ఇక అత్యుత్తమ శిక్షణ

రాష్ట్ర పోలీసు శాఖలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఏపీ పోలీస్‌ ...

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం ...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ...

Read moreDetails

టోల్‌ప్లాజా వద్ద టాటా ఏస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రహదారి మరమ్మతు పనులకు కూలీలను తీసుకెళ్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. అందులో ఉన్న కూలీలను ఒక్కొక్కరినీ ...

Read moreDetails

వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో రెడ్‌క్రాస్‌ సేవలు కీలకం

వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ఎంతో కీలకమని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలందించడంతో ...

Read moreDetails

రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన ...

Read moreDetails

క్లోరోక్విన్‌ మాత్రలు వికటించి చిన్నారి మృతి

మలేరియా నివారణ కోసం పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ మాత్రలు వికటించాయన్న అనుమానంతో పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాత్రలు తీసుకున్న ఓ ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జలస్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ...

Read moreDetails

పసిబిడ్డతో అత్తింటి ఎదుట గర్భిణి కన్నీటి పోరాటం

ఒడిలో మూడేళ్ల పాప.. కడుపులో మరో బిడ్డ.. అయినా అత్తింటి గడప వద్దే కన్నీటి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఓ గర్భిణికి ఎదురైంది. భర్త, అత్తమామలు తనను ...

Read moreDetails

‘మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్‌ రా.. కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తా!’

‘మీ నాన్న నాకు బాగా తెలుసు.. ఆయన నాకు మంచి స్నేహితుడు. బజారుకు వెళ్దాం రా.. నీకు కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తా’ అంటూ ఓ బాలుడిని నమ్మించిన ఓ ...

Read moreDetails

కాలం కాటేసింది.. కన్నవారికి తీరని శోకం

బెంగళూరు (గ్రామీణం), హిందూపురం, న్యూస్‌టుడే: ఒక కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. శ్రీసత్యసాయి జిల్లా ...

Read moreDetails

మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏపీ మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు రెండేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏం తేల్చారని ప్రశ్నించింది. ...

Read moreDetails

పూల సుబ్బయ్య కుమార్తెలకు సీఎం చంద్రబాబు సత్కారం

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పోరాడిన పూల సుబ్బయ్య కుటుంబాన్ని ...

Read moreDetails

కర్ణాటకలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లపుర రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. క్షణాల్లో దగ్ధం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-అనకాపల్లి 16వ నంబరు జాతీయ రహదారిలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధమై డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. గండిగుండం ...

Read moreDetails

20 ఏళ్ల పగ.. చివరికి పంజా విసిరింది!

గుంటూరులో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పగకు ఓ వ్యక్తి దారుణ హత్యతో ముగింపు పలికిన ఘటన కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల ...

Read moreDetails

ఏపీలో పచ్చదనం పెంపే లక్ష్యం.. 2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌: నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి ...

Read moreDetails

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. జగన్‌ పిటిషన్‌పై చంద్రబాబు ఫైర్‌

స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు ...

Read moreDetails

విశాఖలో కలకలం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

విశాఖపట్నంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అయితే పోలీసులు ...

Read moreDetails

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు ...

Read moreDetails

చిలకలూరిపేటలో విషాదం.. ఒకే కుటుంబాల్లో తీరని శోకం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు ...

Read moreDetails

ఎన్‌వోసీకి రూ.4 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు

నెల్లూరు జిల్లాలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడిలో సోమశిల ప్రాజెక్టుకు చెందిన ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. రైతులకు అవసరమైన ఎన్‌వోసీ జారీ చేసేందుకు లంచం ...

Read moreDetails

కాలుష్యంపై కృష్ణంపాలెం గళం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థులు తమ ప్రాంతాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి సమస్యను ...

Read moreDetails

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 16 మందికి గాయాలు

తిరుపతి జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం చెంబడిపాళెం సమీపంలో 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ...

Read moreDetails

25 రోజుల తర్వాత ఇంటికి చేరిన మత్స్యకారులు.. కుటుంబాల్లో ఆనందం

సముద్రంలో చేపల వేటకు వెళ్లి 25 రోజులుగా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా రాష్ట్రానికి చేరుకున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు ...

Read moreDetails

నేపాల్‌లో ఏపీ యాత్రికుల కలకలం.. ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు

నేపాల్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యాత్రికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్‌ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18 ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

పండుగ పూటా ధరల మంట.. నిత్యావసరాలతో సామాన్యుడి బడ్జెట్‌ బేజారు

శ్రావణమాసం.. వరుస పండుగలు.. ఇంట్లో పిండివంటలు చేసుకునే సమయం. కానీ మార్కెట్‌కు వెళ్తే మాత్రం ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి నుంచి పంచదార వరకు, బియ్యం నుంచి ...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలంలోని ఓ ...

Read moreDetails

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు సాధిక్‌ఖాన్‌పై సామూహిక ఆత్మహత్య ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్స్‌ కార్తికేయరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. సాధిక్‌ తన తల్లిని తరచూ వేధించేవాడని, ...

Read moreDetails

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

విజయనగరం జిల్లాలో పోలీస్‌ వాహనం ప్రమాదానికి గురైంది. బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పిన వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందగా.. ఎస్సై, హెడ్‌ ...

Read moreDetails

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘గుడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 100కుపైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు. ...

Read moreDetails

టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌

శబరిమల క్షేత్ర విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. శబరిమల యాత్రలో ఏపీ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ...

Read moreDetails

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో ...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను ...

Read moreDetails

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద ఇనుప ...

Read moreDetails

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా ...

Read moreDetails

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో ...

Read moreDetails

శ్రావణ శోభతో కళకళలాడిన తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మీ వ్రతానికి వెల్లువెత్తిన భక్తులు

శ్రావణ మాసం చివరి శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు జిల్లాల్లోని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి. ...

Read moreDetails

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కోసం ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌ ...

Read moreDetails

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

విశాఖ జూపార్క్‌ సమీపంలో ఎస్కార్ట్‌ పోలీసుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 30 మంది ఎస్కార్ట్‌ పోలీసులతో కూడిన బృందం ...

Read moreDetails

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడివేడు సమీపంలో ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతులది త్యాగం మాత్రమే కాదు.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News