Tag: APNews

శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తితిదే వద్ద ...

Read moreDetails

తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...

Read moreDetails

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...

Read moreDetails

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో ...

Read moreDetails

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...

Read moreDetails

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థి తౌషిక్ మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి న్యాయం ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

మంగళగిరి స్వామివారి వార్షిక ఉత్సవం… కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే శ్రీవారి కల్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమంగా ...

Read moreDetails

చలో విజయవాడ -పదివేల మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తల ర్యాలీ

విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ఉదయం నుంచే ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. నినాదాలతో ...

Read moreDetails
Page 2 of 8 1 2 3 8

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist