Tag: APNews

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత ...

Read moreDetails

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

భావనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామకోటి 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ...

Read moreDetails

కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ స్పష్టత

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు తెలిపారు. ఆయన చెప్పినట్లుగా, యుద్ధ పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ దూషిస్తోంది. యుద్ధంలో భారతీయులు ...

Read moreDetails

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ కొరత…వెంటనే గ్యాస్ సరఫరా పెంచాలిలని అసోసియేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని హాస్టళ్లలో గ్యాస్ కొరత సమస్యకు గురి అవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు కారణంగా గ్యాస్ సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగింది. హాస్టల్స్‌ ...

Read moreDetails

నందం అబద్దయ్య కుటుంబ వివాహ వేడుకలో మంత్రి లోకేష్ సందడి

మంగళగిరి పట్టణంలో జరిగిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మనవడి వివాహ వేడుకకు రాష్ట్ర విద్య, ఐటీ ...

Read moreDetails

డోన్‌ నియోజకవర్గంలో ఘనంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం

నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ‘మీ భూమి – మీ హక్కు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ...

Read moreDetails

శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తితిదే వద్ద ...

Read moreDetails

తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...

Read moreDetails

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...

Read moreDetails

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో ...

Read moreDetails
Page 1 of 7 1 2 7

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist