Tag: APNews

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

అరుదైన ఖనిజంగా గుర్తింపు పొందిన మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియతో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆందోళన ...

Read moreDetails

మొక్కలకూ ఉంటుందోయ్‌ ‘క్వారంటైన్‌’.. 45 రోజులు నిఘాలోనే..!

మొక్కలంటే వెంటనే నాటేయొచ్చు.. నర్సరీ నుంచి తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవచ్చు అనుకుంటాం. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కల విషయంలో మాత్రం అలా కాదు. వాటిని ...

Read moreDetails

పవన్‌ ఫ్లెక్సీలపై వివాదం.. దర్శిలో టీడీపీ, జనసేన నేతల వాగ్వాదం

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు ...

Read moreDetails

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండతో సాగునీటి సవ్వడి

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 పనుల ప్రారంభోత్సవంతో మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమైందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు ...

Read moreDetails

ఆంధ్రా కాఫీ హౌస్‌.. సాగు నుంచి ఎగుమతుల దాకా దూసుకెళ్తున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ కాఫీ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఒకవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా.. మరోవైపు రాష్ట్రంలో కాఫీ ప్రాసెసింగ్‌, ...

Read moreDetails

తొలి కాన్పులోనే 10 పిల్లలు.. రూబీ రికార్డు!

రాజమహేంద్రవరంలో ఓ పెంపుడు కుక్క తొలి కాన్పులోనే పది పిల్లలకు జన్మనివ్వడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా లాబ్రడార్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన శునకాలు ఒక్క కాన్పులో సుమారు ...

Read moreDetails

సీఎం చంద్రబాబుకు రాఖీ శుభాకాంక్షలు.. అభిమానాన్ని చాటుకున్న మహిళా నేతలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ...

Read moreDetails

ఒంగోలు అభివృద్ధిలో మరో ముందడుగు.. రూ.100 కోట్లతో 5 స్టార్‌ హోటల్‌

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్‌ 5 స్టార్‌ హోటల్‌కు ...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలోని 11వ నంబర్‌ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో ...

Read moreDetails

ఆర్థిక ప్రగతికి సమగ్ర ప్రణాళిక.. 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా ...

Read moreDetails

అమరావతి పనులపై కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. పార్లమెంట్‌ భవనంలో సోమవారం తెదేపా ఎంపీలు కేంద్ర హోంమంత్రిని ...

Read moreDetails

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంటకు తీవ్ర విషాదం

రాజమహేంద్రవరంలోని కాతేరు సమీప గామన్‌ వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ ప్రేమజంటకు సంబంధించిన విషాద ఘటన కలకలం రేపింది. వంతెన సమీపంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో ...

Read moreDetails

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో దివ్యాంగ దంపతుల విషాదాంతం కలకలం రేపింది. భార్యను హతమార్చిన అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం స్నేహితులతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా గుంటూరు నగర శివారులోని ...

Read moreDetails

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

పెదపాడు మండలంలోని అప్పనవీడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. ...

Read moreDetails

ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ...

Read moreDetails

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన ...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

లిఫ్ట్‌ రాకుండానే తెరుచుకున్న తలుపులు.. రెండో అంతస్తు నుంచి పడి వ్యాపారి మృతి

శ్రీకాకుళం నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త కట్టా వెంకటేశ్వరరావు (66) మృతి చెందారు. లిఫ్ట్‌ ...

Read moreDetails

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆరోగ్యం నిలకడ

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బుధవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర ...

Read moreDetails

ఏపీలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. ఈ నెల 24న నిర్వహణ

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంచే ఉద్దేశంతో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ...

Read moreDetails

ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ నిలుపుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలకు సంబంధించి అమల్లో ఉన్న 1980 నాటి ఏపీ సవరించిన పెన్షన్ నిబంధనల్లో ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. ఈ మేరకు ...

Read moreDetails

ఏపీ లిక్కర్ స్కామ్: ఈడీ విచారణలో తొలి రోజు ముగింపు

ఏపీలో సంచలనం రేపిన మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో అరెస్టైన కీలక నిందితులు రాజ్ ...

Read moreDetails

పవన్‌కల్యాణ్‌కు డిశ్చార్జి.. కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు చేరిక

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను బుధవారం ...

Read moreDetails

ఆగస్టు 7 నుంచి ‘నేతన్నకు భరోసా’.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘నేతన్నకు భరోసా’ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ...

Read moreDetails

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపం.. 17న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

Read moreDetails

అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ సాంకేతిక సహకారం

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ అనుభవం, ...

Read moreDetails

దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, ...

Read moreDetails

16 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌.. 24న సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే జరిగిన విడతల్లో సీట్లు పొందలేని అభ్యర్థులు, ...

Read moreDetails

డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల ఫలితాలు విడుదల.. మూడు సబ్జెక్టుల్లో ఎంపిక జాబితా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ...

Read moreDetails

ఏషియన్‌ అండర్‌-23 అథ్లెటిక్స్‌లో ప్రవళికకు స్వర్ణం.. సీఎం రేవంత్‌ అభినందనలు

చైనాలోని ఆర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్‌-23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2026లో తెలంగాణకు చెందిన నారిమళ్ల ప్రవళిక అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల 4x400 మీటర్ల రిలే పరుగులో ...

Read moreDetails

హైదరాబాద్‌-విజయవాడ హైవే నిర్వహణకు మూడు ఏజెన్సీలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) నిర్వహణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మూడు ఏజెన్సీలకు అప్పగించింది. ప్రయాణికులకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, రహదారి ...

Read moreDetails

పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు మరింత ఊతమిస్తూ పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలోనే తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు ...

Read moreDetails

కడపలో దాల్మియా సిమెంట్‌ విస్తరణ.. రూ.3,100 కోట్ల పెట్టుబడి

‘దాల్మియా భారత్‌ గ్రూప్‌’ ఆంధ్రప్రదేశ్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో ఉన్న దాల్మియా ...

Read moreDetails

రేషన్‌ దుకాణాల్లో మినీ మార్టులు.. పౌరసరఫరాల శాఖ అనుమతులు

రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల రూపురేఖలు మార్చేందుకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. రేషన్‌ షాపులను కేవలం నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలుగా కాకుండా, వినియోగదారులకు మరిన్ని ...

Read moreDetails

శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం.. 41.89 టీఎంసీలే నిల్వ

శ్రీశైలం జలాశయంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలోనే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండగా, ...

Read moreDetails

తుంగభద్ర సమస్యలపై కేంద్రం హైపవర్ కమిటీ ఏర్పాటు

తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక చర్యలు చేపట్టింది. జలాల వినియోగం, సాగునీటి అవసరాలు, సాంకేతిక అంశాలు, ...

Read moreDetails

ఏపీలో ఎండల దెబ్బ.. 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లో వేసవి కాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే ...

Read moreDetails

సీలేరు నదిలో విషాదం.. యువకుడు మృతి, ఆరుగురికి తప్పిన ప్రమాదం

పోలవరం జిల్లాలోని ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద చోటుచేసుకున్న సీలేరు నది ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. సరదాగా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఏడుగురు యువకులు ఊహించని ...

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ...

Read moreDetails

కానూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం

కృష్ణా జిల్లా కానూరులోని జేఆర్‌డీ టాటా పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం ఉదయం అనూష గ్యారేజీలో మరమ్మతుల కోసం నిలిపి ...

Read moreDetails

మార్కాపురంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి కలకలం

మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో ముందు చక్రం ఊడిపోవడంతో ఒక్కసారిగా ...

Read moreDetails

విశాఖ సమీప బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత

విశాఖ సమీపంలోని బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.05 ...

Read moreDetails

జూలై 14–19 మధ్య ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు: ఆర్టీసీ జేఏసీ

రెండో దశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని కోరుతూ ...

Read moreDetails

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలసలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ...

Read moreDetails

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాంలోని గౌతమి గోదావరి నదీ తీరంలో శుక్రవారం భారీ సంఖ్యలో కానాగంత జాతి చేపలు మృత్యువాత పడటం కలకలం రేపింది. నది ఒడ్డున పెద్ద ఎత్తున చనిపోయిన ...

Read moreDetails

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

రాష్ట్రంలో వైద్య విద్యను మరింత విస్తరించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌ ...

Read moreDetails

అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు.. పరేడ్‌ మైదానం అభివృద్ధికి రూ.3.17 కోట్లు

ప్రజా రాజధాని అమరావతిలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేడుకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ...

Read moreDetails
Page 1 of 7 1 2 7

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News