Tag: Breaking News Telugu

బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులకు పెరుగుతున్న అవకాశాలు

ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ రంగం ఒక మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. కళలపై ఆసక్తి, సృజనాత్మకత ఉన్న విద్యార్థులు బీఎఫ్‌ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటర్‌పై సుమారు 90 పైసల వరకు పెంపు చేయగా, ...

Read moreDetails

తిరుమలలో విషాదం.. భవనం పై నుంచి పడి కార్మికుడి మృతి

తిరుమలలోని అవధూత దత్తపీఠం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మూడంతస్తుల భవనంపై ఉన్న వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోయాడు. ...

Read moreDetails

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడికి సిద్ధమైనప్పటికీ, గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ విజ్ఞప్తుల మేరకు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా ...

Read moreDetails

నీటి అడుగున వ్యోమగాముల శిక్షణ కేంద్రం ఏర్పాటు

భారతదేశంలో తొలిసారిగా మానవసహిత అంతరిక్షయాత్రలకు శిక్షణ ఇవ్వడానికి నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతోంది ఓ అంకుర సంస్థ. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమగాములు స్పేస్‌లో ...

Read moreDetails

మే 20న దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్‌

హక్కుల సాధన కోసం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఛాంబర్ ...

Read moreDetails

5 వేల మంది కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగుకు ముందడుగు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆయిల్‌పామ్‌ కర్మాగారం రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు కొత్త ఊపునిచ్చింది. ఇప్పటికే 22 జిల్లాల రైతులు ఈ కర్మాగారానికి గెలలను ...

Read moreDetails

స్పీడ్ గవర్నెన్స్ లక్ష్యంగా అన్ని జిల్లాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశం

సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో 80 శాతం ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ...

Read moreDetails

“రస్సెల్ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, కేకేఆర్ భావోద్వేగం!!

ఇది కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అభిమానులకు ఒక ముగింపు మరియు కొత్త ఆరంభం వంటి వార్త. ఆండ్రీ రస్సెల్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించి కోచ్‌గా ...

Read moreDetails

ఏపీలో బాంబు కలకలం: మచిలీపట్నం కోర్టు, విశాఖ ఆర్టీవో ఆఫీసులకు బెదిరింపు మెయిల్స్!

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం వచ్చిన బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం రేపాయి. మచిలీపట్నం కోర్టుతో పాటు విశాఖ ఆర్టీవో కార్యాలయానికి అజ్ఞాత ...

Read moreDetails

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం వెల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

రజనీకాంత్ కొచ్చడైయాన్ కేసు: ₹2.5 కోట్లు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు

చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ నటించిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా నిర్మాతకు సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన యాడ్ ...

Read moreDetails

పంజాబ్ తరగతి గదిలో కాల్పులు.. విద్యార్థి మృతి

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

బెంగళూరు కిడ్నాప్ కేసు: లేడీ డాన్ యశస్వినీ గౌడ అరెస్ట్ రూ 1.20 లక్షలు

వ్యాపారవేత్త బెంగళూరులో కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ‘లేడీ డాన్’గా పేరుగాంచిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News