Tag: BRICS Summit

బ్రిక్స్‌ విందులో పాల్గొంటే బాగుండేది: హర్ష్‌ గొయెంకా

దిల్లీలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందులో పూర్తిగా శాకాహార వంటకాలను వడ్డించడం సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై ...

Read moreDetails

జిన్‌పింగ్‌ వెంటే ‘అంకుల్‌ కై’.. చైనాలో ఈయనకున్న పవర్‌ ఏంటి?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో ఆయన వెంట కనిపించిన ఓ ఎత్తయిన వ్యక్తి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సూటుబూటుతో జిన్‌పింగ్‌ వెంటే కనిపిస్తున్న ...

Read moreDetails

మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్‌.. బ్రిక్స్‌లో ఆసక్తికర సన్నివేశం

దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫొటో దిగేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. బ్రిక్స్‌ బిజినెస్‌ ...

Read moreDetails

జిన్‌పింగ్‌కు మోదీ తన చిత్రపటాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారా? అసలు నిజం ఇదే!

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా ...

Read moreDetails

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం

బ్రిక్స్‌ డిక్లరేషన్‌ విషయంలో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఏ దేశమైనా చేపట్టే ఏకపక్ష ...

Read moreDetails

‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్‌ వార్షిక సదస్సు–2026లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలు, సంక్షోభాలకు బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడి ...

Read moreDetails

భారత్‌కు బయల్దేరిన జిన్‌పింగ్‌.. మోదీతో నేడు కీలక భేటీ

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు బయల్దేరారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2020లో గల్వాన్‌ ఘర్షణల ...

Read moreDetails

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వచ్చే నెల 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. న్యూదిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన ...

Read moreDetails

విశాఖ తొట్లకొండకు బ్రిక్స్‌ ప్రతినిధుల సందర్శన

విశాఖపట్నంలో బ్రిక్స్‌ దేశాల క్రీడామంత్రుల సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో.. తొలి రోజే విదేశీ ప్రతినిధులు నగరంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండను సందర్శించారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి ...

Read moreDetails

బ్రిక్స్‌ వేదికగా భారత్‌-ఇరాన్‌ సంబంధాలపై చర్చకు అవకాశం

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో దిల్లీలో భారత్‌ అధ్యక్షతన జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ...

Read moreDetails

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చే అవకాశాలపై దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News