Tag: BusinessNews

ఏపీలో ప్రపంచ తొలి అటానమస్ షిప్‌యార్డ్.. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలబెట్టేలా ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సాగర్ డిఫెన్స్ ...

Read moreDetails

పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల తగ్గింపు.. ఒరాకిల్ ప్రణాళిక!

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌ (Oracle) రాబోయే నెలల్లో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులు, భారీ డేటా సెంటర్‌ల ...

Read moreDetails

గ్యాస్‌ కొరత ప్రభావం.. ఐటీ కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌!

గ్యాస్‌ కొరత దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ కార్యాలయాల్లో కొత్త చర్యలు చేపడుతున్నాయి. క్యాంటీన్‌లలో వంట గ్యాస్‌ లభించకపోవడంతో ఆహార సరఫరా అంతరాయం ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (14-03-2026)

బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతుల ఖర్చులు, డిమాండ్-సప్లై వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్‌లో ...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎం రూ.82 లక్షల కోట్లకు చేరిక!!

ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, భారత మ్యూచువల్‌ ఫండ్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..కుంగిన స్టాక్ మార్కెట్!!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం ట్రేడింగ్‌లో భారత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. BSE ...

Read moreDetails

చమురు ధరల ఊరటతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). చమురు ధరల పెరుగుదల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు నేటి ట్రేడింగ్‌లో ...

Read moreDetails

వెనెజువెలా గోల్డ్ డీల్.. అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం

అమెరికాకు వెనెజువెలా నుంచి భారీగా బంగారం చేరింది. దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.923 కోట్లు) విలువైన బంగారం యూఎస్‌కు చేరిందని అమెరికా హోం మంత్రి ...

Read moreDetails

ఐటీ ఉద్యోగులకు ఊరట.. లేఆఫ్‌లపై టెక్ మహీంద్రా స్పందన

ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 30 వేల మంది ...

Read moreDetails

భారీ పతనంతో ప్రారంభమైన మార్కెట్లు.. సెన్సెక్స్ 2400 పాయింట్లు డౌన్

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలను పెంచడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా ...

Read moreDetails
Page 1 of 5 1 2 5

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist