మిధాని ఆదాయం రికార్డు స్థాయికి చేరిక.. రూ.552 కోట్ల త్రైమాసిక ఆదాయం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) రక్షణ, అంతరిక్ష, విద్యుత్ రంగాలకు అవసరమైన టైటానియం మిశ్రమాలు, ప్రత్యేక ఉక్కులు, సూపర్ అల్లాయ్స్ తయారీలో ...
Read moreDetailsకేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) రక్షణ, అంతరిక్ష, విద్యుత్ రంగాలకు అవసరమైన టైటానియం మిశ్రమాలు, ప్రత్యేక ఉక్కులు, సూపర్ అల్లాయ్స్ తయారీలో ...
Read moreDetailsఅమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా తన కొత్త 2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ...
Read moreDetailsఒలెక్ట్రా గ్రీన్టెక్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ.644.72 కోట్ల ఆదాయంపై రూ.57.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ ...
Read moreDetailsఔషధ సంస్థ నాట్కో ఫార్మా మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.816.9 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.269 కోట్ల నికర లాభం నమోదు చేసినట్లు ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ ఒత్తిడిని ఎదుర్కొని గణనీయ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరంగా కొనసాగినా, చివరి ...
Read moreDetailsప్రతిష్టాత్మక Forbes ‘30 అండర్ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. ఆర్థిక అక్షరాస్యతను చిన్నారులకు సులభంగా నేర్పించాలనే ...
Read moreDetailsMukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రారంభం నుంచే జాగ్రత్త ధోరణి కనిపించగా, చివరికి ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ ...
Read moreDetailsబీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల ముఖ్య నిర్వహణ అధికారుల ...
Read moreDetailsప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 2 శాతం వాటా అమ్మకం ద్వారా సుమారు రూ.10 ...
Read moreDetailsభారత స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. గ్లోబల్ పరిణామాలు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్లో అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు, ఇరు ...
Read moreDetailsదేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ...
Read moreDetailsకృత్రిమ మేధ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ టూల్స్లో శిక్షణ ఇవ్వడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ...
Read moreDetailsచమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. ఒక దశలో ...
Read moreDetailsఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు పురోగమిస్తున్నాయనే వార్తలతో ముడిచమురు ధరలు తగ్గడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా ...
Read moreDetailsTata Sons బోర్డు మంగళవారం కీలక సమావేశం కానుంది. టాటా గ్రూప్లో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే ...
Read moreDetailsదేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం సూచీలకు బలాన్ని ఇచ్చాయి. దీంతో సెన్సెక్స్ ...
Read moreDetailsదేశీయ ఆర్థిక రంగంలో అత్యధిక లాభాన్ని నమోదు చేసిన సంస్థగా ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ...
Read moreDetailsదేశీయ కరెన్సీ రూపాయి విలువ ఇటీవల డాలర్తో పోలిస్తే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ Sanjay Malhotra కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువకు సంబంధించి ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) కీలకమైన పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అన్నారు. విజయవాడలో ...
Read moreDetailsదేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తలు, అలాగే ముడి చమురు ...
Read moreDetailsప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా 2025 మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,262.18 కోట్లుగా నమోదైంది. ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని ...
Read moreDetailsAlign Technology తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. రూ.1,800 కోట్లతో భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రాన్ని Hyderabadలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అలైన్ ...
Read moreDetailsరోజంతా ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో క్రమంగా తగ్గుతూ ...
Read moreDetailsArvind Panagariya రూపాయి విలువ పతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం, గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువ తగ్గడం సహజమేనని పేర్కొన్నారు. ఈ ...
Read moreDetailsపశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మార్గంలో అంతరాయాల నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో చౌకగా లభిస్తున్న వెనెజువెలా క్రూడ్ ఆయిల్ను భారీగా ...
Read moreDetails