Tag: Central Government

చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చలు

రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, వివిధ కీలక ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చర్చించారు. ఉండవల్లిలోని సీఎం ...

Read moreDetails

చిన్నారుల సోషల్‌ మీడియా వినియోగానికి హద్దులు అవసరం: సుప్రీంకోర్టు

చిన్నారులు సోషల్‌ మీడియా, ఇతర డిజిటల్‌ వేదికలను సులభంగా వినియోగిస్తున్న నేపథ్యంలో వారి ఆన్‌లైన్‌ భద్రతకు తగిన రక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మైనర్లు డిజిటల్‌ ...

Read moreDetails

ఎన్‌టీఏ జాయింట్‌ సెక్రటరీగా అన్షుమన్‌ శర్మ.. డైరెక్టర్లుగా ముగ్గురు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో కేంద్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. సంస్థ పరిపాలనను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఐదుగురు ఉన్నతాధికారులను వివిధ హోదాల్లో నియమించింది. ...

Read moreDetails

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రేవంత్‌ ఫైర్‌

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మద్దతుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసం ...

Read moreDetails

బోర్డింగ్‌ పాస్‌ విషయంలో కీలక మార్పులు.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

ఎయిర్‌పోర్టుల్లో బోర్డింగ్‌ పాస్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇకపై ఫిజికల్‌ బోర్డింగ్‌ పాస్‌పై స్టాంపింగ్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ...

Read moreDetails

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

క్యాబ్‌, ఆటో, బైక్‌ రైడ్‌లను బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను ముందస్తుగా టిప్‌ ఇచ్చేలా ప్రోత్సహించే విధానానికి కేంద్రం చెక్‌ పెట్టింది. రైడ్‌ను అంగీకరించడానికి లేదా పూర్తిచేయడానికి ...

Read moreDetails

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్

వందేమాతరం గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా అవమానించడం, ...

Read moreDetails

మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

న్యూఢిల్లీ: గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు ...

Read moreDetails

పన్ను వసూళ్లలో కొత్త రికార్డు.. జీఎస్టీ కలెక్షన్లు భారీగా పెరుగుదల

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయి. జులై నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని ...

Read moreDetails

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

దేశ జాతీయ గేయం **‘వందేమాతరం’**కు మరింత చట్టపరమైన రక్షణ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ...

Read moreDetails

గుడ్ న్యూస్! ఏపీలో మత్స్యకారుల ఆదాయం పెంచేలా కేంద్రం సరికొత్త ప్లాన్!

రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ రాబోతోంది. దేశంలోనే మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ...

Read moreDetails

కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర మంత్రికి కేటీఆర్‌ బహిరంగ లేఖ.

కాజీపేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ...

Read moreDetails

ప్రధాని మోదీతో లోకేశ్‌, కూటమి ఎంపీల ముఖ్య భేటీ – అమరావతి చట్టబద్ధత పై కృతజ్ఞతలు!

మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని కూటమి ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ...

Read moreDetails

అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు.. నేడు పార్లమెంటులో బిల్లు!

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News