Tag: EducationReform

విద్యాశాఖ బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది: 35 మంది అధికారుల బృందం

రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో కూడిన 35 మంది బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది. గత ...

Read moreDetails

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

సీబీఎస్‌ఈ తాజాగా తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 9వ ...

Read moreDetails

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రవేశ ప్రక్రియ కొనసాగించాలి

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో ...

Read moreDetails

విద్యార్థులకు స్మార్ట్‌ లెర్నింగ్‌- ప్రభుత్వ విద్యలో మరో చారిత్రాత్మక అడుగు

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్‌ అమలు ద్వారా విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. IIT Madras రూపొందించిన ఈ డిజిటల్‌ లెర్నింగ్‌ మోడల్‌ ...

Read moreDetails

సచివాలయంలో బిల్ గేట్స్ ప్రసంగం.. చంద్రబాబు విజన్‌పై ప్రశంసలు, డిజిటల్–ఏఐ భవిష్యత్తుపై స్పష్టమైన దిశానిర్దేశం

అమరావతి సచివాలయంలో సీఎం, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్న సమావేశంలో బిల్ గేట్స్ పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశం ప్రారంభంలోనే సీఎం చంద్రబాబును ...

Read moreDetails

3వ తరగతి నుంచే AI బోధన.. విద్యా రంగంలో కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. 3వ తరగతి నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధ (AI) ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News