Tag: India news

వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు కేంద్రం సుపీరియర్‌ కిరోసిన్‌ పంపిణీ ప్రారంభం

వంట గ్యాస్‌ కొరతను తగ్గించాలన్న లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు సుపీరియర్‌ కిరోసిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ...

Read moreDetails

ఎక్కడికీ వెళ్లినా మతం, ఆలయాలపై మాత్రమే ఫోకస్: రాహుల్‌ గాంధీ విమర్శ

ఎక్కడికీ వెళ్లినా ప్రధాని మోదీ ఆలయాలు, మతం గురించిన అంశాలపై మాత్రమే ప్రసంగిస్తారని, తాజాగా కేరళలో పాలక్కాడ్‌ ప్రసంగంలో శబరిమల బంగారం చోరీ అంశాన్ని మరిచిపోయారని కాంగ్రెస్‌ ...

Read moreDetails

చొరబాట్లు దేశ భద్రతకు ముప్పు.. అస్సాంపై నరేంద్ర మోదీహెచ్చరిక

అస్సాంలో చొరబాట్ల సమస్య కేవలం ఎన్నికల అంశం కాదని, అది రాష్ట్ర అస్తిత్వం మరియు దేశ భద్రతకు నేరుగా సంబంధించిందని ప్రధాని Narendra Modi స్పష్టం చేశారు. ...

Read moreDetails

దేశవ్యాప్తంగా గృహగణన ప్రారంభం.. డిజిటల్‌ యుగంలో కొత్త అధ్యాయం

దేశవ్యాప్తంగా జనగణన మహాయజ్ఞానికి తొలి అడుగైన గృహగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని Mrityunjay Kumar Narayan వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో మొదలైన జనగణనల ...

Read moreDetails

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు: ఎస్సై తో సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు!

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం, పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ...

Read moreDetails

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

కర్ణాటకలో భారీ నగల దొంగతనం కలకలం రేపింది. ఏపీలోని మంత్రాలయం నుంచి మంగళూరుకు వెళుతున్న స్లీపర్‌ కోచ్‌ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆభరణాల వ్యాపారుల వద్ద నుంచి ...

Read moreDetails

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

వైఎస్సార్‌ కడప జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త, దాన్ని సరదాగా భావించి వీడియో తీసిన సంఘటన ...

Read moreDetails

వేసవి వేడి ,యుద్ధ ప్రభావం…నీటి సీసాల ధరలధరలు పెరగనున్నాయా?

ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుండగా, దాని ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజలపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్‌ ...

Read moreDetails

వంటగ్యాస్ కొరత ప్రభావం..ముంబయిలో 20% హోటళ్లు మూత!

దేశంలో చమురు, వంటగ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పలు నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయిలో ఈ ...

Read moreDetails

AM/NS ఇండియా ప్లాంట్‌లో ఆగ్రహించిన 5000 కి పైగా కార్మికులు… హజీరాలో ఉద్రిక్తత

సూరత్ నగరంలోని హజీరా పారిశ్రామిక ప్రాంతంలో ArcelorMittal Nippon Steel (AM/NS) ప్లాంట్ వద్ద L&T కాంట్రాక్ట్ కార్మికులు భారీగా సమ్మెకు దిగారు. వేతనం తక్కువ, పని ...

Read moreDetails

ఈడీ విచారణకు అనిల్‌ అంబానీ గైర్హాజరు… చర్చనీయాంశం

మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి Enforcement Directorate (ఈడీ) చేపట్టిన విచారణలో Anil Ambani గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. Yes Bank‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, రుణాల ...

Read moreDetails

ఝార్సుగుడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసుల మృతి

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మృత్యువు లారీ రూపంలో కబళించిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. Odisha రాష్ట్రంలోని Jharsuguda సదర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో 49వ ...

Read moreDetails

రాజస్థాన్ భివాడీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని భివాడీ పరిశ్రమ ప్రాంతంలో చోటుచేసుకున్న రసాయన ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఘటన క్షణాల్లోనే భీకరరూపం దాల్చి ప్రాణనష్టానికి ...

Read moreDetails

శరద్ పవార్ అస్వస్థత: దగ్గు, శ్వాస సమస్యలతో పుణెలో చికిత్స

పుణే | సోమవారం — ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అస్వస్థత తలెత్తింది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను పుణెలోని Ruby Hall Clinicలో ...

Read moreDetails

రాజాం లో భారీ చోరీ | రెండిళ్లలో కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

విజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ...

Read moreDetails
Page 2 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News