Tag: India news

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. EPF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

కేంద్ర క్యాబినెట్‌ ఉద్యోగుల భవిష్యనిధి (EPF) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు రూ.15,000గా ఉన్న EPF వేతన పరిమితిని రూ.25,000కు పెంచే ప్రతిపాదనకు ఆమోదం ...

Read moreDetails

ఒకే తరహా హెచ్చరిక వద్దు.. ఆహార పదార్థాలపై భిన్నమైన లేబుళ్లు ఉండాలి: సుప్రీంకోర్టు

ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలపై ఒకే తరహా హెచ్చరికలను ముద్రించడం కంటే.. వాటిలో ఉండే ఉప్పు, చక్కెర, కొవ్వు పరిమాణం, ఆరోగ్యంపై వాటి ప్రభావం ఆధారంగా భిన్నమైన హెచ్చరికలు ...

Read moreDetails

ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ.. రోజూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఏడేళ్ల బాలిక రాగిణి పట్టుదల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నతనంలోనే ఓ కాలు కోల్పోయినప్పటికీ చదువుకోవాలన్న తన కోరికను మాత్రం వదులుకోలేదు. పాఠశాలకు ...

Read moreDetails

వాట్సప్‌లో ‘ముద్రా లోన్‌ అప్రూవ్‌’ మెసేజ్‌ వచ్చిందా? బీ కేర్‌ఫుల్‌!

మీ ముద్రా లోన్‌ దరఖాస్తు మంజూరైంది.. రుణం పొందేందుకు ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలు పంపండి’ అంటూ వాట్సప్‌లో సందేశం వస్తోందా? అయితే అప్రమత్తంగా ...

Read moreDetails

అయోధ్య రామాలయ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్ర

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్‌ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారత వాయుసేనలో సుదీర్ఘంగా సేవలందించిన ఆయనకు ఇప్పుడు రామాలయ నిర్వహణలో కీలక బాధ్యతలు ...

Read moreDetails

ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. గుంతలో పడిన బైక్‌

లఖ్‌నవూలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ నివాసం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ...

Read moreDetails

హిమాచల్‌లో ఉత్కంఠ.. నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్‌తో రక్షించిన ఆర్మీ

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్‌ జిల్లాలో రూన్‌ నది అకస్మాత్తుగా ఉద్ధృతంగా మారడంతో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వర్మా పాపడీ గ్రామానికి చెందిన బనారసి దాస్‌ (65) మంగళవారం మధ్యాహ్నం ...

Read moreDetails

డ్రగ్స్‌ మహమ్మారిపై సమష్టిగా పోరాడుదాం: మోదీ

దేశాన్ని మాదకద్రవ్య విముక్తంగా మార్చేందుకు పౌరులందరూ సమైక్యంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి.. వారికి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ...

Read moreDetails

ఎన్‌టీఏ జాయింట్‌ సెక్రటరీగా అన్షుమన్‌ శర్మ.. డైరెక్టర్లుగా ముగ్గురు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో కేంద్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. సంస్థ పరిపాలనను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఐదుగురు ఉన్నతాధికారులను వివిధ హోదాల్లో నియమించింది. ...

Read moreDetails

రాఖీ పౌర్ణమి వేళ.. చిన్నారులతో ప్రధాని మోదీ సందడి

రాఖీ పౌర్ణమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ...

Read moreDetails

చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

ముంబయి శివారులోని భాండుప్‌ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భవనంలోని పదో అంతస్తు నుంచి కిందపడిన 26 ఏళ్ల నవవధువు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. భవనానికి ఆనుకుని ...

Read moreDetails

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

రక్షాబంధన్‌ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. దీంతో పండగ సీజన్‌లో స్వీట్లకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ...

Read moreDetails

‘కేరళం’గా మారనున్న కేరళ.. లోక్‌సభలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా **‘కేరళం’ (Keralam)**గా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రం పేరును మార్చే ప్రక్రియలో మరో ...

Read moreDetails

యూపీఐ చెల్లింపులపై రుసుములు ఉండవు.. స్పష్టం చేసిన ఫోన్‌పే

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారంతో వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనకు ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌ స్పష్టత ఇచ్చారు. భారతీయ వినియోగదారులు యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత ...

Read moreDetails

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్

వందేమాతరం గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా అవమానించడం, ...

Read moreDetails

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న పవిత్ర కన్వర్‌ యాత్రలో ఓ కుమారుడు చూపిన మాతృభక్తి అందరి హృదయాలను కదిలిస్తోంది. సహరన్‌పూర్‌కు చెందిన వ్యక్తి తన 60 ఏళ్ల తల్లిని ప్రత్యేకంగా ...

Read moreDetails

సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్‌, సైబర్‌ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు బ్యాంకింగ్‌, దర్యాప్తు ...

Read moreDetails

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

దుబాయ్‌లో విలాసవంతమైన జీవనశైలితో సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందిన భారత సంతతి వ్యాపారవేత్త సతీశ్‌ సన్పాల్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ...

Read moreDetails

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

దేశ జాతీయ గేయం **‘వందేమాతరం’**కు మరింత చట్టపరమైన రక్షణ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ...

Read moreDetails

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన వదినపై దాడి చేసి హత్య ...

Read moreDetails

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

పబ్లిక్‌ పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) అమెండ్‌మెంట్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ...

Read moreDetails

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు భారీగా హైడ్రోపోనిక్‌ గంజాయి దిగుమతి చేసిన కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని ...

Read moreDetails

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానికి ఊరట.. కేసును శాశ్వతంగా మూసివేసిన సుప్రీంకోర్టు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును, గతంలో ...

Read moreDetails

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

పోటీ పరీక్షల్లో అక్రమాలు, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర లేని మైనర్లపై కఠిన చర్యలు ...

Read moreDetails

దక్షిణ సూడాన్‌లో ఐరాస గౌరవ పతకాలు అందుకున్న 550 మంది భారత శాంతి పరిరక్షకులు

దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తరఫున శాంతి పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న భారత బ్లూ హెల్మెట్లకు గౌరవం దక్కింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సుమారు 550 మంది ...

Read moreDetails

ప్రభుత్వం ఏర్పాటుకు వేగం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ 108 స్థానాల్లో గెలిచి ...

Read moreDetails

భారాస హయాం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు.. కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ...

Read moreDetails

హుగ్లీ నది అందాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటు రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కెమెరా చేతపట్టి నది అందాలను ...

Read moreDetails

అంతరిక్షంలో సంస్కృతి సంబరం: బిహు నృత్యం ప్రత్యేకత

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమెరికా వ్యోమగామి మైక్ ఫింక్ అస్సాం సంప్రదాయ బిహు నృత్యాన్ని ప్రదర్శించడం విశేషంగా ఆకట్టుకుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ...

Read moreDetails

ఝార్‌గ్రామ్ ర్యాలీలో మోదీ ప్రసంగం

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల చట్టానికి అనుబంధ సవరణలను ...

Read moreDetails

మమతా బెనర్జీ మోదీపై తీవ్ర విమర్శలు: మహిళా రిజర్వేషన్లపై ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై ప్రధాని దేశాన్ని ...

Read moreDetails

చిరు వ్యాపారి దగ్గర ఆగిన మోదీ: ఝాల్‌మురీతో సందడి

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సరళతను మరోసారి చాటుకున్నారు. ఝార్‌గ్రామ్‌లో నిర్వహించిన ర్యాలీల మధ్యలో ఆయన అకస్మాత్తుగా రహదారి పక్కన ...

Read moreDetails

కర్ణాటకలో సంచలనం.. ఎమ్మెల్యేకు జీవితఖైదు శిక్ష

కర్ణాటకలో సంచలనం రేపిన హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి సహా మొత్తం 16 మందికి చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ...

Read moreDetails

పెళ్లి వేడుకలో ఘోరం.. బాలుడిపై అమానుష చర్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక విషాదంగా మారింది. ఛావనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన ఈ ఘటనలో కేటరింగ్ గుత్తేదారి ...

Read moreDetails

బిల్లు ఓటమిపై సంబరాలు సరికాదు: అమిత్ షా హెచ్చరిక

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన పరిణామాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిల్లు ఓడిపోవడాన్ని సంబరంగా జరుపుకోవడం ...

Read moreDetails

ఈడబ్ల్యూఎస్‌కు వయోసడలింపులు అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా బలహీన వర్గాలు) అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల తరహాలో వయోపరిమితి మినహాయింపులు లేదా అదనపు ప్రయత్నాల ...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దుండగుల దాడి.. బ్యాంక్‌లో భారీ దోపిడి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్ ...

Read moreDetails

అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా అరెస్టుపై రిలయన్స్ పవర్ కీలక ప్రకటన..ఆయనతో మాకు సంబంధం లేదు!

మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంతో రిలయన్స్ పవర్ కీలక ప్రకటన విడుదల ...

Read moreDetails

సంపాదన కంటే సేవ మిన్న..అంకూషావలీ మొబైల్ చలివేంద్రం చూశారా?

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ తన ఉదార స్వభావంతో అందరి మనసు గెలుచుకుంటున్నారు. ఎండలు మండిపోతున్న వేళ, బాటసారుల దాహం తీర్చడానికి ...

Read moreDetails

పాటల పుస్తకశాల: వేల పాటలతో సంగీత ప్రపంచాన్ని కాపాడుతున్న వృద్ధుడు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన రిటైర్డ్ ఇంజినీరు రమేశ్ కుమార్ అగర్వాల్ (89) ఇల్లు భారతీయ సినీ సంగీతానికి ఒక సజీవ ఆర్కైవ్‌గా మారింది. దాదాపు 58,000 పాటలను ...

Read moreDetails

పెళ్లి శుభలేఖలో పర్యావరణ సందేశం.

బిహార్‌లోని గయా జిల్లా బాగేశ్వరి గ్రామానికి చెందిన రంజన్ కుమార్ తన సోదరి అంజలి వివాహానికి పంపిన శుభలేఖలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహం ...

Read moreDetails

‘ఏఐ చెప్పిందంటే నిజమేనా?’ యువతలో పెరుగుతున్న సందేహం

ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కావాలంటే… ఏఐచదువులో సందేహం ఉంటే… ఏఐఏం తినాలో కూడా చెప్పేది… ఏఐ అయితే, ఏఐ చెప్పేదంతా నిజమేనా?ఇప్పుడది ప్రశ్నగా మారింది. ప్రతి చిన్న ...

Read moreDetails

మహిళా రిజర్వేషన్‌పై రాజకీయ రగడ: కేంద్రంపై విపక్షం ఘాటు విమర్శలు

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని విపక్షం స్పష్టం చేసింది. అయితే, నియోజకవర్గాల పునర్విభజనతో ఈ అంశాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ...

Read moreDetails

మహిళల శక్తికి మద్దతు: లోక్‌సభలో 33% రిజర్వేషన్‌కు భారీ ప్లాన్

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లను ...

Read moreDetails

నిర్బంధ ఓటింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన తిరస్కరణ

దేశపౌరుల ఓటు హక్కును తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిర్బంధ ఓటింగ్‌ను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ ...

Read moreDetails

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం!

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అర్ధరాత్రి వేళ సంభవించిన భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు కేవలం ...

Read moreDetails

టెక్ దిగ్గజాలకు గుజరాత్ హైకోర్టు వార్నింగ్: డీప్‌ఫేక్ కట్టడికి మే 8 డెడ్‌లైన్!

కృత్రిమ మేధస్సు (AI) ప్రాణాంతక ఆయుధంగా మారుతోందని, ముఖ్యంగా మహిళల గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు డీప్‌ఫేక్స్ గొడ్డలిపెట్టుగా పరిణమించాయని వికాస్ నాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ ...

Read moreDetails

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన – వందలాది బాలికలపై వేధింపులు

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. Maharashtraలో ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికలను వలలో వేసుకుని లైంగికంగా వేధిస్తూ, వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించిన ఘటన ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు Donald Trump, భారత ప్రధాని Narendra Modiతో ఫోన్‌లో కీలకంగా మాట్లాడారు. ఇరాన్‌తో పరిస్థితులు క్లిష్టంగా మారిన వేళ ఈ ...

Read moreDetails

హైడ్రోపోనిక్ విధానంతో రైతులకు ఆదర్శంగా నిలిచిన అధికారి

రాజస్థాన్‌లోని Alwarకు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి Prem Prakash Meena తన సొంత పొలంలో హైటెక్‌ వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్‌ (మట్టి లేకుండా ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News