Tag: KrishnaRiver

కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు.. కొత్త చరిత్రకు నాంది: చంద్రబాబు

వెలిగొండ సాగునీటి ప్రాజెక్టుతో కరవు ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ బంగారు కొండగా మారుతుందని పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ...

Read moreDetails

నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్‌లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ ప్రాంత ...

Read moreDetails

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

గత ఏడాది భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణానది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. నిత్యం వరద ఉద్ధృతితో గలగల పారే కృష్ణమ్మ నేడు రాళ్లు, ఇసుక ...

Read moreDetails

కృష్ణా జలాల్లో తెలంగాణకు 588 టీఎంసీలు కావాలి.. సీఎం రేవంత్‌కు నిరంజన్‌రెడ్డి డిమాండ్

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. కృష్ణా జలాల్లో ...

Read moreDetails

శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం.. 41.89 టీఎంసీలే నిల్వ

శ్రీశైలం జలాశయంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలోనే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండగా, ...

Read moreDetails

కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా పడి నాలుగు మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ...

Read moreDetails

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కృష్ణానదిలో మత్స్యకారుల భారీ బోట్ల ర్యాలీ

విజయవాడలో కృష్ణానదిపై మత్స్యకారులు భారీ స్థాయిలో బోట్ల ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు తమ బోట్లతో ప్రత్యేక ప్రదర్శన ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News