Tag: LorryAccident

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని మంటలు

పల్నాడు జిల్లాలోని బోయపాలెం సమీప జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ...

Read moreDetails

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సిమెంట్‌ లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. భీమవరం ...

Read moreDetails

తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ రెండు వేర్వేరు ఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిత్తూరు జిల్లాలోని దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న టిప్పర్‌

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి ...

Read moreDetails

నిజామాబాద్ జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం

Telangana లోని Nizamabad జిల్లాలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్‌వాయి మండలం చంద్రాయన్‌పల్లి పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ...

Read moreDetails

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి ...

Read moreDetails

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలం మేకలతండా అడ్డరోడ్డు వద్ద ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు భారీ వేగంతో ...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News