Tag: Make in India

ఎగుమతుల కోసమే ఇన్వెంటరీ.. ఇ-కామర్స్‌కు కేంద్రం కొత్త నిబంధనలు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్‌ సంస్థల ఇన్వెంటరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎగుమతుల కోసం మాత్రమే తమ సొంత సరుకును నిల్వ ...

Read moreDetails

రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్‌ 2.0.. కేంద్రం నోటిఫికేషన్‌

కృత్రిమ మేధ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో అధునాతన చిప్‌లు, మెమొరీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. అదే సమయంలో సరఫరా గొలుసులో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు దేశాలు ...

Read moreDetails

భారత్‌లోనే జావెలిన్‌ క్షిపణుల తయారీకి అడుగు

భారత్‌ రక్షణ ఉత్పత్తుల రంగంలో మరో కీలక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL), అమెరికాకు చెందిన జావెలిన్‌ జాయింట్‌ ...

Read moreDetails

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

భారత సైన్యానికి అవసరమైన కమికాజీ డ్రోన్ల సరఫరా కాంట్రాక్టును విశాఖపట్నానికి చెందిన నభాస్త్ర సంస్థ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ (GeM) పోర్టల్‌లో సంస్థ అత్యల్ప ధరను కోట్‌ ...

Read moreDetails

భారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలు

దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత పెంచడంతోపాటు స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం ...

Read moreDetails

భారత్‌కు గూగుల్‌ బిగ్‌ బూస్ట్‌.. పిక్సెల్‌, వేరబుల్స్‌ తయారీపై కీలక నిర్ణయం

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ వంటి వేరబుల్‌ పరికరాల తయారీలో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చైనాపై ...

Read moreDetails

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జాద్‌ ఇంజనీరింగ్‌, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సంయుక్తంగా ...

Read moreDetails

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

ప్రపంచ ఉత్పాదకత, తయారీ రంగాల్లో భారత్‌ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎంపిక చేసిన ...

Read moreDetails

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రక్షణ రంగ సంస్థ జెన్‌ టెక్నాలజీస్‌ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సరికొత్త హై-ఆల్టిట్యూడ్‌ మ్యాన్‌-పోర్టబుల్‌ యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఆవిష్కరించింది. ...

Read moreDetails

ఆవిష్కరణల్లో భారత్ జోరు: 1.43 లక్షల పేటెంట్ దరఖాస్తులతో రికార్డు!

భారతదేశం ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని చెప్పడానికి నిదర్శనం.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పేటెంట్ దరఖాస్తులే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పేటెంట్ ఫైలింగ్‌లు కళ్లు చెదిరే రీతిలో ...

Read moreDetails

వాణిజ్య ఒప్పందాల అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు.!

భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్టుబడులను వేగవంతం ...

Read moreDetails

మారుతీ సుజుకీ ‘మెగా’ రికార్డ్: ఫిబ్రవరిలో 2.14 లక్షల సేల్స్!

దేశీయ విపణిలో స్థిరమైన డిమాండ్‌ కొనసాగుతుండటంతో ఫిబ్రవరిలో ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ప్రయాణికుల వాహనాల నుంచి ద్విచక్ర వాహనాల వరకూ అమ్మకాలలో ...

Read moreDetails

బొగ్గు దిగుమతులకు బ్రేక్‌… దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యం

దేశంలో బొగ్గు దిగుమతులను కనీసం 30 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు సూచించింది. దేశీయ బొగ్గును ఎక్కువగా వినియోగిస్తూ ‘బ్లెండింగ్‌’ విధానాన్ని పెంచడం ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News