Tag: News

రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్

గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎస్పీ దామోదర్ ముందుకు వచ్చి ఆయన తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ కేసులో విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించిన ...

Read moreDetails

మార్చి 19న థియేటర్లలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. అధికారిక ప్రకటన

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ...

Read moreDetails

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థి తౌషిక్ మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి న్యాయం ...

Read moreDetails

యుద్ధ భయాల మధ్య – స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుస నష్టాల అనంతరం ...

Read moreDetails

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం పై డీకే స్పష్టీకరణ

దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన ...

Read moreDetails

యుద్ధం ప్రభావం…విమాన ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలకు ఇది ...

Read moreDetails

సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త మలుపు.. సుంకాల రీఫండ్‌పై స్పష్టత

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన టారిఫ్ విధానంపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ సుంకాల కారణంగా అనేక దిగుమతిదారులు ఆర్థికంగా నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ...

Read moreDetails

పశ్చిమాసియాలో భారతీయులకు అండగా ఎంఈఏ.. కంట్రోల్‌రూం ఏర్పాటు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత ...

Read moreDetails

దిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ.. పోలీసు వ్యవస్థ బలోపేతంపై చర్చ

రాష్ట్రంలో పెరుగుతున్న భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మరిన్ని ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ...

Read moreDetails
Page 142 of 246 1 141 142 143 246

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist