Tag: Odisha

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

పూరీ జగన్నాథుడి ఆలయానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పాలనావిభాగం (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో ఆలయం ...

Read moreDetails

తునిలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

మంగళవారం ఉదయం కాకినాడ జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తునిలోని డీమార్ట్‌ సమీపంలో ఒడిశా నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. ...

Read moreDetails

సుబర్ణపూర్‌ చరిత్రను భద్రపరిచేందుకు మ్యూజియం

సుబర్ణపూర్‌: జిల్లాలో మ్యూజియం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కలెక్టర్‌ డా. నృపరాజ్‌ సాహు నేతృత్వంలోని అధికారుల బృందం బౌద్ధ్‌ జిల్లా మ్యూజియాన్ని సందర్శించి ...

Read moreDetails

పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

మనుషులకే కాదు.. దేవుళ్లకూ రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గమ్హా పూర్ణిమ సందర్భంగా ...

Read moreDetails

ఒడిశా వైపు నుంచి కేరడాలోకి ఏనుగులు.. రంగంలోకి అటవీ సిబ్బంది

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కేరడా గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగుల గుంపు ప్రవేశించడంతో కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం వరకు నాగావళి నది సమీపంలో సంచరించిన ఏనుగులు.. సోమవారం ...

Read moreDetails

యజ్ఞసాయి జోరు.. మరో కాంస్యం సొంతం

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ స్విమ్మర్‌ ఎం.యజ్ఞసాయి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ...

Read moreDetails

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ...

Read moreDetails

పూరీలో జగన్నాథుడి బహుడా యాత్ర.. భక్తజన సంద్రంగా మారిన పూరీ

పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథస్వామి రథోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం బహుడా యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శన చక్రాల తిరుగు ...

Read moreDetails

పెళ్లి నుంచి తిరిగొస్తుండగా విషాదం.. చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురి మృతి

ఒడిశాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేంకానాల్‌ జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి ...

Read moreDetails

పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవం.. తరలివచ్చిన లక్షలాది భక్తులు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని పూరీ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ...

Read moreDetails

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ (ఎల్‌ఆర్‌జీఆర్‌)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. ...

Read moreDetails

పది మంది ఏపీ మత్స్యకారులను కాపాడిన ఒడిశా మెరైన్ పోలీసులు

ఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది మంది మత్స్యకారులను అక్కడి మెరైన్‌ పోలీసులు సురక్షితంగా రక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ ...

Read moreDetails

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

భారత్‌లో సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ సంస్థల మధ్య ఈ మేరకు ...

Read moreDetails

సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి, ఒడిశాలో తీవ్ర విషాదం

ఒడిశా రాష్ట్రం కాళహండి జిల్లా ఎం.రాపూర్ సమితి గౌడ కర్లాంకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తొలగించడానికి దిగిన ...

Read moreDetails

ఒడిశాను వణికించిన టోర్నడో..గంటకు 170 కిమీ వేగంతో గాలులు.

ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన టోర్నడో సంభవించి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు స్థానిక అధికారులు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News