Tag: PoliticalNews

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడానికి ...

Read moreDetails

ప్రతి కలెక్టర్ నెలకు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన మరింత ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టర్ నెలకు కనీసం 8 ...

Read moreDetails

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందన

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఎప్పుడూ రాజీ పడలేదని, దేశ ప్రయోజనాల ...

Read moreDetails

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చిన ఇరాన్

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమితులైన మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. ఇటీవల ...

Read moreDetails

ఎన్నికల నామినేషన్లపై వివాదం…మేఘాలయలో ఉద్రిక్తతలు!

మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గారో హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి (GHADC) ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మార్పులు: రాష్ట్రస్థాయి వేడుకలు రద్దు

ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండల తీవ్రత, ప్రజల సౌకర్యం మరియు భద్రతను దృష్టిలో ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్‌ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails
Page 10 of 13 1 9 10 11 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist