Tag: PonguletiSrinivasReddy

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు.. 16 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ టవర్స్‌’

గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను ...

Read moreDetails

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం.. ప్రజాపాలనకు ఇదే తేడా: పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి పదేళ్లు ...

Read moreDetails

జూన్‌ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

Read moreDetails

రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పథకాలు: మంత్రి పొంగులేటి

హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో ...

Read moreDetails

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సభ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలపై అవినీతి కారణంగా హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ...

Read moreDetails

“రివ్యూ చేసి ఉంటే ఇవి ఉండేవి కావు…” – మంత్రిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ నేరుగా ప్రశ్నించారు. గతంలోనే ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించినప్పటికీ, ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News