Tag: PublicParticipation

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విజయవాడలో మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

తొలి గంటల్లో ఓటింగ్ శాతం వెల్లడి

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బెంగాల్‌లో తొలి విడతగా 152 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా, తమిళనాడులో మొత్తం 234 ...

Read moreDetails

భూసమీకరణ రెండో విడతకు శుభారంభం… భారీ స్పందన

రెండో విడత భూసమీకరణ కార్యక్రమానికి తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో శుభారంభం లభించింది. గ్రామ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తొలి రోజే సుమారు వెయ్యి ఎకరాల భూమికి ...

Read moreDetails

డిజిటల్ ఇండియా దిశగా జనగణనలో కొత్త మార్పులు

జనగణన-2027 తొలి దశలో భాగంగా, దిల్లీ సహా 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో డిజిటల్ స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజలు ఇప్పుడు పోర్టల్ లేదా ...

Read moreDetails

మున్సిపల్ ఎన్నికల్లో గ్రౌండ్‌ లెవెల్‌ ఫోకస్‌ పెంచండి: రేవంత్‌రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ వ్యూహం, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News