Tag: railwaynews

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

బిహార్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే క్రాసింగ్‌ వద్ద తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు ...

Read moreDetails

నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

రైలులో ఫస్ట్‌ ఏసీ కుపేను అలంకరించుకుని వీడియో చిత్రీకరించిన కొత్త జంట వ్యవహారం ఇప్పుడు రైల్వే శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం ...

Read moreDetails

టికెట్ లేకుండా ప్రయాణానికి రూ.500 అదనపు ఛార్జీ – కొత్త రైల్వే నియమాలు

రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో 1989 రైల్వే చట్టంలో ...

Read moreDetails

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కలకలం.. నిద్రలో ప్రయాణికులపై చైన్ స్నాచింగ్

చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య ...

Read moreDetails

చర్లపల్లి–తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణకు ...

Read moreDetails

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంచనాలు మరింత వేగం పొందాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ...

Read moreDetails

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...

Read moreDetails

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు రోజువారీగా భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాల కోసం రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన మార్గంగా ...

Read moreDetails

భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న విజయవాడ స్టేషన్ ఆధునిక రూపం పొందనుంది

ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. రైల్వే డీఆర్ఎం తో భేటీ అయ్యి ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణ పరిస్థితులు, ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News