ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

టికెట్ లేకుండా ప్రయాణానికి రూ.500 అదనపు ఛార్జీ – కొత్త రైల్వే నియమాలు

June 22, 2026
in Telangana News, News
0
టికెట్ లేకుండా ప్రయాణానికి రూ.500 అదనపు ఛార్జీ – కొత్త రైల్వే నియమాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో 1989 రైల్వే చట్టంలో సవరణలు చేస్తూ ‘జన విశ్వాస్’ పేరుతో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది.

ఈ మార్పులపై అవగాహన కల్పించేందుకు కాజీపేటలో ప్రత్యేక పోస్టర్‌ను ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ, ఎస్సై వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కొత్త నిబంధనలపై పలు కీలక వివరాలను వెల్లడించారు.

కొత్త నియమాల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతించిన దూరానికి మించి ప్రయాణించడం లేదా ఇతరుల టికెట్‌పై ప్రయాణించడం వంటి వాటికి రూ.500 అదనపు ఛార్జీతో పాటు సాధారణ ప్రయాణ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు.

అనధికారికంగా రైల్వే ప్రాంగణంలోకి ప్రవేశించడం, తినుబండారాలు విక్రయించడం, భిక్షాటన చేయడం వంటి చర్యలకు రూ.500 నుంచి రూ.2,000 వరకు జరిమానాలు విధిస్తారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా ఉంటుంది.

రిజర్వ్ కోచ్‌లో అనధికారికంగా ప్రయాణిస్తే రూ.2,000, రిజర్వ్ సీటు లేదా బెర్త్ ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ.1,000, ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. మహిళల రిజర్వ్ కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 జరిమానా పడుతుంది.

అదేవిధంగా ప్రమాదకర వస్తువులు తీసుకెళ్తే రూ.10,000 వరకు, రైల్వే ప్రాంగణంలో లేదా రైళ్లలో ధూమపానం చేస్తే రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు.

ఈ జరిమానాలను అధికారులు అక్కడికక్కడే వసూలు చేసి రశీదు ఇవ్వనున్నారు. జరిమానా చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsFineIndiaNewsIndianrailwaysJanVishwasActNewsPassengerSafetyPublicTransportrailwaynewsRailwayRulesshivasakthi netshivasakthi newsshivasakthimediaTicketlessTravelTravelRules
ShareTweetSend
Previous Post

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

Next Post

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

Related Posts

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం
Technology News

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

June 23, 2026
వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం
Technology News

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు
Technology News

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ
Business News

దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

June 23, 2026
తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా
Business News

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

June 23, 2026
టాటా మోటార్స్ సియారా ఎలక్ట్రిక్ SUV ధర రూ.17–25 లక్షలుగా అంచనా
Technology News

టాటా మోటార్స్ సియారా ఎలక్ట్రిక్ SUV ధర రూ.17–25 లక్షలుగా అంచనా

June 23, 2026
Next Post
రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 23, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

June 23, 2026
తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

June 23, 2026

Recent News

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

June 23, 2026
తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

June 23, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

June 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.