Tag: RuralEconomy

పంచాయతీలకు ఆర్థిక కష్టాలు

గ్రామ పంచాయతీలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆదాయ వనరులు అంతంతమాత్రంగా ఉండటంతో చిన్న పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. అనేక చోట్ల ...

Read moreDetails

వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టం

వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేలం కేంద్రాల్లో “నో బిడ్” అనే పరిస్థితి ఉండకూడదని ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర ...

Read moreDetails

రైతులకు బ్యాడ్ న్యూస్:ఈసారి దేశంలో తక్కువ వర్షాలే.. ‘ఎల్‌నినో’ సెగ తప్పదా?

భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది దేశంలో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా 'ఎల్‌నినో' (El ...

Read moreDetails

దిగుబడి లేక తీవ్ర నష్టం.. కౌలురైతు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన Adapa Narasimha ...

Read moreDetails

నల్గొండలో యాసంగి వరి కోత: రైతులు మిల్లర్ల నిర్ణయాలతో ఆందోళనలో

రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగవుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంట కోతలు మొదలయ్యాయి. అధికార యంత్రాంగం అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. మరోవైపు అకాల ...

Read moreDetails

రైతులకు ఊరట: నిమ్మకాయలకు అరుదైన గిట్టుబాటు ధర

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిపొదలకూరునిమ్మ మార్కెట్‌లో అరుదైన ధరల పెరుగుదల నమోదు అయింది. శుక్రవారం రోజున 80 కిలోల నిమ్మకాయల బస్తా ధర రూ.10,000 వరకు చేరడం రైతులు, ...

Read moreDetails

అడవిలో గిరిజనులకు అరుదైన సంపద..కొండ పీతలు మార్కెట్‌లో భారీ డిమాండ్

ఏజెన్సీ ప్రాంతాల్లో ‘కొండ పీతల’ వేట గిరిజనుల జీవన విధానంలో కీలక భాగంగా మారుతోంది. అడవుల్లో సహజంగా లభించే ఈ పీతలను గుర్తించడం, పట్టుకోవడం గిరిజనులకు ప్రత్యేక ...

Read moreDetails

సూపర్‌హిట్‌‘దీదీ మోడల్‌’.. మమత మరోసారి హిట్‌ కొడతారా?

మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న “దీదీ మోడల్‌” మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. సంక్షేమ పథకాలతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా ...

Read moreDetails

రైతుల ఖాతాల్లోకి బోనస్.. త్వరలో జమ

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వరి బోనస్ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News