రాశి ఫలాలు – మీనం
August 15, 2026
రాశి ఫలాలు – మేషం
August 15, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)
August 15, 2026
దేశంలో గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి క్రమంగా మందగిస్తోందని నాబార్డు తాజా సర్వే వెల్లడించింది. ఆదాయాలు తగ్గడంతో గ్రామీణ కుటుంబాలు ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్న ధోరణి పెరుగుతోందని ...
Read moreDetailsగ్రామ పంచాయతీలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆదాయ వనరులు అంతంతమాత్రంగా ఉండటంతో చిన్న పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. అనేక చోట్ల ...
Read moreDetailsవర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేలం కేంద్రాల్లో “నో బిడ్” అనే పరిస్థితి ఉండకూడదని ...
Read moreDetailsయాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్ర ...
Read moreDetailsభారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది దేశంలో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా 'ఎల్నినో' (El ...
Read moreDetailsభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన Adapa Narasimha ...
Read moreDetailsరాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగవుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంట కోతలు మొదలయ్యాయి. అధికార యంత్రాంగం అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. మరోవైపు అకాల ...
Read moreDetailsశ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిపొదలకూరునిమ్మ మార్కెట్లో అరుదైన ధరల పెరుగుదల నమోదు అయింది. శుక్రవారం రోజున 80 కిలోల నిమ్మకాయల బస్తా ధర రూ.10,000 వరకు చేరడం రైతులు, ...
Read moreDetailsఏజెన్సీ ప్రాంతాల్లో ‘కొండ పీతల’ వేట గిరిజనుల జీవన విధానంలో కీలక భాగంగా మారుతోంది. అడవుల్లో సహజంగా లభించే ఈ పీతలను గుర్తించడం, పట్టుకోవడం గిరిజనులకు ప్రత్యేక ...
Read moreDetailsమమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో అమలవుతున్న “దీదీ మోడల్” మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. సంక్షేమ పథకాలతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా ...
Read moreDetailsతెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వరి బోనస్ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net