Tag: shivasakthinews

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత ...

Read moreDetails

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మైదానం వద్ద తెల్లవారుజామున నుంచే భారీ సందడి కనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల ...

Read moreDetails

బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

హిందువుల పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయం వద్ద ఒక మహిళ ప్రవర్తన కలకలం రేపింది. బురఖా ధరించిన ఓ మహిళ ఆలయ ...

Read moreDetails

టెహ్రాన్‌లో భారీ పేలుడు… ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపడుతున్న ...

Read moreDetails

యుద్ధ ప్రభావం… దుబాయ్‌లో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రం కావడంతో దుబాయ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రవాణా వ్యవస్థలు దెబ్బతినడం, సరఫరా గొలుసు (సప్లై చైన్) లో అంతరాయం ...

Read moreDetails

తెలంగాణలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను ...

Read moreDetails

రష్మికపై రక్షిత్ శెట్టి వివాదం..? ఇంతలా దిగజారాలా?

ప్రముఖ నటి rashmika mandanna పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక ఆడియో క్లిప్‌పై రష్మిక మందన్నా స్పందించారు. ...

Read moreDetails

తెలుగు సంస్కృతికి కొత్త అడుగు… కల్చరల్ సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన ...

Read moreDetails

ప్రకృతి సాగులో అద్భుతం…75 సెంట్లలో 52 పంటలు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎనభై ఏళ్ల వయసులో కూడా వ్యవసాయంపై ...

Read moreDetails

తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి… నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

తొలి తెలుగు కవయిత్రిగా పేరుగాంచిన మొల్ల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్ల ...

Read moreDetails
Page 3 of 27 1 2 3 4 27

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist