Tag: shivasakthinews

‘తాలీం-ఏ-హునర్’తో మైనారిటీ విద్యార్థులకు కొత్త భవిష్యత్

మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తాలీం-ఏ-హునర్’ పథకం చారిత్రాత్మకమని NMD Farooq పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పథకానికి ఎంపికైన ...

Read moreDetails

మా డబ్బులు విడుదల చేస్తేనే ముందడుగు.. అమెరికాకు ఇరాన్ షరతులు

ఇరాన్-అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఒక కీలక ఒప్పందం రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇరాన్ పలు కీలక ...

Read moreDetails

ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. లక్షలాది విద్యార్థులకు లాభం

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రి Ponnam Prabhakar ...

Read moreDetails

సింగపూర్ కంపెనీల పెట్టుబడులు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్‌లపై కీలక చర్చలు

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అక్కడి భారత హై కమిషనర్ Shilpak Ambule తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ...

Read moreDetails

అర్జునుడి ‘ఫాల్గుణ’ నామం వెనుక ఉన్న రహస్యం ఇదేనా?

పిడుగులు పడుతున్నప్పుడు అర్జునా - ఫల్గుణ అని ఎందుకు అనాలి పిడుగులు పడుతున్నప్పుడు అర్జునా - ఫాల్గుణ అని ఎందుకు జపించాలి? అసలు ఫాల్గుణ అనే నామానికి ...

Read moreDetails

రాజకీయ లాభాల కోసమే ప్రతిపక్షాల విమర్శలు: రామచందర్‌రావు

ఓటర్ల జాబితా శుద్ధీకరణ (SIR) అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Ramachander Rao వ్యాఖ్యానించారు. గతంలో ఎస్‌ఐఆర్ ...

Read moreDetails

మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్య

దేశంలో ఆహార భద్రత, వ్యవసాయ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మామిడికాయ తినాలంటే కూడా ...

Read moreDetails

జమ్మూ కశ్మీర్‌లో సంచలనం – అడవుల్లో కాంక్రీట్ బంకర్లు గుర్తించిన ఆర్మీ

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాగుడు వ్యూహాలు పూర్తిగా మారుతున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. గతంలో గుహలు (Cave Hideouts)ను ఆశ్రయంగా వాడిన ఉగ్ర మూకలు ఇప్పుడు అండర్‌గ్రౌండ్ ...

Read moreDetails

CBSE OSM లోపాలు బయటపెట్టిన యువ హ్యాకర్‌కు IIT Kanpurలో ఉద్యోగ అవకాశం

సీబీఎస్‌ఈ ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (CBSE OSM) మూల్యాంకన విధానంలో ఉన్న లోపాలను బయటపెట్టి దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన 19 ఏళ్ల యువ ఇంజినీర్ నిసర్గ ...

Read moreDetails

‘ఐ లవ్ ఇన్‌ఫ్లేషన్’ అంటూ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన ...

Read moreDetails

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ...

Read moreDetails

‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయభక్తి - జ్ఞానం భక్తి లేని జ్ఞానం ఎండిన విత్తనం లాంటిది, సంపద శూన్యమైన బొక్కసం లాంటిది. భక్తి మనసును ...

Read moreDetails

బ్యాంకింగ్ షేర్ల జోరు.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల రికవరీతో పాటు ముడిచమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లకు ఊరట ఇచ్చింది. ...

Read moreDetails

రాజ్యసభ రేసులో కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి దాఖలు చేసిన ...

Read moreDetails

మనమిత్ర సేవలకు మరింత విస్తరణ.. ప్రత్యేక యాప్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మనమిత్ర ...

Read moreDetails

‘మినరల్ పవర్’గా భారత్ అభివృద్ధి లక్ష్యం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత్‌ను క్రిటికల్ మినరల్స్ రంగంలో ప్రపంచ శక్తిగా (‘మినరల్ పవర్’) అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ...

Read moreDetails

అఫ్గానిస్థాన్‌పై దాడులను ఖండించిన భారత్

ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేపడుతున్న సైనిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భారత్ పాక్ ...

Read moreDetails

అక్రమ నిర్మాణాలపై దేశవ్యాప్త కఠిన చర్యలకు అమికస్ క్యూరీ విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న అనధికారిక, అక్రమ నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. ...

Read moreDetails

నెహ్రూను అధిగమించనున్న ప్రధాని మోదీ – చారిత్రాత్మక రికార్డు

భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదవుతోంది. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డును ...

Read moreDetails

అండమాన్–నికోబార్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే కేంద్ర ప్రణాళిక

గ్రేట్ నికోబార్ దీవిలో రూ.13,000 కోట్లతో పౌర–సైనిక సమ్మిళిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ నావికాదళ ఎయిర్‌స్టేషన్ ...

Read moreDetails

ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన భారీ భూకంపం – 7.8 తీవ్రతతో విపత్తు

ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతం భారీ భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైంది. మిందనౌలో సోమవారం ఉదయం 7:37 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి ...

Read moreDetails

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది

ఫెడరల్ కోర్టు హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ తీర్పుతో అమెరికా వలస విధానాల్లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ...

Read moreDetails

ఏఎఫ్‌ క్యాట్‌తో వైమానిక దళంలో విశిష్ట ఉద్యోగాలు.. 379 ఖాళీలకు నోటిఫికేషన్

భారత వాయుసేనలో (Indian Air Force) ఫ్లయింగ్, టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు ఎయిర్‌ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-2026) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ...

Read moreDetails

రామోజీరావు ద్వితీయ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన కుటుంబసభ్యులు

రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు, మీడియా రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ...

Read moreDetails

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల ప్రభావం.. సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో ...

Read moreDetails

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన రామోజీరావు: సీఎం చంద్రబాబు

రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మీడియా రంగంలో యుగకర్త, అక్షర యోధుడు ...

Read moreDetails

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌ వినియోగిద్దాం..

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక పిలుపునిచ్చారు. శుక్రవారం తమ రోజువారీ కార్యక్రమాలకు ...

Read moreDetails

పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామి గరుత్మంతుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ వేలాది ...

Read moreDetails

యుద్ధ ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి

పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, జూన్ 5న ప్రకటించనున్న ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు, జీడీపీ గణాంకాలు, ముడి చమురు ధరలు మరియు విదేశీ పెట్టుబడిదారుల ధోరణి ...

Read moreDetails

కాళేశ్వర క్షేత్రంలో భారీ మార్పులు.. రూ.198 కోట్లతో పునర్నిర్మాణ పనులు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మరోసారి భారీ అభివృద్ధి పనులకు వేదిక కానుంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.198 కోట్లతో ఆలయ ...

Read moreDetails

మహాకాళేశ్వరుడికి 320 కిలోల మల్లెపూలతో విశేష అలంకరణ

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారికి ...

Read moreDetails

శిర్డీ సాయిబాబాకు రూ.92 లక్షల విలువైన స్వర్ణ కిరీటం విరాళం

శిర్డీ సాయిబాబాపై ఉన్న అపార భక్తిని చాటుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన గోవింద్ గోయల్ రూ.92 లక్షల విలువైన 782 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని శిర్డీ సంస్థాన్‌కు ...

Read moreDetails

ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో తెలుగు యువతకు గుర్తింపు!

ప్రతిష్టాత్మక Forbes ‘30 అండర్‌ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. ఆర్థిక అక్షరాస్యతను చిన్నారులకు సులభంగా నేర్పించాలనే ...

Read moreDetails

ట్రంప్‌ చిత్రంతో 250 డాలర్ల నోటు?.. అమెరికాలో సంచలన చర్చ!

Donald Trump చిత్రంతో ప్రత్యేక 250 డాలర్ల కరెన్సీ నోట్‌ను తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ...

Read moreDetails

రూ.95 వేల కోట్ల లాభం వచ్చినా జీతం తీసుకోని రిలయన్స్ ఛైర్మన్‌

Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...

Read moreDetails

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 భారత్‌లో లాంచ్.

Royal Enfield దేశీయ మార్కెట్లో తన కొత్త బుల్లెట్ 650 బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక ఫీచర్లను జోడిస్తూ ఈ బైక్‌ను రూపొందించింది. ...

Read moreDetails

టయోటా తొలి ఎలక్ట్రిక్‌ SUV భారత్‌లో లాంచ్‌..

Toyota దేశీయ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్‌ SUV అయిన టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లాను అధికారికంగా లాంచ్ చేసింది. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విడుదలైన ...

Read moreDetails

సంక్షేమ పథకాలకు డిజిటల్‌ కరెన్సీ.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

Reserve Bank of India సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగం, ...

Read moreDetails

ఏపీపీజీసెట్‌-2026 ఫలితాలు ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌

ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ 2026 ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి Nara Lokesh ఎక్స్ ...

Read moreDetails

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింల డిమాండ్‌

హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతంలో బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గోవుల సంరక్షణకు మద్దతు తెలుపుతూ వినూత్న ప్రదర్శన ...

Read moreDetails

మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి ...

Read moreDetails

గ్యాప్‌-2 క్లే రీచ్‌ ఆకృతులపై విదేశీ నిపుణుల గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్‌-2 క్లే రీచ్‌ నిర్మాణానికి సంబంధించి మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ప్రధాన డ్యాం జి కొండను కలిసే ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుకు ఏపీ గట్టి పోటీ: నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...

Read moreDetails

ప్రపంచ రాజకీయ పార్టీలకు రోల్‌మోడల్‌గా మహానాడు: సీఎం చంద్రబాబు

మంగళగిరిలో జరిగిన మహానాడు ముగింపు సభలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails
Page 1 of 32 1 2 32

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News