Tag: shivasakthinews

కొడైకెనాల్‌లో కనువిందు చేసిన ‘గోల్డెన్‌ మూన్‌’

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌లో సోమవారం రాత్రి ఆకాశంలో చందమామ బంగారు వర్ణంలో మెరిసి కనువిందు చేసింది. సాధారణం కంటే భిన్నంగా కనిపించిన ఈ ‘గోల్డెన్‌ ...

Read moreDetails

మిలాదున్నబీ శుభాకాంక్షలు

ప్రవక్త హజ్రత్‌ మహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భమే మిలాదున్నబీ. ప్రేమ, శాంతి, కరుణ, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ఆచరించాలనే సందేశాన్ని ...

Read moreDetails

ఓణం పండుగ శుభాకాంక్షలు

కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఓణం ఒకటి. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆనందంగా వేడుకలు నిర్వహిస్తారు. ...

Read moreDetails

చెత్తకుప్పలో చాక్లెట్ల డబ్బాలు.. ఎగబడి తీసుకెళ్లిన జనం!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఓ చెత్తకుప్ప వద్ద భారీగా చాక్లెట్ల డబ్బాలు కనిపించడం కలకలం రేపింది. చాక్లెట్లు కనిపించడంతో స్థానికులు వాటిని తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన పలువురు ...

Read moreDetails

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

దేశ రాజధాని దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాలను సోమవారం భారీ వర్షం ముంచెత్తింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షానికి దిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో ...

Read moreDetails

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్లకు ఏఐ సేవలను మరింత చేరువ చేస్తోంది. చాటింగ్‌ సమయంలోనే మెటా ఏఐ సాయంతో సమాచారం తెలుసుకోవడం, మెసేజ్‌ల సారాంశం పొందడం, ...

Read moreDetails

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

జైపుర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2026 ఫైనల్‌లో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్‌ మెజో విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న 52 మంది సుందరీమణులను ...

Read moreDetails

సెన్సెక్స్‌కు నష్టాలు.. 77,369 వద్ద ముగిసిన సూచీ

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ...

Read moreDetails

హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి

హార్మోన్ల అసమతుల్యత ప్రస్తుతం చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో ఒకటిగా మారింది. హార్మోన్లలో మార్పుల కారణంగా బరువు పెరగడం, నిద్రకు ఇబ్బంది, నెలసరి క్రమంలో మార్పులు వంటి ...

Read moreDetails

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

స్థానిక వాహనదారులకు టోల్‌ చెల్లింపుల విషయంలో ఊరట కల్పించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) డిజిటల్‌ ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ...

Read moreDetails

‘చరిత్రను మర్చిపోవద్దు’.. పాక్‌ సైన్యానికి ఫజ్లుర్‌ రెహమాన్‌ హెచ్చరిక

పాకిస్థాన్‌ సైన్యంపై సొంతదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో ఎదురైన ఓటమిని గుర్తుచేస్తూ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్‌) అధినేత మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ ప్రస్తుత పాక్‌ ...

Read moreDetails

జామ్‌-2027 నోటిఫికేషన్‌ విడుదల.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు అవకాశం

2027-28 విద్యా సంవత్సరంలో దేశంలోని ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌)-2027 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఈ ప్రవేశ ...

Read moreDetails

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా భారీ అవకాశం లభిస్తోంది. ...

Read moreDetails

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

భారీ పరిమాణంలో సరుకును వేగంగా రవాణా చేసేందుకు భారత రైల్వే మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ‘డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు’ను ...

Read moreDetails

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ...

Read moreDetails

ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం

ముంబయి లోకల్‌ రైలులో ఓ యువతి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రైలు లోపల తీవ్ర రద్దీ ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయిన ఆమె.. ...

Read moreDetails

3 లక్షల మంది కొత్త సైనికులు.. రష్యా భారీ సమీకరణపై జెలెన్‌స్కీ హెచ్చరిక

ఉక్రెయిన్‌-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా భారీ స్థాయిలో కొత్త సైనికులను సమీకరించేందుకు ...

Read moreDetails

ఓంకార్‌ సింగ్‌ బాత్రా: ఏడేళ్లకే వెబ్‌మాస్టర్‌.. 19 ఏళ్లకే కోట్ల విలువైన స్పేస్‌టెక్‌ స్టార్టప్‌

జమ్మూకు చెందిన ఓంకార్‌ సింగ్‌ బాత్రా చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. కేవలం ఏడేళ్ల వయసులోనే వెబ్‌సైట్‌ను రూపొందించి ప్రపంచంలోనే అతి పిన్న ...

Read moreDetails

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో యువతే టాప్‌.. నష్టాల్లోనూ ముందే

డెరివేటివ్స్‌ మార్కెట్‌లో యువత, ముఖ్యంగా 30 ఏళ్లలోపు ట్రేడర్ల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. అయితే అధిక లాభాల కోసం ఈ విభాగంలోకి వస్తున్న వారిలో నష్టపోతున్న వారి ...

Read moreDetails

7,139 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష నుంచి ఎంపిక వరకు పూర్తి వివరాలు

విభాగాల వారీగా ఖాళీలు: తెలంగాణ పోలీస్‌ శాఖ: సివిల్‌ కానిస్టేబుల్‌ – 3,697, ఏఆర్‌ కానిస్టేబుల్‌ – 1,052, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ (పురుషులు) – 24 తెలంగాణ ...

Read moreDetails

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. నాలుగు విడతల్లో 10,060 పోస్టుల భర్తీ

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10,060 పోస్టులను నాలుగు విడతల్లో వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయడానికి ...

Read moreDetails

ఒడిశా వైపు నుంచి కేరడాలోకి ఏనుగులు.. రంగంలోకి అటవీ సిబ్బంది

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కేరడా గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగుల గుంపు ప్రవేశించడంతో కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం వరకు నాగావళి నది సమీపంలో సంచరించిన ఏనుగులు.. సోమవారం ...

Read moreDetails

వర్షం బీభత్సం.. ఒక్కసారిగా కూలిన చెత్త కొండ.. 30 మంది బలి

గినియా రాజధాని కోనక్రీలో భారీ వర్షాల నేపథ్యంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అతిపెద్ద డంపింగ్‌ యార్డ్‌లో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా కూలి సమీపంలోని గుడిసెలపై ...

Read moreDetails

లంచ్‌ తర్వాత తొలి బంతికే పంత్‌కు షాక్‌.. 63 పరుగుల వద్ద ఔట్‌

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడి 63 పరుగుల వద్ద ఔటయ్యాడు. లంచ్‌ విరామం ...

Read moreDetails

సంప్రదాయానికి సరికొత్త ప్రతిష్ఠ.. రామ్‌రాజ్‌ కాటన్‌కు ఆసియా రికార్డు

ఓనం పండుగ సందర్భంగా 3,000 ధోవతులతో ఆసియాలోనే అతిపెద్ద రంగవల్లిని రూపొందించిన రామ్‌రాజ్‌ కాటన్‌ అరుదైన గుర్తింపు పొందింది. ఈ నెల 9న రూపొందించిన ఈ భారీ ...

Read moreDetails

శ్రీలంక టెస్టులో రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని అధిగమించి అరుదైన రికార్డు ...

Read moreDetails

మొటిమల సమస్యకు సింపుల్‌ పరిష్కారాలు.. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా!

ముఖంపై మొటిమలు రావడం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. చర్మంపై అధిక జిడ్డు, మురికి, మూసుకుపోయిన రంధ్రాలు, కొన్ని రోజువారీ అలవాట్లు మొటిమలను మరింత పెంచవచ్చు. చర్మాన్ని ...

Read moreDetails

స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలా? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఇతర గాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇవి పనులను సులభతరం చేస్తున్నప్పటికీ.. అతిగా ఉపయోగిస్తే డిజిటల్‌ ...

Read moreDetails

తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి ...

Read moreDetails

టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌

శబరిమల క్షేత్ర విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. శబరిమల యాత్రలో ఏపీ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ...

Read moreDetails

ఆస్ట్రేలియాపై 7 వికెట్లు.. 140 ఏళ్ల తర్వాత రికార్డు బద్దలు కొట్టిన షోరిఫుల్‌

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ ఘోర పరాజయం చవిచూసినా.. ఆ జట్టు ఎడమచేతి వాటం పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం మాత్రం అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించాడు. మోకే ...

Read moreDetails

కలుషిత బిర్యానీ వడ్డించిన కేఫ్‌కు రూ.96,500 జరిమానా

కలుషిత ఆహారం అందించిన కేరళలోని కింగ్స్‌ బిర్యానీ కేఫ్‌ యజమానికి పథనంథిట్ట జిల్లా వినియోగదారుల ఫోరం రూ.96,500 జరిమానా విధించింది. బాధితురాలి ఆసుపత్రి ఖర్చులకు రూ.36,500, పరిహారంగా ...

Read moreDetails

అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు భారీ ఇంధన సంపద

అమెరికా ఆంక్షలు, దిగ్బంధనంతో ఇంధన రంగంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు భారీ ఊరట లభించింది. దక్షిణ ఫార్స్‌ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్‌ ఘనపుటడుగులకు పైగా సహజవాయు నిల్వలను ...

Read moreDetails

కుల్‌దీప్‌ అనారోగ్యంపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత బ్యాటింగ్‌ కోచ్‌

శ్రీలంకతో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై వచ్చిన విమర్శలకు భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ స్పష్టత ఇచ్చారు. కుల్‌దీప్‌ అనారోగ్యంతో ...

Read moreDetails

మోదీ-ట్రంప్‌ మీడియా భేటీపై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడించారు. ...

Read moreDetails

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ...

Read moreDetails

డాక్టర్‌ కావాలనుకున్నారు.. శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు

జీవితంలో అనుకున్న దారులు మూసుకుపోయినా, కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు ఏలూరుకు చెందిన కిలారు అరుణ. డాక్టర్‌ కావాలన్న కల నెరవేరకపోయినా, ...

Read moreDetails

సైనిక అవసరాల కోసం అధునాతన డ్రోన్లు.. నభాస్త్రకు ఆర్డర్‌

భారత సైన్యానికి అవసరమైన 30 వీటీవోఎల్‌ కమికాజీ డ్రోన్‌ యూనిట్లను సరఫరా చేసే కీలక కాంట్రాక్టును విశాఖపట్నానికి చెందిన నభాస్త్ర సంస్థ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ పోర్టల్‌ ...

Read moreDetails

మందుల వాడకంలో చిన్న పొరపాటు.. ఆరోగ్యంపై పెద్ద ప్రభావం

ద్యులు సూచించిన మందులను ఎలా తీసుకోవాలి, భోజనానికి ముందు తీసుకోవాలా.. తర్వాత తీసుకోవాలా అనే విషయాలను సాధారణంగా ముందుగానే తెలుసుకుంటాం. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఖాళీ ...

Read moreDetails

పడిక్కల్‌ శతకంతో భారత్‌కు బలమైన ఆరంభం!

శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌ తొలి రోజు ఆటను పటిష్ఠ స్థితిలో ముగించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి ...

Read moreDetails

నెవాడాలో భీకర కార్చిచ్చు.. 90 వేల మంది తరలింపు

అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరాన్ని భారీ కార్చిచ్చు వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న మంటల కారణంగా అధికారులు దాదాపు 90 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ...

Read moreDetails

మూడేళ్ల వయసు నుంచే సాధన.. 16 ఏళ్లకు భరతనాట్యంలో అరంగేట్రం

చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్‌ యాన్షు, జిన్‌ యానై భారతీయ శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యంలో అద్భుత ప్రతిభను చాటుకున్నారు. శనివారం రాత్రి బీజింగ్‌లో జరిగిన ప్రత్యేక ...

Read moreDetails

ముడి చమురు మంట.. ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం!

ముడి చమురు ధరలు అధిక స్థాయుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదిలే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ...

Read moreDetails

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్నవూలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె పనిచేస్తున్న కార్యాలయం వద్దే తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లి ...

Read moreDetails

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

పశ్చిమాసియాలో ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా విధించిన ఆంక్షలపై టెహ్రాన్‌ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యలు స్వతంత్ర దేశాల ...

Read moreDetails

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

ఎరుపు, నీలం ఛాయల్లో ఆకట్టుకునే ఆలూబుఖారా పండ్లనే ప్లమ్‌ అని కూడా అంటారు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్లలో పలు పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ...

Read moreDetails

హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో మొత్తం 91,729 ఇళ్ల యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ...

Read moreDetails

కొన్ని దౌత్య సమస్యలకు సమయం పడుతుంది.. ‘టెస్ట్‌ మ్యాచ్‌’తో పోల్చిన జైశంకర్‌

దౌత్యం, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల కోణంలో అంచనా వేయలేమని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. కొన్ని అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారానికి సహనం, దీర్ఘకాలిక నిబద్ధత ...

Read moreDetails

కుమారుడిని రక్షించబోయి తండ్రి దుర్మరణం.. ఆపై తల్లి విషాద నిర్ణయం

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్‌ ఈఎంఐ చెల్లింపు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్‌ (19) అనే యువకుడు స్థానిక ...

Read moreDetails
Page 1 of 52 1 2 52

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News