Tag: shivasakthinews

గర్భిణుల అమెరికా ప్రయాణాలపై నిఘా.. 600 వీసాలు రద్దు

అమెరికా ప్రభుత్వం ‘బర్త్‌ టూరిజం’పై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా అక్కడి ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో వచ్చే విదేశీయులపై నిఘాను పెంచింది. ఈ ...

Read moreDetails

న్యాయ సేవలకు మరింత ఊతం.. సుప్రీంకోర్టులో కొత్త కోర్టు హాళ్లు

సుప్రీంకోర్టులో న్యాయపరమైన మౌలిక వసతులు మరింత విస్తరించాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 18, 19వ కోర్టు హాళ్లతో పాటు రెండు రిజిస్ట్రార్‌ హాళ్లను భారత ప్రధాన న్యాయమూర్తి ...

Read moreDetails

మిశ్రమ సంకేతాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభం

హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడంపై నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ లాభాల్లో ముగియగా, ...

Read moreDetails

భారత్‌తో టీ20 సిరీస్‌.. తేదీలు మార్చాలని భావిస్తున్న అఫ్గానిస్థాన్‌

భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య సెప్టెంబరులో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 13, 15, ...

Read moreDetails

షాకులు, కర్రతో దాడి.. భర్తను చంపి దొంగలపై నింద

దక్షిణ దిల్లీలోని సంగమ్‌ విహార్‌ ప్రాంతంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసి.. ఆ నేరాన్ని ...

Read moreDetails

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో బాధితులకు అత్యవసర వైద్యసేవలు త్వరగా అందేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ప్రమాద సమాచారం ...

Read moreDetails

ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా పరిధిలో స్మార్ట్‌ఫోన్‌ పేలిన ఘటన కలకలం రేపింది. నెల రోజుల క్రితమే కొత్త ఫోన్‌ కొనుగోలు చేసిన మజీద్‌ అనే యువకుడికి ఈ ...

Read moreDetails

ఫుడ్‌ ప్రమోషన్లపై FSSAI కొరడా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కీలక హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో ఆహార ఉత్పత్తులను ప్రమోట్‌ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ...

Read moreDetails

సర్జరీ సక్సెస్‌.. కిమ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌

నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కుడి భుజానికి వైద్యులు నిర్వహించిన ఆర్థ్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయనను ఆసుపత్రి నుంచి ఇంటికి ...

Read moreDetails

చరిత్రలో తొలిసారి.. భారత్‌ నుంచి రష్యాకు పెట్రోల్‌ సరఫరా

ప్రపంచంలోనే ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు ఇంధన అవసరాల కోసం భారత్‌ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్‌ చేపడుతున్న వరుస డ్రోన్‌ ...

Read moreDetails

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా టెస్టు జట్టులో సారాంశ్‌ జైన్‌

12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సారాంశ్‌ జైన్‌కు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కింది. 2014-15 సీజన్‌లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సారాంశ్‌.. ఎన్నో ...

Read moreDetails

వారణాసి, కోల్‌కతాకు గన్నవరం నుంచి నేరుగా విమాన సేవలు

గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసులను ...

Read moreDetails

హెలికాప్టర్‌ కూలి కార్చిచ్చు.. ఇద్దరు సైనికులు మృతి

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఘోర సైనిక హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. సాలడో పట్టణం సమీపంలోని ఓ పొలంలో AH-64 అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ కూలిపోవడంతో భారీగా మంటలు ...

Read moreDetails

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

క్యాబ్‌, ఆటో, బైక్‌ రైడ్‌లను బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను ముందస్తుగా టిప్‌ ఇచ్చేలా ప్రోత్సహించే విధానానికి కేంద్రం చెక్‌ పెట్టింది. రైడ్‌ను అంగీకరించడానికి లేదా పూర్తిచేయడానికి ...

Read moreDetails

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడివేడు సమీపంలో ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతులది త్యాగం మాత్రమే కాదు.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ...

Read moreDetails

దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ తన తొలి నెల వేతనాన్ని దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ...

Read moreDetails

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

జంగారెడ్డిగూడెం పట్టణంలో దేశభక్తి స్ఫూర్తి వెల్లివిరిసింది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పట్టణంలో త్రివర్ణ పతాకాలతో ...

Read moreDetails

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం

హైదరాబాద్‌ అబిడ్స్‌లో బుధవారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ...

Read moreDetails

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లకు బ్రేక్‌.. 4జీ మోడళ్లకు మళ్లీ పెరుగుతున్న ఆదరణ

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో బడ్జెట్‌ వినియోగదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఏఐ ఆధారిత పరికరాల డిమాండ్‌ పెరగడంతో DRAM, NAND మెమొరీ చిప్‌ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ...

Read moreDetails

పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!

ఒక చిన్న ఊరిలో రామయ్య అనే ఒక పిసినారి రైతు ఉండేవాడు. రామయ్యకి డబ్బు అంటే ప్రాణం, కానీ ఖర్చు అంటే భయం! ఎంతటి పిసినారి అంటే, ...

Read moreDetails

డీజీక్యూఏలో 14 టెక్నీషియన్‌ పోస్టులు.. పదో తరగతి, ఐటీఐతో అవకాశం

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీజీక్యూఏ, సికింద్రాబాద్‌లో 14 టెక్నీషియన్‌ గ్రూప్‌-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. పదో తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు ...

Read moreDetails

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలు కోసం 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8 ...

Read moreDetails

ప్రెగ్నెన్సీలో పని చేస్తున్న మహిళలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

1.ప్రెగ్నెన్సీ అంటే కెరీర్‌కు విరామం తప్పనిసరి కాదు!గర్భధారణలో ఎలాంటి సమస్యలు లేకపోతే.. వైద్యుల సలహాతో ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు. అయితే శరీరానికి తగిన విశ్రాంతి, పోషకాహారం, సరైన నిద్రకు ...

Read moreDetails

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

గట్టుప్పల్‌: నల్గొండ జిల్లా గట్టుప్పల్‌ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో శివునికి జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుతూ ...

Read moreDetails

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ రూ.4,085 కోట్ల ఆదాయంపై రూ.148 కోట్ల నికరలాభాన్ని ...

Read moreDetails

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌.. గావస్కర్‌ కీలక సలహా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ 2027 లక్ష్యంగా టీమ్‌ఇండియా ముందుకు సాగుతోంది. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ ...

Read moreDetails

సుకుమార్‌ తనయకు అరుదైన గౌరవం.. 272 మందిలో 14 మందికే అవకాశం

దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే బాలనటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా సంగీత రంగంలోనూ తన ...

Read moreDetails

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఈ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ...

Read moreDetails

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో వేధింపులు.. ఉయ్యూరులో నిందితుడి అరెస్ట్‌

కృష్ణా జిల్లా ఉయ్యూరులో మహిళను సోషల్‌ మీడియా ద్వారా వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు స్థానికంగా బ్యూటీషియన్‌గా పనిచేస్తూ, తన సేవలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ...

Read moreDetails

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ...

Read moreDetails

గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ప్రయాణికులపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సుమారు 60 కేజీల గంజాయిని ...

Read moreDetails

ఆగస్టు 22న చిరు 158వ సినిమా టీజర్‌.. స్వయంగా ప్రకటించిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి తన 158వ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. ‘కొరియన్‌ కనకరాజు’ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. తన తదుపరి చిత్రానికి సంబంధించిన ...

Read moreDetails

ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య

ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ...

Read moreDetails

గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం ...

Read moreDetails

చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరితో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను మరోసారి నియమించాలని కోరబోనని ...

Read moreDetails

ఇన్‌స్టాలో మొదలైన ప్రేమ.. తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసిన వివాదం

సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఆపై రహస్య వివాహానికి దారితీసింది. చివరకు అదే సంబంధం తల్లీకూతుళ్ల హత్యకు కారణమైంది. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా ...

Read moreDetails

బంగ్లా పర్యటనపై సందిగ్ధత.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ ఓకే

సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌ పర్యటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడేలా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ...

Read moreDetails

భయపెట్టే విలన్‌గా అక్షయ్‌.. ‘హైవాన్‌’ టీజర్‌ అదుర్స్‌

బాలీవుడ్‌ అగ్రనటుడు అక్షయ్‌ కుమార్‌ తొలిసారి ప్రతినాయకుడి పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కిస్తున్న ‘హైవాన్‌’ చిత్రంలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. ఈ ...

Read moreDetails

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు

ఇండోనేషియాలోని బాలి సమీప సముద్ర జలాల్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పడాంగ్‌ బాయి పోర్టు నుంచి లెంబార్‌ పోర్టుకు వెళ్తుండగా ఫెర్రీలో ...

Read moreDetails

చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడం, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం ...

Read moreDetails

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రైవేట్‌ ...

Read moreDetails

ఎగువ నుంచి భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు

జూరాల జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ...

Read moreDetails

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తితిదే కీలక సమాచారం వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని ...

Read moreDetails

వాట్సాప్‌ వద్దు.. మళ్లీ ఉత్తరాలే ముద్దంటున్న జెన్‌జీ

ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్‌ సైకిల్‌ బెల్‌ వినిపిస్తే చాలు.. ఇంట్లో సందడి మొదలయ్యేది. ఎవరి కోసం ఉత్తరం వచ్చిందో, అందులో ఏం రాశారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు ...

Read moreDetails

నొప్పి వేధిస్తోందా? నెయ్యి కాఫీపై ఓ లుక్కేయండి

నెలసరి సమయంలో కడుపునొప్పి, అలసట, తలనొప్పి, మూడ్‌ మార్పులు వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తుంటాయి. వీటికి ఉపశమనం కోసం సోషల్‌ మీడియాలో ప్రస్తుతం నెయ్యి కాఫీ చిట్కా ...

Read moreDetails

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం పూర్తైన తర్వాత తాను పునర్నియామకం కోరబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో టాటా ...

Read moreDetails

తెలివైన కుందేలు – మూర్ఖపు సింహం

కానొక అడవిలో 'భాసురక' అనే ఒక బలమైన సింహం నివసించేది. అది ప్రతీరోజూ ఆహారం కోసం అడవిలోని అనేక మృగాలను వేటాడి చంపేసేది. దీనివల్ల జంతువుల సంఖ్య ...

Read moreDetails
Page 1 of 44 1 2 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News