Tag: shivasakthinews

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ...

Read moreDetails

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, రాజ్యసభ ఎంపీ నితీశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ ...

Read moreDetails

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించేందుకు తితిదీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ...

Read moreDetails

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయిబాబాకు దుబాయ్‌కు చెందిన భక్తులు అరుదైన బంగారు కానుకను సమర్పించారు. కొన్ని నెలల క్రితం శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్న కచ్రూ కుటుంబం.. ‘ఓం సాయి’ ...

Read moreDetails

రోడ్డుపైనే దారుణం.. కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్య

హైదరాబాద్‌లో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమేర్‌ (35) అనే వ్యక్తిపై సుమన్‌ ...

Read moreDetails

పాక్ బ్యాటింగ్‌కు కొత్త కోచ్‌.. మైకేల్ స్మిత్‌కు బాధ్యతలు

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్‌ను ...

Read moreDetails

అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

అస్సాంలోని నగావ్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 34వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్ఐ బల్లాని ప్రేమబరం తన సర్వీస్ రైఫిల్‌తో సహచర ...

Read moreDetails

సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం బ్రేక్‌ పడింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు ...

Read moreDetails

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల సంక్షేమం, చేపల పెంపకం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమావేశంలో ...

Read moreDetails

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌ ...

Read moreDetails

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే ...

Read moreDetails

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు ...

Read moreDetails

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత బ్యాటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ నలుగురు ...

Read moreDetails

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

అంతర్జాతీయ కమొడిటీలు, ఇంధన ధరలు పెరగడం ప్రభావంతో దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం జూన్‌లో స్వల్పంగా పెరిగింది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 9.68 ...

Read moreDetails

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

కథానాయిక రష్మిక మందన్నా తనకు తుంటికి అయిన గాయం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. వరుసగా మూడోసారి గాయపడటంతో ప్రస్తుతం షూటింగ్స్‌కు విరామం ఇచ్చి విశ్రాంతి ...

Read moreDetails

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే చర్చనీయాంశంగా మారింది. దిల్లీ శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్‌ కుమార్‌ ఈ ...

Read moreDetails

దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

భారత్‌లో డేటా సెంటర్ల రంగం రాబోయే సంవత్సరాల్లో వేగంగా విస్తరించనుందని తాజా నివేదిక పేర్కొంది. 2030 నాటికి దేశంలో 250కి పైగా డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ...

Read moreDetails

వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల వెనుక సూత్రధారి ఇతడేనా?

రూ.వెయ్యి కోట్లకు పైగా జరిగినట్లు భావిస్తున్న సైబర్‌ మోసాల కేసుల్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ...

Read moreDetails

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

దుబాయ్‌లో విలాసవంతమైన జీవనశైలితో సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందిన భారత సంతతి వ్యాపారవేత్త సతీశ్‌ సన్పాల్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ...

Read moreDetails

కామారెడ్డిలో భారీ వర్షాల ప్రభావం.. పొంగిపొర్లుతున్న వాగులు

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్ద చెరువు పూర్తిగా నిండిపోవడంతో అలుగు పారుతోంది. పాల్వంచ వాగుతో పాటు బీబీపేట మండలంలోని ఎడ్లకట్ట వాగు, ...

Read moreDetails

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 12 ...

Read moreDetails

కాల్ డ్రాప్ నుంచి క్రాస్ కనెక్షన్ వరకు.. సమస్యలను రిపోర్ట్ చేసే అవకాశం

మొబైల్‌ కాల్స్‌లో తరచూ ఎదురయ్యే కాల్‌ డ్రాప్‌లు, వాయిస్‌ స్పష్టంగా వినిపించకపోవడం, ఆడియో ఆలస్యం వంటి సమస్యలపై వినియోగదారులు ఇక సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. టెలికాం రెగ్యులేటరీ ...

Read moreDetails

వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!

మన వంటింట్లో సాధారణంగా కనిపించే మసాలా దినుసుల్లో జాజికాయకు ప్రత్యేక స్థానం ఉంది. వంటలకు మంచి రుచి, సువాసన అందించడంతో పాటు.. ఇందులోని సహజ సమ్మేళనాలు ఆరోగ్యానికి ...

Read moreDetails

ఒక్కోసారి ఒక్కో గాయం.. బుమ్రాను వెంటాడుతున్న ఫిట్‌నెస్ సమస్యలు

టీమిండియా స్టార్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. కీలక మ్యాచ్‌ల్లో తన పదునైన యార్కర్లు, స్వింగర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బుమ్రా.. తరచూ ...

Read moreDetails

54 రోజుల్లో సినిమా పూర్తి.. ‘మా ఇంటి బంగారం’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ...

Read moreDetails

ఎల్‌ఐసీ షేర్లకు భారీ షాక్‌.. 9 శాతం పతనం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో భారీగా క్షీణించాయి. ఒక దశలో దాదాపు 9 శాతం వరకు పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో ...

Read moreDetails

అమెరికాలో మంటల విధ్వంసం.. వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. అటవీ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న మంటల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. వందలాది భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభావిత ...

Read moreDetails

భారీ గాలులతో విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. 14 మందికి గాయాలు

పుకెట్‌ నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి గాల్లోనే పెను ప్రమాదం తృటిలో తప్పింది. గమ్యస్థానానికి చేరువలో ఉండగా విమానం అకస్మాత్తుగా భారీ గాలుల ప్రభావానికి గురై ...

Read moreDetails

భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టుకు వరద పోటు

మెదక్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా ...

Read moreDetails

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా ...

Read moreDetails

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్‌కు ఉన్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని పేర్కొంటూ.. భారత్‌ను తమ ముఖ్యమైన ...

Read moreDetails

ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు

చిలీలోని వెరా సీ రూబిన్‌ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అత్యంత భారీ కెమెరాగా పేరొందిన 3,200 మెగాపిక్సెల్‌ ఎల్‌ఎస్‌ఎస్‌టీ కెమెరాతో విశ్వంలోని అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించింది. 8.4 మీటర్ల ...

Read moreDetails

కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

సైబరాబాద్‌ పరిధిలో కల్తీ మసాలా దినుసుల తయారీ, విక్రయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హెచ్‌-ఫాస్ట్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ మసాలా ...

Read moreDetails

2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని జర్మనీలోని ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ...

Read moreDetails

జియాలజీ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో!

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ సబ్జెక్టులతో బీఎస్సీ చదువుతున్న విద్యార్థులకు ఎంఎస్సీ జియాలజీ లేదా అప్లైడ్‌ జియాలజీ మంచి ఉన్నత విద్యా ఎంపికగా నిలుస్తుంది. భూమి నిర్మాణం, రాళ్లు, ...

Read moreDetails

వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ముగిసింది. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అమ్మవారి అంబారీ ఊరేగింపు, పోతరాజుల ప్రదర్శన, పలహారం బండ్ల ...

Read moreDetails

ఇక ఐఫోన్‌ కోసం నెలవారీ అద్దె చెల్లించొచ్చు!

యాపిల్‌ డివైజ్‌లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు సంస్థ కొత్త లీజింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘యాపిల్‌ అప్‌గ్రేడ్‌’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్‌లో ఎంపిక చేసిన ఐఫోన్‌, ...

Read moreDetails

20 సెకన్లు.. ఆరోగ్యానికి పెద్ద రక్షణ!

మన రోజువారీ జీవితంలో మొబైల్‌, డబ్బు, తలుపుల హ్యాండిల్స్‌, బహిరంగ ప్రదేశాల్లోని వస్తువులను తాకడం వల్ల చేతులకు సూక్ష్మక్రిములు చేరుతాయి. అలాంటి చేతులతో కళ్లను, ముక్కును, నోటిని ...

Read moreDetails

కామన్వెల్త్‌ పతాకం అందుకున్న గుజరాత్‌ డిప్యూటీ సీఎం

2030 కామన్వెల్త్‌ క్రీడలకు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం సన్నద్ధతపై దృష్టి సారించింది. క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను 2028 చివరి నాటికి ...

Read moreDetails

కొత్త వేలం విధానం తొలిరోజే మార్కెట్‌లో భారీ కదలిక

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో షేర్ల ముగింపు ధరలను నిర్ణయించే విధానంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక మార్పు తీసుకొచ్చింది. సోమవారం నుంచి అర్హత కలిగిన ...

Read moreDetails

భారత్‌లోనూ స్పైడర్‌ మ్యాన్‌ హవా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు

‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి వారాంతంలోనే సుమారు ...

Read moreDetails

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం 36% వృద్ధి

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.37 కోట్ల ...

Read moreDetails

భార్య విడాకులు కోరిందని భర్త బలవన్మరణం.. వీడియో తీసిన కుమారుడు

గురుగ్రామ్‌: భార్య విడాకులు కోరడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాదం నింపింది. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తండ్రి ...

Read moreDetails

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

మయన్మార్‌ మాజీ అధినాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ సజీవంగానే ఉన్నారని తెలియజేసే చిత్రాలను ఆ దేశ సైనిక ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఆమె అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ...

Read moreDetails

మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

న్యూఢిల్లీ: గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు ...

Read moreDetails

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జాద్‌ ఇంజనీరింగ్‌, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సంయుక్తంగా ...

Read moreDetails

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయంలో నీటినిల్వ వేగంగా పెరుగుతోంది. ఐదు రోజుల ...

Read moreDetails

6 ఏళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ధర రూ.23,999 నుంచి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. Samsung Galaxy F70 Pro 5G ...

Read moreDetails
Page 1 of 38 1 2 38

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News