Tag: shivasakthinews

విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలిక మృతి

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపం కారణంగా ఐదేళ్ల చిన్నారి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ...

Read moreDetails

టాటా టియాగో ఈవీ విడుదల.. ప్రారంభ ధర రూ.6.99 లక్షలు

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో టాటా మోటార్స్‌ మరో కీలక అడుగు వేసింది. తదుపరి తరం టియాగో, టియాగో సీఎన్‌జీ, టియాగో ఈవీ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల ...

Read moreDetails

ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ 965 బిలియన్‌ డాలర్లు

కృత్రిమ మేధ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లకు ...

Read moreDetails

హర్మూజ్‌ టోల్‌పై ఒమన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌తో ...

Read moreDetails

రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే జల సమస్యలకు శాశ్వత పరిష్కారం

అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్‌, ...

Read moreDetails

హైదరాబాద్‌లో మరో రికార్డు.. ఎకరా భూమి రూ.237 కోట్లకు అమ్మకం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాయదుర్గం గ్రోత్‌ కారిడార్‌లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా ...

Read moreDetails

కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యుత్‌ సమస్యల పై మంత్రి అత్యవసర సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా దెబ్బతింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ...

Read moreDetails

టీఎంసీ ఆసుపత్రుల్లో భారీ నియామకాలు.. మెడికల్ ఆఫీసర్‌ సహా పలు పోస్టులకు దరఖాస్తులు

ప్రభుత్వ రంగ సంస్థల్లో 2026లో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. టాటా మెమోరియల్ సెంటర్ (TMC) నుండి మొదలుకొని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (NPCIL), ఎగ్జిమ్ ...

Read moreDetails

కీలక నిర్ణయాలు తీసుకున్న ఐఆర్‌డీఏఐ.. కంపెనీల పనితీరు అంచనాల్లో కొత్త నిబంధనలు

బీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల ముఖ్య నిర్వహణ అధికారుల ...

Read moreDetails

LICలో 2% వాటా అమ్మకానికి కేంద్రం ప్లాన్.. జూన్ లేదా జులైలో ప్రక్రియ

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 2 శాతం వాటా అమ్మకం ద్వారా సుమారు రూ.10 ...

Read moreDetails

రూ.200కే జియో కొత్త OTT పాస్.. 15 యాప్స్‌, 1000+ ఛానల్స్‌ సూపర్ ఆఫర్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా రూ.200 ధరతో OTT పాస్‌ను విడుదల చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్‌లో 15 ప్రీమియం ఓటీటీ ...

Read moreDetails

ఫెరారీ తొలి ఫుల్‌ ఈవీ ‘లూచాయ్’ ఆవిష్కరణ.. 2.5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్‌

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తన తొలి పూర్తి స్థాయి 5 సీట్ల ఎలక్ట్రిక్ వాహనం ‘లూచాయ్’ను ఆవిష్కరించింది. ఇటాలియన్ భాషలో “లైట్” ...

Read moreDetails

బ్లూజే ఏరోస్పేస్‌ నుంచి స్వదేశీ ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత జెన్‌2 ఎయిర్‌క్రాఫ్ట్‌

హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ సరికొత్త ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. నాలుగేళ్ల పరిశోధనతో అభివృద్ధి చేసిన ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వాణిజ్య స్థాయి ...

Read moreDetails

అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

గాజువాక గోపాలరెడ్డినగర్‌లో అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత లావణ్య (30) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన లావణ్యకు 2020లో కశింకోటకు ...

Read moreDetails

భూ సమస్య పరిష్కారానికి లంచం డిమాండ్‌.. ఏసీబీ ట్రాప్‌లో తహసీల్దార్‌

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భూ సమస్య పరిష్కారానికి సంబంధించి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ...

Read moreDetails

నిజామాబాద్‌లో విషాదం.. ఫెన్సింగ్ వైర్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పాల్దా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుమారుడి కళ్లెదుటే ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ...

Read moreDetails

వనపర్తిలో విషాదం.. కుటుంబాన్ని చంపి రైతు ఉరేసుకొని ఆత్మహత్య

అప్పుల భారంతో మనస్తాపానికి గురైన ఓ కౌలు రైతు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో తీవ్ర ...

Read moreDetails

మోదీకి ట్రంప్‌ మద్దతు సంకేతాలు.. అమెరికా రాయబారి పోస్టు రీపోస్ట్‌

ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి సానుకూల సంకేతాలు ఇచ్చారు. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ మోదీపై చేసిన ప్రశంసల పోస్టును ...

Read moreDetails

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రం.. మరో హమాస్‌ కమాండర్‌ అంతం

2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్‌ దాడుల సూత్రధారుల్లో ఒకరైన మహమ్మద్‌ బడెహ్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) మట్టుబెట్టింది. గాజా నగరంపై మంగళవారం రాత్రి జరిగిన ...

Read moreDetails

ఇరాన్ శాంతి చర్చలకు కొత్త షరతు.. అబ్రహాం ఒప్పందాలతో అమెరికా ఒత్తిడి

ఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అబ్రహాం ఒప్పందాల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ ఒప్పందాల ...

Read moreDetails

పాక్‌–ఇరాన్‌ సంబంధాలపై అమెరికాలో ఆందోళన

పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో పాక్‌ మధ్యవర్తిత్వం వహించడం పెద్ద సమస్యగా మారిందని ఆయన ...

Read moreDetails

ఓటర్ల జాబితా సవరణకు ఈసీకి అధికారం: సుప్రీం స్పష్టీకరణ

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను ...

Read moreDetails

కర్ణాటకలో సీఎం మార్పు? మే 30న కొత్త సీఎం ప్రమాణస్వీకారం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలో రాజీనామా చేయనున్నారని, అనంతరం మే 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ...

Read moreDetails

దేశాన్ని కుదిపేస్తున్న వడగాలులు.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు

దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి ...

Read moreDetails

బంగారం కాదు వెండి నగలే: గిరిజన సమాజ కొత్త నియమాలు

రాజస్థాన్‌ ఆదివాసీ మహా సమితి వ్యవస్థాపక దినోత్సవ ముగింపు కార్యక్రమంలో గిరిజన సమాజం పలు సామాజిక సంస్కరణ తీర్మానాలు చేసింది. డూంగర్‌పుర్‌ జిల్లా సరోదాలో జరిగిన ఈ ...

Read moreDetails

170 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందన్న హరీశ్‌రావు

శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ గ్రామంలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని భారాస పక్ష ఉపనేత టి.హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ...

Read moreDetails

కోకాపేటలో రూ.4,117 కోట్ల భూములకు విముక్తి

హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలపై హైడ్రా భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేటలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో వేల ...

Read moreDetails

పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో కూడా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని ...

Read moreDetails

వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన రోబోటిక్ టెలిసర్జరీ

వైద్యరంగంలో సాంకేతికత మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. చైనాలో ఉన్న వైద్యుడు హైదరాబాద్‌లోని మహిళకు రోబో సహాయంతో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ...

Read moreDetails

తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. చల్లబడిన వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన తేలికపాటి వర్షాలు ప్రజలకు భారీ ఊరటనిచ్చాయి. గత కొద్దిరోజులుగా మండే ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. మంగళవారం రాత్రి నుంచి ...

Read moreDetails

రుణగ్రస్తుడిపై ముందుగా చర్యలు అవసరం లేదు: హైకోర్టు స్పష్టం

చిట్‌ఫండ్‌ బకాయిల వసూళ్ల విషయంలో పూచీకత్తుదారుల బాధ్యతపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రుణగ్రస్తుడిపై ముందుగా రికవరీ చర్యలు చేపట్టకుండానే పూచీకత్తుదారుపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం ...

Read moreDetails

మెడ్‌టెక్‌ ఛాలెంజ్‌తో ఏపీకి జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మెడ్‌టెక్‌ ఛాలెంజ్‌ విధానంలో ఏఐ ఆధారిత వైద్యసేవలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్‌ను ...

Read moreDetails

బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక

భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ల ప్రజా పోరాట చరిత్ర:  సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా దేశానికి గౌరవం అయితే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ...

Read moreDetails

ఇంటర్ తర్వాత నర్సింగ్‌తో మంచి కెరీర్ అవకాశాలు

సేవాభావంతో పాటు స్థిరమైన ఉద్యోగాన్ని ఆశించే విద్యార్థులకు నర్సింగ్‌ కోర్సులు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన తర్వాత ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ...

Read moreDetails

రూ.16,999కే ఓక్టర్ కొత్త ఏసీ విడుదల

దిల్లీకి చెందిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఓక్టర్ కొత్తగా 0.5 టన్, 3 స్టార్ రేటింగ్ కలిగిన స్టూడియో ఏసీ 5000-2026 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 ...

Read moreDetails

శామ్‌సంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్‌

కృత్రిమ మేధస్సు (AI) విప్లవం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్‌ల అవసరం గణనీయంగా పెరిగింది. ...

Read moreDetails

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న టిప్పర్‌

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి ...

Read moreDetails

అటు శాంతి చర్చలు.. ఇటు ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా ఒక్కసారిగా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు దిగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ క్షిపణి ప్రయోగ ...

Read moreDetails

గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సమయానికి వేతనాలు అందించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ...

Read moreDetails

మంగళగిరిలో తెదేపా నేతల సందడి.. మహానాడుకు భారీ హాజరు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ఈసారి సరికొత్త హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ...

Read moreDetails

ఈఎస్‌ఐసీలో 25 పోస్టులు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలతో భారీ నియామక ప్రకటన

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC), తిరునెల్వేలి 25 పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి ...

Read moreDetails

యానిమేషన్ రంగంలో భారీ అవకాశాలు, ఎంపీసీ విద్యార్థులకు కొత్త కెరీర్ దారి

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు యానిమేషన్ రంగం ఒక ఆకర్షణీయమైన కెరీర్ మార్గంగా ఎదుగుతోంది. ఒకప్పుడు కార్టూన్లకు పరిమితమైన ఈ రంగం ఇప్పుడు సినిమా, ఓటీటీ, ...

Read moreDetails

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 899 ఉద్యోగాలు, భారీ నోటిఫికేషన్ విడుదల

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), దిల్లీ పలు విభాగాల్లో మొత్తం 899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ అర్హతలతో అభ్యర్థులు ...

Read moreDetails

పొదుపు చర్యలపై విమర్శలు తగవు, ఆర్థిక రక్షణకు తప్పనిసరి: నిర్మలా సీతారామన్

దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు వసూలు చేస్తున్న ఏఐ ట్రైనింగ్ గురువులు

కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ టూల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ...

Read moreDetails

భారత్–అమెరికా కీలక డీల్, క్రిటికల్ మినరల్స్ సరఫరాపై కొత్త ఫ్రేమ్‌వర్క్‌

సాంకేతికత రంగానికి అత్యంత కీలకమైన క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులో చైనా ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా భారత్–అమెరికా కీలక ముందడుగు వేసాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ...

Read moreDetails

జనరేటివ్ ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రభావం, నియామకాల్లో మార్పులు తప్పవు

భారతదేశంలో కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ...

Read moreDetails

ప్రధాని మోదీ పిలుపు తర్వాత మారుతీ సుజుకీ పొదుపు చర్యలు ప్రారంభం

చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ...

Read moreDetails
Page 2 of 32 1 2 3 32

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News