Tag: shivasakthinews

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్

నేపాల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జరిగిన జెన్‌జీ ...

Read moreDetails

కాపలాదారు అసహనం: మేఘా ఇంజినీరింగ్ పైపుల మంట వైరల్!!

రాజధాని ప్రాంతం రాయపూడి సమీపంలోని మేఘా ఇంజినీరింగ్ క్యాంపులో పైపుల దహనం కేసు వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలు దొండపాడు గ్రామానికి చెందిన కాపలాదారు రాము, సెలవు అడిగినా ...

Read moreDetails

“హర్మూజ్ కాదు.. అది ట్రంప్ జలసంధి”: ఇరాన్ సార్వభౌమాధికారంపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ ...

Read moreDetails

ఎరువుల సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో రైతులకు అవసరమైనంత ఎరువుల నిల్వలు ఉన్నాయని ...

Read moreDetails

కేంద్ర–రాష్ట్రాలు టీమ్ ఇండియాలా కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపు

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా, నిత్యావసర వస్తువుల లభ్యతపై ఎలాంటి అంతరాయం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ...

Read moreDetails

బైక్‌ ప్రేమికుల కోసం గుడ్ న్యూస్-రాయల్‌ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450-2026 కొత్త కలర్స్ & వేరియంట్స్‌తో!!

రాయల్‌ ఎన్‌ఫీల్డ్ తన రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ ‘గెరిల్లా 450’లో 2026 మోడల్‌ను భారతదేశ విపణిలోకి ప్రవేశపెట్టింది. ధర & వేరియంట్లు ప్రారంభస్థాయి అపెక్స్: ₹2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) డాష్ వేరియంట్: ₹2.49 ...

Read moreDetails

తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు

రాష్ట్రంలో వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బిల్లులో భాగంగా ...

Read moreDetails

మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ప్రాంతంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ...

Read moreDetails

డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు

మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంకర టిప్పర్ ...

Read moreDetails

రూ.8 లక్షల కోట్ల రుణాలు…కేంద్రం బిగ్ ప్లాన్!

భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ.8.20 లక్షల కోట్ల వరకు రుణాలు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నిధులను ప్రధానంగా డేటెడ్ సెక్యూరిటీల ...

Read moreDetails
Page 53 of 95 1 52 53 54 95

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist