Tag: StartupEcosystem

సింగపూర్ కంపెనీల పెట్టుబడులు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్‌లపై కీలక చర్చలు

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అక్కడి భారత హై కమిషనర్ Shilpak Ambule తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ...

Read moreDetails

కియా ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రాజధాని అమరావతిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (RTIH)లో అడ్వాన్స్‌డ్ ప్రొటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ (APIC) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌టీఐహెచ్‌ సీఈవో ధాత్రి రెడ్డి తెలిపారు. ...

Read moreDetails

తెలంగాణ డిజిటల్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది: అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక

దేశాన్ని ట్రిలియన్‌ డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా ముందుకు నడిపించడంలో తెలంగాణ ఒక డిజిటల్‌ పవర్‌హౌస్‌గా మారిందని అసోచామ్‌–పీడబ్ల్యూసీ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రం ఏఐ, ...

Read moreDetails

ఆంథ్రోపిక్–వాల్ స్ట్రీట్ జాయింట్ వెంచర్‌తో $1.5 బిలియన్ AI బాంబ్

ప్రపంచ స్థాయి AI దిగ్గజాలు ఆంథ్రోపిక్ మరియు ఓపెన్‌ఏఐ భారత ఐటీ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారీ కంపెనీలకు కొత్త పోటీ ఏర్పడుతోంది. వాల్ ...

Read moreDetails

గ్లోబల్‌ జీసీసీ రేస్‌లో తెలంగాణకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌

పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ముంబయిలో జరిగిన నాస్కామ్‌ ...

Read moreDetails

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ ...

Read moreDetails

మెడికల్ డివైజెస్ పార్క్‌తో పెట్టుబడులకు ఆహ్వానం

అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణ రాష్ట్రం అనువైన వేదికగా నిలుస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ ...

Read moreDetails

అమరావతి క్వాంటమ్ హబ్‌గా అవతరణ – దేశంలోనే తొలి టెస్ట్‌బెడ్‌లు ప్రారంభం

రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కీలక అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్‌లు అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విజయవాడలోని ...

Read moreDetails

డేటా కేంద్రాల్లోకి భారీ పెట్టుబడులు.. రూ.5 లక్షల కోట్లు

దేశంలో డేటా కేంద్రాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఈ రంగంలోకి సుమారు 54 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లు) ...

Read moreDetails

టాలెంట్‌కి వేదిక..ఇండియా ఇన్నోవేట్స్‌లో మెరిసిన యువ ప్రతిభ!!

దేశ భవిష్యత్తును మార్చే సామర్థ్యం ఉన్న యువ ఆవిష్కరణలు రాజధాని New Delhiలో జరిగిన India Innovates 2026 సదస్సులో మరింత స్పష్టంగా కనిపించాయి. Bharat Mandapam ...

Read moreDetails

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ...

Read moreDetails

టెక్నాలజీతో సేవలు.. విశాఖలో వినూత్న ఆవిష్కరణ

రోబో కాఫీ స్టాల్‌కు విశేష స్పందన.. టెక్నాలజీకి కొత్త రూపం విశాఖ నావెల్‌ బేస్‌లోని సముద్రిక వద్ద ఏర్పాటు చేసిన బీన్‌బోర్డు రోబో కాఫీ స్టాల్‌ సందర్శకులకు ...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...

Read moreDetails

బెంగళూరులో గూగుల్‌కు భారీ క్యాంపస్‌.. 20 వేల మంది ఉద్యోగులకు అవకాశం

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం Google మాతృసంస్థ Alphabet భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక అడుగులు వేస్తోంది. అమెరికాలో విదేశీ ఉద్యోగులకు వర్క్‌ వీసా నిబంధనలు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News