Tag: temple news

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తిరుమలలోనే కాకుండా తిరుపతి నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచే భక్తులకు ...

Read moreDetails

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ...

Read moreDetails

వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ హిందూ ఆలయం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. మదరసా విస్తరణ కోసం ఆలయాన్ని కూల్చివేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.. ...

Read moreDetails

యాదగిరిగుట్టలో భక్తులకు దళారుల ‘వీఐపీ’ ప్యాకేజీలు

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలను అడ్డుపెట్టుకుని దళారులు గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక దర్శనం, కొండపైకి వాహన ప్రవేశం, వేదాశీర్వచనం, అన్నప్రసాదం, భోజనం, ...

Read moreDetails

భక్తుల కోసం ఏర్పాట్లంటూ కోట్ల ఖర్చు.. దుర్గగుడికి నగరపాలిక బిల్లులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా, భవానీదీక్ష విరమణ వేడుకలకు ఏటా భారీగా భక్తులు తరలివస్తుంటారు. వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగంగా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలను ...

Read moreDetails

శ్రావణ శుక్రవారం వేళ.. ఫలాలతో కనకమహాలక్ష్మి అమ్మవారి అలంకరణ

చీపురుపల్లి: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంత ఆరాధ్య దైవంగా కొలిచే చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారికి వైభవంగా ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. భక్తులు సమర్పించిన సుమారు 500 ...

Read moreDetails

పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

మనుషులకే కాదు.. దేవుళ్లకూ రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గమ్హా పూర్ణిమ సందర్భంగా ...

Read moreDetails

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ...

Read moreDetails

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ సంస్థ శ్రీవారి సేవా కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ...

Read moreDetails

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించేందుకు తితిదీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ...

Read moreDetails

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News