Tag: Tirupati News

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ ...

Read moreDetails

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ...

Read moreDetails

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ...

Read moreDetails

తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో భూమన.. ప్రశ్నిస్తున్న పోలీసులు

భూ ఆక్రమణల ఆరోపణలపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు ఆయన గురువారం తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ...

Read moreDetails

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాస్‌పోర్టు సేవల కోసం ముందుగా స్లాట్లు కేటాయించుకుని కార్యాలయాలకు చేరుకున్న ...

Read moreDetails

తిరుపతి జిల్లాలో లారీ బోల్తా.. రోడ్డుపై పడిన కోళ్ల కోసం ఎగబడిన జనం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో కోళ్లను తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. పీలేరు నుంచి తిరుపతి వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ భాకరాపేట కనుమ రహదారిలోని ...

Read moreDetails

శ్రీవారి ఖాతాలకు కొత్త రూపు.. తితిదే అకౌంటింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. శ్రీవారి ఖాతాలను మరింత పారదర్శకంగా, పటిష్ఠంగా, ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ...

Read moreDetails

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News