తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఉచిత దర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుంది.
₹300 శీఘ్రదర్శనానికి 2–4 గంటల సమయం అవసరం.
సర్వదర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3–5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 78,569.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 27,482.
నిన్న స్వామివారి హుండీ ఆదాయం: ₹3.93 కోట్లు.



















