Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు క్రీడా ప్రాంగణంలో

మంగళగిరి భోగి ఎస్టేట్స్‌లోని మంత్రి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిన్న రాత్రి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు,...

Read moreDetails

యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.. నారా లోకేష్‌

ప్రజాసేవనే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న యువ నాయకుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు...

Read moreDetails

సచివాలయంలో కొనసాగుతోన్న 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకులు మద్దతు ఇస్తున్నట్టు బ్యాంకర్ల ప్రతినిధులు వెల్లడించారు. అమరావతిలోని ప్రధాన హబ్‌కు యూనియన్ బ్యాంక్,...

Read moreDetails

హోంమంత్రి అనితతో భేటీ అయిన కానిస్టేబుల్‌ జయశాంతి

కానిస్టేబుల్‌ జయశాంతి గురువారం ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనితతో కలిసి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులు అన్యాయం: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను...

Read moreDetails

దావోస్‌లో బిజీ బిజీగా మంత్రి నారా లోకేష్ | జపాన్ జెరా గ్లోబల్ సీఈవోతో కీలక భేటీ

దావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వరుసగా కీలక సమావేశాలు...

Read moreDetails

📰 దావోస్‌లో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు | WEF సదస్సులో కీలక భేటీలు

దావోస్ – దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు...

Read moreDetails

రక్తదానం చేయండి – ప్రాణాలకు మార్గం చూపండి

ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈనెల 23వ తేదీన అమరావతిలోని హైకోర్టు వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం...

Read moreDetails

దావోస్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ ఫాస్ట్ సెషన్

డావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సెషన్‌లో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్‌కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్...

Read moreDetails

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. చంద్రన్న ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని మొక్కుకున్నాను

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన సమయంలో, ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు...

Read moreDetails

ఎన్‌టీఆర్ 30వ వర్ధంతికి చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన బాలకృష్ణ

తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స...

Read moreDetails

మంగళగిరిలో ‘యువగళం’ జోష్.. క్రికెట్ బ్యాట్ పట్టి సందడి చేసిన నారా లోకేష్!

మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా క్రికెట్ బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్లతో అలరించారు....

Read moreDetails

తేలినీలాపురం సైబీరియన్‌ పక్షుల సందడి

శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం, పచ్చని ప్రకృతిని విదేశీ పక్షుల అందాలతో మరింత ప్రత్యేకత ఇచ్చింది. ప్రతీ సంవత్సరం సైబీరియా నుండి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వంటి పక్షులు...

Read moreDetails

కోలాట ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నారావారిపల్లెలో ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలు ఊరంతా ఉత్సాహంగా, కలకలపూరితంగా జరుపుకోబడ్డాయి. పండుగకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన కేంద్రంలో విద్యార్థినులు...

Read moreDetails

అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం: బడ్జెట్ వినియోగంపై సీరియస్ హెచ్చరికలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో బడ్జెట్ నిధుల వినియోగంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా కేటాయించిన నిధులను ఖర్చు చేసి, పెండింగ్...

Read moreDetails

సాంస్కృతిక ప్రదర్శనల్లో… సీఎం చంద్రబాబు

సాంస్కృతిక ప్రదర్శనలు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో హృదయపూర్వకంగా ఆస్వాదించారు. సంగీతం, నృత్యాలపై ఆనందం వ్యక్తం చేస్తూ, పాదాలతో తాళం కొట్టడం ద్వారా ఆయన తన ఉత్సాహాన్ని...

Read moreDetails

పండుగ ప్రయాణంలోనూ అభివృద్ధి పై దృష్టి… హెలికాప్టర్‌ లో సూర్యలంకపై సీఎం సమీక్ష

పండుగ సంబరాల కోసం సొంతూరు నారావారిపల్లెకు హెలికాప్టర్‌లో వెళ్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులపై దృష్టి కొనసాగించారు. ఒడిలో ఫైల్స్, మదిలో రాష్ట్రాభివృద్ధితో ప్రయాణంలోనే కీలక...

Read moreDetails

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా...

Read moreDetails

ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమీక్షా సమావేశం

రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్ర...

Read moreDetails

రైతు కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్న టీడీపీ అధినేత!

ఆయన మెల్లిగా “నా వెనక రండి” అని చెప్పి ఆదేశాలు ఇచ్చే రకమైన నాయకుడు కాదు. కష్టాలు ఎదురైనా, నష్టాలు వచ్చినా ముందుగా తానే అడుగు వేస్తూ,...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. మనమంతా ఒక టీమ్‌లా కృషి చేస్తే అసాధ్యమైన మార్పులు కూడా సాధ్యమని ఇప్పటికే నిరూపించామని అన్నారు....

Read moreDetails

విశాఖపట్నం: 2026 నాటికి సరికొత్తగా మారనున్న సాగర నగరం!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్‌ నుంచి ప్రారంభం కానుండగా, ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుంది. మూలపేట పోర్ట్‌ ప్రారంభంతో సముద్ర వాణిజ్యం వేగం...

Read moreDetails

గుంటూరు సిటీలో రౌడీషీట్లను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

రౌడీషీటర్లు అంటే భయం ఉండి వారు చేస్తున్నా అరాచకాలకు అన్యాయాలకు భయపడుతున్న ప్రజలలో, వారిపై ఉన్న భయం పోగొట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, జిల్లా...

Read moreDetails

కులగణన నుండి నైపుణ్యగణన వైపు.. ఒక సాహసోపేత అడుగు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మంత్రి ఆలోచన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. కులం ఆధారంగా కాక, యువత నైపుణ్యాల ఆధారంగా డేటా సేకరించే ‘స్కిల్ సెన్సస్’పై...

Read moreDetails

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌ -2026

ఫ్లెమింగో ఫెస్టివల్‌ 2026 ఈరోజు నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు సందర్శకులను అలరించనుంది. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసిందని తిరుపతి జిల్లా...

Read moreDetails

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగకు తెలంగాణ సోదరసోదరీమణులను ఆహ్వానిస్తూ గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని వారికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న...

Read moreDetails

శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం భక్తులను గుంపులుగా వెళ్లనిస్తున్నారు

చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద భక్తులు చిరుతను చూశారు....

Read moreDetails

విజయవాడ- పర్యాటకశాఖ నిర్వహిస్తున్న అవకాయ్ ఫెస్టివల్ కు హాజరైన యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ

విజయవాడలో జరుగుతున్న ఆవకాయ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సంప్రదాయం–సంస్కృతి మేళవింపుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంప్రదాయ వంటకమైన ఆవకాయకు...

Read moreDetails

తప్పుడు కథనాలపై ఆరేళ్లుగా న్యాయపోరాటం: సాక్షి పత్రికపై తీవ్ర విమర్శలు

“చినబాబు చిరు తిండి… 25 లక్షలండి” అనే శీర్షికతో సాక్షి పత్రిక తనను ఉద్దేశించి ప్రచురించిన తప్పుడు కథనాలపై గత ఆరు సంవత్సరాలుగా ఆ పత్రికకు వ్యతిరేకంగా...

Read moreDetails

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ...

Read moreDetails

తిరుమల పవిత్రతను భంగం చేసే కుట్ర భగ్నం: సీసీటీవీ విడుదల, ఇద్దరి అరెస్ట్

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వెనుక పక్కా కుట్ర...

Read moreDetails

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు నేడు సందర్శించారు. హెలికాప్టర్‌లో ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన...

Read moreDetails

పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష: గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పైన అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాజెక్టు పనులు...

Read moreDetails

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు...

Read moreDetails

ఎన్‌ఎంసీ చైర్మన్ డా. అభిజత్ సేత్‌తో సీఎం చంద్రబాబు స్నేహపూర్వక భేటీ

నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ సేత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య...

Read moreDetails

నేడు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు లాయర్లతో కలిసి హాజరైన మంత్రి లోకేష్

విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా...

Read moreDetails

మంగళగిరిలో క్రికెట్ ఉత్సవం: MPL సీజన్-4 హోరాహోరీగా!

మంగళగిరికి ముందే సంబరాలు మొదలై, నగరంలో అతి పెద్ద క్రికెట్ పండుగగా కొనసాగుతున్నది. మంగళగిరి బోగి ఎస్టేట్ లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా సాగుతున్న...

Read moreDetails

కొవ్వూరు వంతెన వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది!

https://youtube.com/shorts/Gee7KiSFAms?feature=share డీఎస్పీ దేవకుమార్, సీఐ కె. విశ్వం వివరాల ప్రకారం, ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి చేరుకున్నప్పుడే సెల్ఫ్ మోటార్ షార్ట్...

Read moreDetails

ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పొర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపీబీ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో కీలక పెట్టుబడులకు ఆమోదం లభించింది....

Read moreDetails

ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వే: భోగాపురం విమానాశ్రయం 2026 నుంచి వాణిజ్య సేవలకు సిద్ధం

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధి, పర్యాటక అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ చూడని...

Read moreDetails

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం

రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 14వ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో కీలక పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. గత 13...

Read moreDetails

విశ్వవిద్యాలయాలు: కేవలం థియరీ కాదు, ఉద్యోగ అవకాశాల హబ్ కావాలి

మన విశ్వవిద్యాలయాలు కేవలం సిద్దాంతాలను మాత్రమే నేర్పే కేంద్రాలుగా ఉండకూడదు. అవి యువతకు జ్ఞానం ఇవ్వడం మాత్రమే కాకుండా, నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను సృష్టించే వేదికలుగా...

Read moreDetails

కోనసీమలో అగ్నిప్రమాదం: ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీక్!

ప్రమాద స్థలంలో మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో కోనసీమలో ఉద్రిక్తత నెలకొంది. ఆకాశమే హద్దుగా ఎగసిపడుతున్న మంటలను చూసి సమీప గ్రామస్తులు వణికిపోతున్నారు. పాత ఘటనలు కళ్లముందు...

Read moreDetails

నేటితో ముగియనున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు!

గుంటూరులో నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగియబోతున్నాయి. ఈ మహాసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనేక మంది గౌరవనీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష...

Read moreDetails

ఏపీలో రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, భూ హక్కు పత్రాలు మరియు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా,...

Read moreDetails

పిల్లలను ఫోన్ల నుండి పుస్తకాల వైపు మళ్ళిద్దాం: లోకేష్ పిలుపు

నేటి కాలంలో పిల్లలు గంటల తరబడి ఫోన్లు, ఐప్యాడ్‌లకే పరిమితమై పుస్తకాలకు దూరం కావడంపై నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో...

Read moreDetails

గుంటూరు: పందెంలో పెన్ను మింగిన యువకుడు… మూడేళ్ల తర్వాత బయటకు తీసివేత

మూడేళ్లుగా యువకుడి పొట్టలో చిక్కుకుపోయిన పెన్నును గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు నైపుణ్యంతో విజయవంతంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ మూడేళ్ల క్రితం...

Read moreDetails

ఎంతో సంతృప్తిని ఇచ్చిన గత ఏడాది జ్ఞాపకాలు

2025వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు....

Read moreDetails
Page 22 of 39 1 21 22 23 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News