రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
June 22, 2026
మంగళగిరి భోగి ఎస్టేట్స్లోని మంత్రి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిన్న రాత్రి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు,...
Read moreDetailsప్రజాసేవనే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న యువ నాయకుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు...
Read moreDetailsరతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకులు మద్దతు ఇస్తున్నట్టు బ్యాంకర్ల ప్రతినిధులు వెల్లడించారు. అమరావతిలోని ప్రధాన హబ్కు యూనియన్ బ్యాంక్,...
Read moreDetailsకానిస్టేబుల్ జయశాంతి గురువారం ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనితతో కలిసి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల...
Read moreDetailsఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను...
Read moreDetailsదావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్లో వరుసగా కీలక సమావేశాలు...
Read moreDetailsదావోస్ – దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు...
Read moreDetailsప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈనెల 23వ తేదీన అమరావతిలోని హైకోర్టు వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం...
Read moreDetailsడావోస్లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సెషన్లో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్...
Read moreDetailsజాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో...
Read moreDetailsజనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్లోని హిల్టన్...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన సమయంలో, ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు...
Read moreDetailsతన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స...
Read moreDetailsమంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా క్రికెట్ బ్యాట్ పట్టి గ్రౌండ్లో సిక్సర్లు, ఫోర్లతో అలరించారు....
Read moreDetailsశ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం, పచ్చని ప్రకృతిని విదేశీ పక్షుల అందాలతో మరింత ప్రత్యేకత ఇచ్చింది. ప్రతీ సంవత్సరం సైబీరియా నుండి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వంటి పక్షులు...
Read moreDetailsనారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నారావారిపల్లెలో ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలు ఊరంతా ఉత్సాహంగా, కలకలపూరితంగా జరుపుకోబడ్డాయి. పండుగకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన కేంద్రంలో విద్యార్థినులు...
Read moreDetailsముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో బడ్జెట్ నిధుల వినియోగంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా కేటాయించిన నిధులను ఖర్చు చేసి, పెండింగ్...
Read moreDetailsసాంస్కృతిక ప్రదర్శనలు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో హృదయపూర్వకంగా ఆస్వాదించారు. సంగీతం, నృత్యాలపై ఆనందం వ్యక్తం చేస్తూ, పాదాలతో తాళం కొట్టడం ద్వారా ఆయన తన ఉత్సాహాన్ని...
Read moreDetailsపండుగ సంబరాల కోసం సొంతూరు నారావారిపల్లెకు హెలికాప్టర్లో వెళ్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులపై దృష్టి కొనసాగించారు. ఒడిలో ఫైల్స్, మదిలో రాష్ట్రాభివృద్ధితో ప్రయాణంలోనే కీలక...
Read moreDetailsబెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా...
Read moreDetailsరాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా పాల్గొన్నారు. రాష్ట్ర...
Read moreDetailsఆయన మెల్లిగా “నా వెనక రండి” అని చెప్పి ఆదేశాలు ఇచ్చే రకమైన నాయకుడు కాదు. కష్టాలు ఎదురైనా, నష్టాలు వచ్చినా ముందుగా తానే అడుగు వేస్తూ,...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. మనమంతా ఒక టీమ్లా కృషి చేస్తే అసాధ్యమైన మార్పులు కూడా సాధ్యమని ఇప్పటికే నిరూపించామని అన్నారు....
Read moreDetailsభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ నుంచి ప్రారంభం కానుండగా, ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుంది. మూలపేట పోర్ట్ ప్రారంభంతో సముద్ర వాణిజ్యం వేగం...
Read moreDetailsరౌడీషీటర్లు అంటే భయం ఉండి వారు చేస్తున్నా అరాచకాలకు అన్యాయాలకు భయపడుతున్న ప్రజలలో, వారిపై ఉన్న భయం పోగొట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, జిల్లా...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మంత్రి ఆలోచన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. కులం ఆధారంగా కాక, యువత నైపుణ్యాల ఆధారంగా డేటా సేకరించే ‘స్కిల్ సెన్సస్’పై...
Read moreDetailsఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఈరోజు నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు సందర్శకులను అలరించనుంది. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసిందని తిరుపతి జిల్లా...
Read moreDetailsతెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగకు తెలంగాణ సోదరసోదరీమణులను ఆహ్వానిస్తూ గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని వారికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న...
Read moreDetailsచంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద భక్తులు చిరుతను చూశారు....
Read moreDetailsవిజయవాడలో జరుగుతున్న ఆవకాయ ఫెస్టివల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సంప్రదాయం–సంస్కృతి మేళవింపుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంప్రదాయ వంటకమైన ఆవకాయకు...
Read moreDetails“చినబాబు చిరు తిండి… 25 లక్షలండి” అనే శీర్షికతో సాక్షి పత్రిక తనను ఉద్దేశించి ప్రచురించిన తప్పుడు కథనాలపై గత ఆరు సంవత్సరాలుగా ఆ పత్రికకు వ్యతిరేకంగా...
Read moreDetailsసచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ...
Read moreDetailsతిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వెనుక పక్కా కుట్ర...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు నేడు సందర్శించారు. హెలికాప్టర్లో ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన...
Read moreDetailsముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పైన అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాజెక్టు పనులు...
Read moreDetailsముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు...
Read moreDetailsనేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ సేత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య...
Read moreDetailsవిశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా...
Read moreDetailsమంగళగిరికి ముందే సంబరాలు మొదలై, నగరంలో అతి పెద్ద క్రికెట్ పండుగగా కొనసాగుతున్నది. మంగళగిరి బోగి ఎస్టేట్ లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా సాగుతున్న...
Read moreDetailshttps://youtube.com/shorts/Gee7KiSFAms?feature=share డీఎస్పీ దేవకుమార్, సీఐ కె. విశ్వం వివరాల ప్రకారం, ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి చేరుకున్నప్పుడే సెల్ఫ్ మోటార్ షార్ట్...
Read moreDetailsసచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపీబీ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో కీలక పెట్టుబడులకు ఆమోదం లభించింది....
Read moreDetailsభోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధి, పర్యాటక అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ చూడని...
Read moreDetailsరాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 14వ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో కీలక పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. గత 13...
Read moreDetailsమన విశ్వవిద్యాలయాలు కేవలం సిద్దాంతాలను మాత్రమే నేర్పే కేంద్రాలుగా ఉండకూడదు. అవి యువతకు జ్ఞానం ఇవ్వడం మాత్రమే కాకుండా, నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను సృష్టించే వేదికలుగా...
Read moreDetailsప్రమాద స్థలంలో మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో కోనసీమలో ఉద్రిక్తత నెలకొంది. ఆకాశమే హద్దుగా ఎగసిపడుతున్న మంటలను చూసి సమీప గ్రామస్తులు వణికిపోతున్నారు. పాత ఘటనలు కళ్లముందు...
Read moreDetailsగుంటూరులో నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగియబోతున్నాయి. ఈ మహాసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనేక మంది గౌరవనీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, భూ హక్కు పత్రాలు మరియు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా,...
Read moreDetailsనేటి కాలంలో పిల్లలు గంటల తరబడి ఫోన్లు, ఐప్యాడ్లకే పరిమితమై పుస్తకాలకు దూరం కావడంపై నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో...
Read moreDetailsమూడేళ్లుగా యువకుడి పొట్టలో చిక్కుకుపోయిన పెన్నును గుంటూరు జీజీహెచ్ వైద్యులు నైపుణ్యంతో విజయవంతంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ మూడేళ్ల క్రితం...
Read moreDetails2025వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు....
Read moreDetails© 2025 ShivaSakthi.Net