Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

జంక్‌ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం అవసరం.. ఆర్థిక సర్వే సూచన

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అత్యంత ప్రాసెస్‌ చేసిన జంక్‌ఫుడ్‌ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉదయం...

Read moreDetails

ఖర్గే, రాహుల్‌లతో శశిథరూర్‌ భేటీ.. కీలక రాజకీయ పరిణామం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీలతో శశిథరూర్‌...

Read moreDetails

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ...

Read moreDetails

వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఆహారంలో ఇవి తప్పనిసరి!

వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజం. జీవక్రియ వేగం తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల మధుమేహం, అధిక బరువు,...

Read moreDetails

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో...

Read moreDetails

పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

కల్తీ నెయ్యి (Adulterated Ghee) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పేరు మార్చి, కొత్త బ్రాండ్‌గా మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా చర్యలు వెలుగులోకి...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ...

Read moreDetails

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు...

Read moreDetails

పారిపోయే ప్రేమ.. కుటుంబ ఆశీర్వాదంతో పెళ్లి: కీర్తి సురేశ్‌

చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో నటి కీర్తి సురేశ్‌ 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, తమ వివాహ...

Read moreDetails

మానసికంగా అలసిపోయా.. అందుకే క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ...

Read moreDetails

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి...

Read moreDetails

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య...

Read moreDetails

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల...

Read moreDetails

కత్తిపూడి హైవేపై ఘోర విషాదం: మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో...

Read moreDetails

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి...

Read moreDetails

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా...

Read moreDetails

మేడారం మహాజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను...

Read moreDetails

ఈయూతో ట్రేడ్ డీల్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ఇండియా–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల్లో...

Read moreDetails

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు...

Read moreDetails

జీజీహెచ్‌లో ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్.

ఈ నెల 30న జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్...

Read moreDetails

బంగారం ధగధగలు.. రూ.8 వేల పెరిగిన పుత్తడి, వెండి రికార్డు స్థాయికి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనితో పుత్తడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్...

Read moreDetails

ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. 35 కీలక నిర్ణయాలకు ఆమోదం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 35 అజెండా...

Read moreDetails

జేఈఈ మెయిన్స్ 2026: పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థి – ఏం జరిగింది?

దేశవ్యాప్తంగా అత్యంత కఠినంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Mains 2026) పరీక్షల వద్ద ఒక హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి ఎంతో కష్టపడి...

Read moreDetails

కాశ్మీర్లో భారీ హిమపాతం సోనమార్గ్‌లో మంచుతో కప్పబడిన టూరిస్ట్ రిసార్ట్‌లు.

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనమార్గ్‌లో భారీ హిమపాతం సంభవించింది. మంగళవారం రాత్రి కురిసిన మంచు కారణంగా టూరిస్ట్ రిసార్ట్‌లు పూర్తిగా మంచుతో కప్పబడిన దృశ్యాలు CCTV...

Read moreDetails

అజిత్‌ పవార్‌ మృతిపై ఏపీ క్యాబినెట్‌ సంతాప తీర్మానం.

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీ క్యాబినెట్‌...

Read moreDetails

డిన్నర్‌కు అల్పాహారం మంచిదేనా?.. నిపుణులు చెప్పే సులభమైన సమాధానం.

✅ మంచి అల్పాహారాలు (డిన్నర్‌కు సరైనవి) పోహా ఉప్మా ఇడ్లీ కిచిడీ ఆమ్లెట్ శెనగపిండి దోసె పెరుగులో పండ్లు, నట్స్ 👉 ఇవి తేలికగా జీర్ణమై శరీరానికి...

Read moreDetails

AA23 థీమ్‌ సాంగ్‌ సంచలనం.. ఇన్‌స్టాలో 3.5 లక్షల రీల్స్‌తో రికార్డు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం #AA23 సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభం...

Read moreDetails

ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి.

మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో...

Read moreDetails

భారత్–ఈయూ FTA ఒప్పందం పూర్తైంది.. రూ.6.9 లక్షల కోట్ల లాభం, 90% ఉత్పత్తులకు సుంకం లేదు.

ఎఫ్‌టీఏ అంటే ఏమిటి? భారత్‌–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్‌ 2026: ఐసీసీతో సంబంధాలు పాడుచేసుకోవద్దు.. పీసీబీకి పాక్‌ మాజీల సూచన

టీ20 వరల్డ్‌కప్‌ 2026 విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పాక్‌ మాజీ క్రికెటర్లు, మాజీ బోర్డు సభ్యులు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా...

Read moreDetails

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891...

Read moreDetails

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో బుధవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం...

Read moreDetails

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఉండటం విశేషం. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ...

Read moreDetails

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

టెలివిజన్‌లో అత్యంత కాలంగా కొనసాగుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో ఇది ఒకటిగా నిలిచింది. అధిక ఒత్తిడితో కూడిన టాస్కులు, వినూత్నమైన వంట సవాళ్లు, ప్రతిభావంతులైన...

Read moreDetails

భోజనం చేసే సమయంలో పాటించాల్సిన చిన్న సూచనలు.

ఆహారాన్ని కేవలం తినడమే కాకుండా, ఆస్వాదిస్తూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసే సమయంలో కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు....

Read moreDetails

దేశ రాజకీయాల్లో ‘యువగళం’ పాదయాత్ర పెను సంచలనం: ఎంపీ వేమిరెడ్డి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా నిలిచిందని ఆ పార్టీ...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులకు శ్రీకారం.

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి...

Read moreDetails

ఓటమి నుంచి విజేతగా.. ఏపీ విద్యావ్యవస్థలో నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు!

పట్టుదలతో సాగిన ప్రయాణం: 2019 మంగళగిరి ఎన్నికల ఓటమిని చూసి చాలామంది విమర్శించినా, నారా లోకేష్ ఎక్కడా అధైర్యపడలేదు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో, చిరునవ్వుతో ఆ...

Read moreDetails

టీ20 ప్రపంచ కప్‌ 2026: అనుకోని అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్.

అనుకోకుండా టీ20 ప్రపంచ కప్‌ 2026లో ఆడే అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో...

Read moreDetails

ఏపీ లోక్‌భవన్ ఎట్ హోం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం, పవన్ కల్యాణ్ పాల్గొనడం

ఆంధ్రప్రదేశ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా...

Read moreDetails

డిఫరెంట్ లుక్‌లో మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెరిగాయి.

హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ – రాష్ట్ర రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు గౌరవప్రదమైన వాతావరణంలో కొనసాగాయి. గణతంత్ర...

Read moreDetails

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి – గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు....

Read moreDetails

ప్రత్తిపాడులో సైరన్ మోగిస్తూ కారుతో యువకుడి హల్చల్.. యాక్టివాను ఢీకొని ఇద్దరికి గాయాలు

ప్రత్తిపాడులో ఓ యువకుడు సైరన్ మోగిస్తూ కారుతో హల్చల్ చేయడం కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అతడు నడుపుతున్న కారు యాక్టివాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...

Read moreDetails

జెండా వందనం నుంచి లడ్డూ వరకూ… మరిచిపోలేని చిన్నప్పటి రిపబ్లిక్ డే జ్ఞాపకాలు

అప్పట్లో రిపబ్లిక్ డే వస్తుందంటే చాలు, వారం రోజుల ముందు నుంచే మనకు తెలియని ఒక ఉత్సాహం మొదలయ్యేది. తెల్లవారుజామునే అమ్మ నిద్రలేపి, తలంటు పోసి, తెల్లటి...

Read moreDetails

మంట కలిసిన మానవత్వం కన్న తండ్రినే గెంటేస్తున్న కుమారుడు

ఓ ఫ్యాన్సీ షాప్ యజమాని జీవితం నేడు కన్నీటి కథగా మారింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన వ్యాపార సముదాయంలోకే తనను రానీయకుండా కన్న...

Read moreDetails

బాపట్ల వైన్ షాపులో మహిళ హల్‌చల్ యువకుడిపై దాడి, అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు

బాపట్ల పట్టణంలోని ఓ వైన్ షాపులో ఓ మహిళ చేసిన హల్‌చల్ కలకలం రేపింది. వైన్ షాపులో ఉన్న ఓ యువకుడిపై ఆ మహిళ దాడి చేయడమే...

Read moreDetails
Page 21 of 39 1 20 21 22 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News