Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

తిరుమలలో కొత్త సంవత్సరం ఉల్లాసం

2026 నూతన సంవత్సరం వేళ, తిరుమల గిరులు కేవలం దీపాలతోనే కాదు, భక్తుల గుండెల్లోని భక్తితోనూ వెలిగాయి. “గోవిందా… గోవిందా…” నినాదాల మధ్య భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు...

Read moreDetails

పిల్లల కోసం ఆగిన నాయకుడు… విద్యార్థులతో ఆత్మీయ క్షణాలు

“సార్, సమయం అయిపోయింది… మీకు కాల్స్ కూడా వస్తున్నాయి, వెళ్దాం సార్” అని అధికారులు సూచించినా, “ఉండండి, పిల్లలు వస్తున్నారు” అంటూ అక్కడే నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు...

Read moreDetails

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ అలాగే పసుపు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలతో శుభోదయం. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలను...

Read moreDetails

2025లో ఆశల వెలుగు… 2026లో ప్రగతి ఉదయం

ఒక వైపు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు భరోసా, మరో వైపు వేగవంతమైన అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త దిశ. 2025లో పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన కూటమి...

Read moreDetails

రూ. 140 కోట్లు కార్యకర్తల కోసం ఖర్చు చేసిన ఘనత – టీడీపీ

టీడీపీ పార్టీ సభ్యులు, కార్యకర్తల సంక్షేమం కోసం రూ. 140 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేశారు. ఈ నిధులు విభిన్న కార్యక్రమాలు, కార్యకర్తలకు అందించాల్సిన సౌకర్యాలు...

Read moreDetails

రన్ వే సిద్ధం.. భోగాపురంలో దిగనున్న మొదటి ట్రయల్ ఫ్లైట్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన అడుగు పడబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి విమానం ల్యాండింగ్‌కు ముహూర్తం ఖరారైందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు....

Read moreDetails

తిరుమల: శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహించిన చక్రస్నాన మహోత్సవం

తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్త పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టు ప్రాతఃకార్యాలు ముగిసిన తర్వాత, గర్భాలయం నుంచి...

Read moreDetails

ఎమ్మెల్యే అయినా కుర్రతనమే… నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలతో కలిసి స్టెప్పులేసిన జేసీ అస్మిత్ రెడ్డి

తాడిపత్రిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న నగర ప్రజలతో కలిసి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ...

Read moreDetails

మంగళగిరిలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం!

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరవగా, స్వామివారు సర్వాలంకార...

Read moreDetails

వైకుంఠ ఏకాదశి వేళ.. పుష్పవనంగా మారిన తిరుమల: కనువిందు చేస్తున్న అపురూప అలంకరణలు!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దివ్యానుభూతిని కలిగించేలా తిరుమల...

Read moreDetails

వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి సేవలో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి కుటుంబ సభ్యులు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి కుటుంబ సభ్యులు ఉత్తర ద్వారం...

Read moreDetails

అనకాపల్లి: ఎలమంచిలి వద్ద రైలు ప్రమాదం… స్టేషన్‌లో ప్రయాణికులు భయాందోళనలో

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదం కారణంగా ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో సుమారు 2,000 మంది ప్రయాణికులు చల్లదనంలో ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన తర్వాత విశాఖ-విజయవాడ మార్గంలో వెళ్లే అన్ని...

Read moreDetails

నిన్నటి వైభవం.. రేపటి విలయం: భారతీయ మగ్గం నుండి అన్ని రంగాలు రోబో ఏఐ ఉచ్చులో చిక్కుకోబోతాయా?

ఐతే 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన భారత పట్టు, ఒకప్పుడు ప్రపంచానికి వస్త్ర నాగరికత నేర్పింది. అయితే ఇప్పుడు చైనా, జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఆధునిక పారిశ్రామిక యూనిట్లలో,...

Read moreDetails

పోలవరం ప్రాజెక్ట్‌పై కొత్త సీఈవో సమీక్ష… ఆకాశం నుంచే పనుల పరిశీలన

రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నూతన సీఈవో యోగేష్ పైతాంకర్ ప్రాజెక్ట్ పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియల్ వ్యూ ద్వారా...

Read moreDetails

స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగులు… పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ కె. విజయానంద్‌తో పాటు జలవనరులు,...

Read moreDetails

భవిష్యత్తుకు సందేశం… 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు....

Read moreDetails

నారా లోకేష్ క్రమశిక్షణ, సంస్కారం అద్భుతం.. వేదికపై ప్రశంసలు కురిపించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు!

కేంద్ర మాజీ మంత్రి మరియు గజపతి రాజుల వంశీయులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, పక్కనే తెలుగుదేశం పార్టీ జాతీయ...

Read moreDetails

ప్రజల మధ్య సందడి చేసిన నారా బ్రాహ్మణి: ఆత్మీయ పలకరింపులు, క్రికెట్ ఆటతో ఉత్సాహం!

నారా బ్రాహ్మణి గారు తాజాగా ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎంతో ఉత్సాహంగా క్రికెట్ బ్యాట్ పట్టి బంతిని బలంగా...

Read moreDetails

ఆదాయం కాదు… ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలి

లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పున:పరిశీలన* ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్* బెల్టు షాపుల నియంత్రణకు హర్యానా మోడల్‌పై అధ్యయనం* ఎక్సైజ్...

Read moreDetails

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్ల పిలుపు అంశంపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. రాజధానిలో అఖిలభారత సర్వీస్‌ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల...

Read moreDetails

తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

సోమవారం తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, నటుడు రోషన్‌ కనకాల వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వెంటనే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్

వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరణసమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీమంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 79వ...

Read moreDetails

“వైకల్యాన్ని జయించిన ధైర్యం… పాయల్ నాగ్ స్ఫూర్తిదాయక ప్రయాణం”

ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అసాధారణమైన పట్టుదలతో తనకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించారు. ఐదేళ్ల వయసులో విద్యుత్ ఘాతంతో చేతులు, కాళ్లు కోల్పోయినా, జీవితాన్ని ఆగిపోనివ్వలేదు. అనాథాశ్రమంలో...

Read moreDetails

“వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం”

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ధనుర్మాసం తొలి శనివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు...

Read moreDetails

“అంకితభావం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా మోటూరి మంగారాణి మేడమ్”

అంకితభావంతో, సేవాదృక్పథంతో విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం లాలాచెరువు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మేథ్స్ స్కూల్...

Read moreDetails

“అబ్బాయిలు, మీరే వినాలర్రా!”

“అమ్మకు చెప్పకూడని పని మనం ఎప్పుడూ చేయకూడదు” అనేది చిన్నతనంలోనే మనకి నెర్పించే గొప్ప సిద్ధాంతం. ఏ పని చేసినా నిజాయతీ, మనసుకు శాంతి అనేది ప్రధానంగా...

Read moreDetails

చదువుకి సంబంధం లేకపోయినా… సమాజానికి ఉపయోగపడే ప్రశ్న అడిగావు చెల్లి!

అన్నీ పుస్తకాలలోనే ఉండాలి అనుకోవడం తప్పు. చదువుతో నేరుగా సంబంధం లేకపోయినా, సమాజానికి, మన చుట్టుపక్కల జీవనానికి ఉపయోగపడే మంచి ప్రశ్నలు అడగడం ఎంతో ముఖ్యమే. అటువంటి...

Read moreDetails

“ఏమి అనుకోవద్దు అన్న ఒక్క మాటతో… పిల్లల్లా రా అన్నీ అడిగేస్తున్నారు కదరా!”

“ఏమి అనుకోవద్దు” అని మనం ఒక మాట అన్నామంటే చాలు, ఆ మాటను పట్టుకుని చిన్నపిల్లల్లా ఏదో ఒకటి అడిగేస్తుంటారు. అడిగే ముందు పరిస్థితి ఏంటి, అవతలి...

Read moreDetails

రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ గారికి ఘన స్వాగతం

పలు కళాశాలలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటానికి రాజమండ్రికి వచ్చిన మంత్రి నారా లోకేష్ గారిని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు...

Read moreDetails

నీకంటే మీ వైఫ్ కే ఎక్కువ మార్కులు.. కలెక్టర్‌ హిమాంశు శుక్లాతో చంద్రబాబు ఫన్నీ టాక్స్

కలెక్టర్ హిమాంశు శుక్లాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఫన్నీ కామెంట్స్ అందరినీ నవ్వించాయి. సమావేశంలో ఆయన “నీకంటే మీ భార్య కే ఎక్కువ మార్కులు”...

Read moreDetails

ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో స్పందించిన ముఖ్యమంత్రి.

ఈ తరహా అవార్డులు ఎప్పుడూ నేను తీసుకోలేదు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించాను. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు,...

Read moreDetails

ఒక మనిషి గెలవాలంటే వెనుక ఒక కుటుంబం ఉండాలి! హాఫీజున్ గెలుపు వెనుక ఉన్న ఆ భర్త, తల్లిదండ్రుల గొప్ప మనసుకి హ్యాట్సాఫ్.”

అడుగుపెట్టడం అంటే ఎన్నో సామాజిక సవాళ్లను, విమర్శలను ఎదుర్కోవడమేనని షేక్ హాఫీజున్ తన అనుభవంతో చెప్పారు. M.Sc, B.Ed లాంటి ఉన్నత విద్య అభ్యసించిన ఆమెకు, పెళ్లి...

Read moreDetails

మచిలీపట్నం సభకు వెళ్తూ అమ్మమ్మ గారి ఊరిలో ఆగిన మంత్రి నారా లోకేష్

మచిలీపట్నం సభకు వెళ్లే మార్గంలో మంత్రి నారా లోకేష్ గారు తన అమ్మమ్మ గారి ఊరిలో కాసేపు ఆగారు. అక్కడ బంధువులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులతో ఆత్మీయంగా...

Read moreDetails

ఆకాశపు అంచులలో విహరించే కలలైనా..భోగాపురం తీరాన వాటిని భవిష్యత్తుగా ఎంచుకోవచ్చు!

మన్సాస్ జీఎమ్మార్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎడ్యుసిటీ!భారతదేశ ఏవియేషన్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది! ఇది కేవలం...

Read moreDetails

వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం పరంగా ప్రభుత్వం తీసుకొస్తున్న...

Read moreDetails

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు,...

Read moreDetails

పల్నాడు కన్నీళ్ల కథ మళ్లీ తెరపై: ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కోర్టులో లొంగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి & సోదరుడు

పల్నాడులో, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలను కంటతడి పెట్టించిన ఘటనల నీడ మళ్లీ వెంటాడుతున్నది. ఎన్నాళ్ల నుండి ప్రజలను బాధపెట్టిన ఆ కర్మ మరోసారి పునరావృతమైంది....

Read moreDetails

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం

ఈ ప్రమాదం ఎన్‌డీబీఎల్‌ పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలో చోటుచేసుకుంది. పరిశ్రమ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి...

Read moreDetails

ఎన్నాళ్ల తర్వాత కలిసిన (నారా & కొణిదల)లోకేష్‌లు: డల్లాస్‌లో ప్రత్యేక సమావేశానికి వెళ్లిన సందర్భం

ఎన్నాళ్ల తర్వాత, నారా లోకేష్ మరియు కొణిదల లోకేష్ ఇద్దరూ ఒకే వీడియోలో కనిపించారు 😍😍. డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక సమావేశానికి వెళ్తున్న...

Read moreDetails

కెనడా టొరంటోలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ అభిమానులు హృదయపూర్వక స్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం కెనడా టొరంటోకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ గారికి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. అభిమానులు నారలోకేష్...

Read moreDetails

2025-26 ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ మొత్తం 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి...

Read moreDetails

135 భాషల్లో వందేమాతరం… అద్దం లిపిలో రాసి తన ప్రతిభ చూపించిన యువతి

సాధారణంగా అందరూ ఎడమ నుంచి కుడివైపు రాయడం సహజం. కానీ అనకాపల్లి జిల్లా నర్సీంపట్నానికి చెందిన మామిడి రమ్య మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ వంటి భాషల్లో...

Read moreDetails

క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురం బాలుడికి మంత్రి లోకేష్ అండ

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేతచదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలుడికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల సమావేశంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయిని పెంపొందించే విధంగా ప్రభుత్వ శాఖలు పనిచేయడం అత్యంత అవసరం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. టెక్నాలజీ ఆధారిత ఆడిటింగ్‌తో...

Read moreDetails

నటి శ్రియా శరణ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

సినీ నటి శ్రియ శరణ్, ఆమె కుమార్తెతో కలిసి తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అధికారులు ముందుగా ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన...

Read moreDetails

పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ గారిని సుందర్ పిచాయ్‌ గారి సత్కారం

అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ గారి బృందాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ గారు స్వాగతించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో టెక్నాలజీ మరియు...

Read moreDetails

అమరావతి : రెవెన్యూ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

పీజీఆర్ఎస్‌తో పాటు 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉన్న అసైన్డ్ భూములు, రీ-సర్వే, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలు వంటి కీలక అంశాలపై సమీక్ష జరిగింది. ఈ...

Read moreDetails

పీ4-జీరో పావర్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

సమీక్షకు హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులు. పీ4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సీఎం సమీక్ష. పీ4...

Read moreDetails

తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్

లుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్రవ్యాప్తంగా పసుపు శ్రేణులు అద్భుతమైన స్వాగతం పలికాయి. లోకేష్‌ గారి పర్యటన సందర్భంగా పార్టీ...

Read moreDetails

నారా లోకేష్‌కి జన నీరాజనం: ‘యువ నాయకుడి’కి అడుగడుగునా పసుపు శ్రేణుల అపూర్వ స్వాగతం!

తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్రవ్యాప్తంగా పసుపు శ్రేణులు అద్భుతంగా స్వాగతం పలికాయి. ఈ వీడియోలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు...

Read moreDetails
Page 23 of 39 1 22 23 24 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News