Andhra Pradesh

కెనడా టొరంటోలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ అభిమానులు హృదయపూర్వక స్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం కెనడా టొరంటోకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ గారికి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. అభిమానులు నారలోకేష్...

Read moreDetails

2025-26 ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ మొత్తం 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి...

Read moreDetails

135 భాషల్లో వందేమాతరం… అద్దం లిపిలో రాసి తన ప్రతిభ చూపించిన యువతి

సాధారణంగా అందరూ ఎడమ నుంచి కుడివైపు రాయడం సహజం. కానీ అనకాపల్లి జిల్లా నర్సీంపట్నానికి చెందిన మామిడి రమ్య మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ వంటి భాషల్లో...

Read moreDetails

క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురం బాలుడికి మంత్రి లోకేష్ అండ

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేతచదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలుడికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల సమావేశంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయిని పెంపొందించే విధంగా ప్రభుత్వ శాఖలు పనిచేయడం అత్యంత అవసరం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. టెక్నాలజీ ఆధారిత ఆడిటింగ్‌తో...

Read moreDetails

నటి శ్రియా శరణ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

సినీ నటి శ్రియ శరణ్, ఆమె కుమార్తెతో కలిసి తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అధికారులు ముందుగా ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన...

Read moreDetails

పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ గారిని సుందర్ పిచాయ్‌ గారి సత్కారం

అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ గారి బృందాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ గారు స్వాగతించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో టెక్నాలజీ మరియు...

Read moreDetails

అమరావతి : రెవెన్యూ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

పీజీఆర్ఎస్‌తో పాటు 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉన్న అసైన్డ్ భూములు, రీ-సర్వే, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలు వంటి కీలక అంశాలపై సమీక్ష జరిగింది. ఈ...

Read moreDetails

పీ4-జీరో పావర్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

సమీక్షకు హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులు. పీ4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సీఎం సమీక్ష. పీ4...

Read moreDetails

తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్

లుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్రవ్యాప్తంగా పసుపు శ్రేణులు అద్భుతమైన స్వాగతం పలికాయి. లోకేష్‌ గారి పర్యటన సందర్భంగా పార్టీ...

Read moreDetails
Page 8 of 86 1 7 8 9 86

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist