రాశి ఫలాలు – మీనం
June 23, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 23, 2026
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు ఫ్లై91 సంస్థ కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సేవలను వర్చువల్గా ప్రారంభించారు.ఉడాన్ పథకం...
Read moreDetailsఐఐటి తిరుపతి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న గ్యాస్ బర్నర్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బర్నర్ ‘పోరస్ మీడియం కంబషన్’ సాంకేతికతతో పనిచేస్తూ, సాధారణ బర్నర్లతో పోలిస్తే...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసర్వే 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ,...
Read moreDetailsరాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టుతూ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న వారిపై...
Read moreDetailsరాష్ట్రంలోని గురుకులాల విద్యార్థులకు ఇకపై చల్లని నీటితో స్నానం చేసే ఇబ్బందులు తప్పనున్నాయి. కూటమి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs), ట్రైబల్ గురుకులాల్లో సౌర...
Read moreDetailsరాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైవేలు, రాష్ట్ర రహదారుల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోర్టులు, ప్రధాన నగరాలు, ఇతర రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానం...
Read moreDetailsపేద ప్రజల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన...
Read moreDetailsరాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కీలక అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్బెడ్లు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విజయవాడలోని...
Read moreDetailsఇంటిపట్టా హక్కుల విస్తరణ 2016కి ముందు ఇంటిపట్టా పొందిన ప్రతి ఒక్కరికి అమ్మడం, రిజిస్టర్ చేయడం, గిఫ్ట్ చేయడం వీలు. సుమారు 75 లక్షల పేద కుటుంబాలు...
Read moreDetailsపోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా భావించబడుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు జారీ అయ్యాయి....
Read moreDetailsఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం...
Read moreDetailsరాష్ట్ర ముఖ్యమంత్రి “అవేర్ 2.0” యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో రూపొందించినట్లు తెలిపారు....
Read moreDetailsపల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఓ రైతు వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి రూ.5 లక్షలు దొంగలించిన ఘటన కలకలం రేపింది....
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్...
Read moreDetailsరాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ రాబోతోంది. దేశంలోనే మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు...
Read moreDetailsఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు....
Read moreDetailsకూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో శ్రీకాకుళం...
Read moreDetailsవిశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ భవనాల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ అత్యంత విలాసవంతమైన భవనాలను ప్రభుత్వానికి ఆదాయం...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రైవేటు...
Read moreDetailsసాధారణంగా జైలు అనగానే గోడలు, సంకెళ్లు గుర్తుకు వస్తాయి. కానీ అనంతపురం ఓపెన్ జైలు ఖైదీలు మాత్రం సమాజానికి ఆరోగ్యాన్నిచ్చే ఒక అద్భుతమైన 'ఆక్సిజన్ హబ్'ను సృష్టించారు....
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం...
Read moreDetailsరాష్ట్రంలో నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా “నీటి భద్రత -...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది. గతంలో దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించి, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు...
Read moreDetailsవిజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. టికెట్ తీసుకోవాలని అడిగిన కండక్టర్పై ఓ మహిళ దాడి చేసింది.బస్సులో ఎక్కిన ఇద్దరు మహిళలు, సింగ్...
Read moreDetailsప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ తన అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోతే పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి...
Read moreDetailsఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఈ నెల 1,...
Read moreDetailsఅనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన “జలధార - నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ...
Read moreDetailsప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి అనే...
Read moreDetailsకడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. షార్ట్ ఫిలిం చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు పెన్నా నదిలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన వల్ల...
Read moreDetailsజలధార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి,...
Read moreDetailsఅనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించనున్న “జలధార - నీటి భద్రత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల...
Read moreDetailsమంగళగిరిలో ప్రముఖుల సమక్షంలో ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన సన్రైజ్ హాస్పిటల్స్ ఎండీ, ఛైర్మన్ డాక్టర్ మాదాల నరేంద్ర కుమార్ గారి...
Read moreDetailsవచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి మహా పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సాంకేతిక హంగులతో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజమహేంద్రవరంలోని ఎస్పీ కార్యాలయంలో డీజీపీ హరీష్కుమార్...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వాడుతున్న 'మావిగన్' అనే పదాన్ని చూసి ప్రజలు...
Read moreDetailsతిరుమల శ్రీవారి భక్తులకు మరియు తిరుపతి వాసులకు ప్రపంచస్థాయి రవాణా సౌకర్యాలను చేరువ చేస్తూ, తిరుపతి ప్రధాన బస్టాండ్ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారిపోనున్నాయి. సుమారు 470...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో వాతావరణం వింత పోకడలు పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ సెగలు కక్కుతుంటే, మరోవైపు వరుణుడు...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పౌరసరఫరాల శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. ఈ అంశానికి...
Read moreDetailsముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్...
Read moreDetailsఅమరావతిని కేంద్రంగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నూతన మ్యాప్ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేయడం రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు....
Read moreDetailsమహానేత ఎన్టీఆర్ చూపించిన మార్గాన్ని ఎవరూ మార్చలేరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన విలువలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఇప్పటికీ...
Read moreDetailsసింధనూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు....
Read moreDetailsఅండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లోకేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ, కష్టకాలంలో ప్రజలు చూపిన మద్దతును ఎప్పటికీ మరువలేనని అన్నారు....
Read moreDetailsఅమరావతి రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు,...
Read moreDetailsసింధనూరులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. స్థానికంగా వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, యువత...
Read moreDetailsరామోజీ ఫౌండేషన్ అందించిన రూ. 30 కోట్ల విరాళంతో ఈ అత్యాధునిక ఆడిటోరియం నిర్మితమైంది. ఇది అంతర్జాతీయ స్థాయి సదస్సులు, పరిశోధనా సెమినార్లు మరియు ప్రముఖుల ఉపన్యాసాలకు...
Read moreDetailsజల వనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా హెచ్చరించారు....
Read moreDetailsగుంటూరు జిల్లా తాడేపల్లి మండలం Vaddeswaramలోని KL University విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అద్భుత ప్రతిభ కనబర్చారు.వర్సిటీ వైస్ఛాన్సలర్ Parthasarathi Varma వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ...
Read moreDetailsపల్నాడు జిల్లా Chilakaluripetలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి Ambati Rambabu రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పై విమర్శలు...
Read moreDetailsశ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిపొదలకూరునిమ్మ మార్కెట్లో అరుదైన ధరల పెరుగుదల నమోదు అయింది. శుక్రవారం రోజున 80 కిలోల నిమ్మకాయల బస్తా ధర రూ.10,000 వరకు చేరడం రైతులు,...
Read moreDetails© 2025 ShivaSakthi.Net