Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 సంస్థ కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సేవలను వర్చువల్‌గా ప్రారంభించారు.ఉడాన్ పథకం...

Read moreDetails

హైడ్రోజన్ హబ్‌గా ఏపీ: గ్రీన్ ఎనర్జీ దిశగా చంద్రబాబు ‘హైబ్రిడ్’ ప్లాన్!

ఐఐటి తిరుపతి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న గ్యాస్ బర్నర్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బర్నర్ ‘పోరస్ మీడియం కంబషన్’ సాంకేతికతతో పనిచేస్తూ, సాధారణ బర్నర్లతో పోలిస్తే...

Read moreDetails

రీసర్వే 2.0 షురూ: 2027 మార్చి నాటికి కోటి 12 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసర్వే 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ,...

Read moreDetails

గ్యాస్ సరఫరాలో అవకతవకలకు చెక్ – మంత్రి మనోహర్ హెచ్చరిక

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టుతూ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న వారిపై...

Read moreDetails

గురుకులాల్లో సౌర గీజర్లు – విద్యార్థులకు చల్లని నీటి సమస్యకు చెక్

రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థులకు ఇకపై చల్లని నీటితో స్నానం చేసే ఇబ్బందులు తప్పనున్నాయి. కూటమి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs), ట్రైబల్ గురుకులాల్లో సౌర...

Read moreDetails

పోర్ట్ కనెక్టివిటీపై సీఎం ఫోకస్ – హైవేల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైవేలు, రాష్ట్ర రహదారుల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోర్టులు, ప్రధాన నగరాలు, ఇతర రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానం...

Read moreDetails

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవలు చిరస్మరణీయం: లోకేశ్

పేద ప్రజల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన...

Read moreDetails

అమరావతి క్వాంటమ్ హబ్‌గా అవతరణ – దేశంలోనే తొలి టెస్ట్‌బెడ్‌లు ప్రారంభం

రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కీలక అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్‌లు అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విజయవాడలోని...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో భూ హక్కుల, ఇంటిపట్టాల కీలక నిర్ణయాలు

ఇంటిపట్టా హక్కుల విస్తరణ 2016కి ముందు ఇంటిపట్టా పొందిన ప్రతి ఒక్కరికి అమ్మడం, రిజిస్టర్ చేయడం, గిఫ్ట్ చేయడం వీలు. సుమారు 75 లక్షల పేద కుటుంబాలు...

Read moreDetails

పోలవరం ప్రాజెక్టు పురోగతి పై కీలక సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా భావించబడుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు జారీ అయ్యాయి....

Read moreDetails

ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం: ప్రతి పోస్టుపై నారా లోకేష్ ‘ట్రాకింగ్’ అస్త్రం!

ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం...

Read moreDetails

అవేర్ 2.0 యాప్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి “అవేర్ 2.0” యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో రూపొందించినట్లు తెలిపారు....

Read moreDetails

పల్నాడులో దారుణం: రైతు కష్టార్జితం కాజేసిన దొంగ!

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఓ రైతు వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి రూ.5 లక్షలు దొంగలించిన ఘటన కలకలం రేపింది....

Read moreDetails

యువతకు లోకేశ్ భరోసా! 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్...

Read moreDetails

గుడ్ న్యూస్! ఏపీలో మత్స్యకారుల ఆదాయం పెంచేలా కేంద్రం సరికొత్త ప్లాన్!

రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ రాబోతోంది. దేశంలోనే మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు....

Read moreDetails

ఎమ్మెల్యేకు బాబు క్లాస్: ప్రవర్తన మార్చుకో.. లేదంటే ఇబ్బంది పడతావు!

కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో శ్రీకాకుళం...

Read moreDetails

రుషికొండ భవనాలు ఇక పర్యాటకుల కోసమా ?.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన!

విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ భవనాల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ అత్యంత విలాసవంతమైన భవనాలను ప్రభుత్వానికి ఆదాయం...

Read moreDetails

బస్సు ప్రయాణికులకు అలర్ట్! స్లీపర్ బస్సులు బంద్ కాబోతున్నాయా? మంత్రి ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు బస్సు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రైవేటు...

Read moreDetails

ఖైదీల చేతులతో వికసించిన వనం: అనంతపురం సమీపంలో అద్భుతమైన వేపవనం!

సాధారణంగా జైలు అనగానే గోడలు, సంకెళ్లు గుర్తుకు వస్తాయి. కానీ అనంతపురం ఓపెన్ జైలు ఖైదీలు మాత్రం సమాజానికి ఆరోగ్యాన్నిచ్చే ఒక అద్భుతమైన 'ఆక్సిజన్ హబ్'ను సృష్టించారు....

Read moreDetails

ఏపీకి పెట్టుబడుల వెల్లువ: 31 ప్రాజెక్టులు..₹39,436 కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం...

Read moreDetails

“నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరణ!

రాష్ట్రంలో నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా “నీటి భద్రత -...

Read moreDetails

అమరావతి నిర్మాణం వేగం పెంచిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది. గతంలో దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించి, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు...

Read moreDetails

బస్సులో గొడవ: కండక్టర్‌పై మహిళ దాడి

విజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. టికెట్ తీసుకోవాలని అడిగిన కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది.బస్సులో ఎక్కిన ఇద్దరు మహిళలు, సింగ్...

Read moreDetails

వ్యవస్థ సరిగా లేకపోతే రాజీనామా: ఆదినారాయణరెడ్డి

ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ తన అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోతే పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి...

Read moreDetails

రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి రాజధాని ఫైనల్

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఈ నెల 1,...

Read moreDetails

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన “జలధార - నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ...

Read moreDetails

బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి అనే...

Read moreDetails

షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. షార్ట్ ఫిలిం చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు పెన్నా నదిలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన వల్ల...

Read moreDetails

డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

జలధార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి,...

Read moreDetails

అనంతపురం జిల్లాలో సాగునీటి భద్రతకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించనున్న “జలధార - నీటి భద్రత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల...

Read moreDetails

నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో ప్రముఖుల సమక్షంలో ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ, ఛైర్మన్ డాక్టర్ మాదాల నరేంద్ర కుమార్ గారి...

Read moreDetails

పుష్కర ఘాట్లపై ‘ఏఐ’ కన్ను: కోట్లాది మంది వచ్చినా రద్దీకి నో టెన్షన్!

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి మహా పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సాంకేతిక హంగులతో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజమహేంద్రవరంలోని ఎస్పీ కార్యాలయంలో డీజీపీ హరీష్‌కుమార్...

Read moreDetails

జగన్‌కు ‘మావిగన్’ రివర్స్ పంచ్: మంత్రి పార్థసారథి సెటైర్ల వర్షం!

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వాడుతున్న 'మావిగన్' అనే పదాన్ని చూసి ప్రజలు...

Read moreDetails

తిరుపతి బస్టాండ్‌కు ‘హైటెక్’ కళ: 10 అంతస్తులు..పైన హెలిప్యాడ్!

తిరుమల శ్రీవారి భక్తులకు మరియు తిరుపతి వాసులకు ప్రపంచస్థాయి రవాణా సౌకర్యాలను చేరువ చేస్తూ, తిరుపతి ప్రధాన బస్టాండ్ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారిపోనున్నాయి. సుమారు 470...

Read moreDetails

ఏపీలో క్లైమేట్ ట్విస్ట్: ఒకవైపు సెగలు..మరోవైపు జల్లులు!

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వింత పోకడలు పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ సెగలు కక్కుతుంటే, మరోవైపు వరుణుడు...

Read moreDetails

గ్యాస్ కష్టాలకు గెట్ అవుట్: డెలివరీల్లో దూసుకుపోతున్న సిలిండర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పౌరసరఫరాల శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. ఈ అంశానికి...

Read moreDetails

భూగర్భ జలాల్లో పెను మార్పు: 1.5 మీటర్ల పెంపునకు కౌంట్ డౌన్ షురూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్...

Read moreDetails

28 జిల్లాలతో ఏపీ నూతన మ్యాప్‌ విడుదల

అమరావతిని కేంద్రంగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నూతన మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేయడం రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు....

Read moreDetails

మహానేత వేసిన మార్గాన్ని ఎవరూ మార్చలేరు…నారా లోకేష్

మహానేత ఎన్టీఆర్ చూపించిన మార్గాన్ని ఎవరూ మార్చలేరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన విలువలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఇప్పటికీ...

Read moreDetails

సింధనూరులో ఘనంగా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్

సింధనూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు....

Read moreDetails

ప్రజలకు మంత్రి నారా లోకేష్ భావోద్వేగ సందేశం!

అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లోకేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ, కష్టకాలంలో ప్రజలు చూపిన మద్దతును ఎప్పటికీ మరువలేనని అన్నారు....

Read moreDetails

అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు,...

Read moreDetails

సింధనూరులో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం

సింధనూరులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. స్థానికంగా వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, యువత...

Read moreDetails

ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ‘రామోజీ ఆడిటోరియం’ ప్రారంభం: రామోజీ ఫౌండేషన్ రూ. 30 కోట్ల విరాళం.

రామోజీ ఫౌండేషన్ అందించిన రూ. 30 కోట్ల విరాళంతో ఈ అత్యాధునిక ఆడిటోరియం నిర్మితమైంది. ఇది అంతర్జాతీయ స్థాయి సదస్సులు, పరిశోధనా సెమినార్లు మరియు ప్రముఖుల ఉపన్యాసాలకు...

Read moreDetails

కాలువ పనుల అంచనాలు ఆలస్యం: మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం

జల వనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా హెచ్చరించారు....

Read moreDetails

KL యూనివర్సిటీ విద్యార్థుల రికార్డు ప్లేస్‌మెంట్ విజయం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం Vaddeswaramలోని KL University విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు.వర్సిటీ వైస్‌ఛాన్సలర్ Parthasarathi Varma వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ...

Read moreDetails

అమరావతి సాధ్యమా? అంబటి సందేహాలు

పల్నాడు జిల్లా Chilakaluripetలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి Ambati Rambabu రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పై విమర్శలు...

Read moreDetails

రైతులకు ఊరట: నిమ్మకాయలకు అరుదైన గిట్టుబాటు ధర

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిపొదలకూరునిమ్మ మార్కెట్‌లో అరుదైన ధరల పెరుగుదల నమోదు అయింది. శుక్రవారం రోజున 80 కిలోల నిమ్మకాయల బస్తా ధర రూ.10,000 వరకు చేరడం రైతులు,...

Read moreDetails
Page 7 of 39 1 6 7 8 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News