Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

సుభాష్‌ చంద్ర దివాలా ప్రణాళికపై రుణదాతల అభ్యంతరాలు

ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళికపై వివాదం మరింత ముదిరింది. దాదాపు రూ.22,006.57 కోట్ల మేర క్లెయిమ్‌లు ఉన్నప్పటికీ.. కేవలం రూ.6.50...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ రేసులో కైజాద్‌ భరూచా

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌గా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి శశిధర్‌ జగదీశన్‌ తర్వాత బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఎంపికపై...

Read moreDetails

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో 1% వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ గ్రూప్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రతిపాదిత రూ.30,000 కోట్ల ఐపీఓలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌...

Read moreDetails

సుభాష్‌చంద్ర వ్యవహారంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లకు షాక్‌

ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా పరిష్కార వ్యవహారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో...

Read moreDetails

ఈ వారమూ ఐపీఓల జోరు.. మార్కెట్‌లోకి 7 కొత్త కంపెనీలు

దేశీయ ప్రాథమిక మార్కెట్‌ మరోసారి సందడిగా మారనుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు మెయిన్‌బోర్డు, ఎస్‌ఎంఈ విభాగాల్లో కలిపి ఏడు కంపెనీలు ఐపీఓలకు రానున్నాయి....

Read moreDetails

డీప్‌వాటర్‌ డ్రిల్లింగ్‌పై ఓఎన్‌జీసీ ఫోకస్‌

దేశీయంగా చమురు, సహజవాయువు అన్వేషణను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఓఎన్‌జీసీ కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన...

Read moreDetails

టాటా ఈవీలకు భారీ డిమాండ్‌.. బుకింగులు మూడింతలు

విద్యుత్‌ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌ దూకుడు కొనసాగుతోంది. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ)కు చెందిన విద్యుత్‌ వాహనాలకు వినియోగదారుల నుంచి భారీ స్పందన...

Read moreDetails

ప్రభుత్వ వాటా విక్రయాల్లో కేంద్రానికి భారీ ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆదాయం సమీకరించడంలో కేంద్రం వేగం పెంచింది. 2026-27 బడ్జెట్‌లో ఈ మార్గాల ద్వారా రూ.80,000...

Read moreDetails

పారిశ్రామికోత్పత్తికి జోరు.. జులైలో 6.7% వృద్ధి

దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధి జులైలో 6.7 శాతంగా నమోదైంది. జూన్‌లో సవరించిన అంచనాల ప్రకారం 8.8 శాతం వృద్ధి నమోదవగా.. గనుల రంగంలో క్షీణత కారణంగా జులైలో...

Read moreDetails

15 రోజులకోసారి చక్కెర కోటా.. కేంద్రం కొత్త విధానం

చక్కెర సరఫరా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మిల్లుల విక్రయాలపై కఠిన నిఘా పెట్టింది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రయత్నాలను అడ్డుకునేందుకు సెప్టెంబరు...

Read moreDetails

మీడియా.. వినోద రంగానికి డిజిటల్‌ బూస్ట్‌

భారత మీడియా, వినోద రంగం వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్‌ ప్రకటనలు, ఓటీటీ, గేమింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా 2030 నాటికి ఈ మార్కెట్‌ రూ.3.5 లక్షల...

Read moreDetails

వెండి కొంటున్నారా.. స్వచ్ఛత చెక్‌ చేసుకోండి!

వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు నాణ్యతపై స్పష్టత కల్పించేందుకు హాల్‌మార్కింగ్‌ విధానం కీలకంగా మారింది. వెండి వస్తువులపై తప్పనిసరిగా ఉండే హెచ్‌యూఐడీ ద్వారా వాటిలోని వెండి...

Read moreDetails

జపాన్‌కు బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్‌ దృష్టి

జపాన్‌కు భారత బాస్మతీ బియ్యం ఎగుమతులు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జపాన్‌తో జరగనున్న వాణిజ్య ఒప్పంద సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు కేంద్ర...

Read moreDetails

యువతను ఆకట్టుకునేలా టాటా కొత్త అడుగు.. ‘టాటా.కార్స్‌’ ఆవిష్కరణ

కార్ల కొనుగోలులో యువత అభిరుచులు, సాంకేతికతకు అనుగుణంగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ కొత్త బ్రాండ్‌ గుర్తింపు ‘టాటా.కార్స్‌’...

Read moreDetails

ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ దేశీయ మార్కెట్లో కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. మాస్‌ మార్కెట్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఓలా ఎస్‌1జెడ్‌...

Read moreDetails

యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 విడుదల.. రూ.2.30 లక్షల నుంచి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని యమహా మోటార్‌ ఇండియా తన కొత్త స్పోర్ట్‌బైక్‌ వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2ను విడుదల చేసింది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.2.30 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా...

Read moreDetails

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

స్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై నెలకొన్న వివాదానికి ఆయన వివరణ ఇచ్చారు. తనపై రుణదాతలు పేర్కొన్న మొత్తం క్లెయిమ్‌ రూ.22,006 కోట్లుగా...

Read moreDetails

ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒప్పంద పరిశోధన, అభివృద్ధి, తయారీ సంస్థ (సీఆర్‌డీఎంఓ) ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పబ్లిక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌...

Read moreDetails

టెంప్‌సెన్స్‌ షేర్లకు అదిరిపోయే ఆరంభం.. లిస్టింగ్‌లో 111% లాభం

స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 111 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. ఐపీఓలో ఒక్కో షేరు ఇష్యూ...

Read moreDetails

ఇ-20 స్థానంలో ఇ-10పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ఇ-20 పెట్రోల్‌ స్థానంలో ఇ-10 పెట్రోల్‌ను తీసుకొచ్చే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) స్పష్టం చేసింది. ఇ-20...

Read moreDetails

ఇంజినీరింగ్‌ కంటే ఎంబీఏకే భారీ ప్యాకేజీలు

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పెరుగుతున్న డిమాండ్‌ ఉద్యోగ మార్కెట్‌లో కీలక మార్పులను సూచిస్తోంది. ముఖ్యంగా మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, వ్యూహాత్మక నిర్వహణ, లీడర్‌షిప్‌ వంటి...

Read moreDetails

భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ.. ఎక్స్‌పైరీ సెషన్‌ ప్రభావంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి....

Read moreDetails

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వాహన మోడళ్లను విడుదల చేయడంతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లను మరింత మెరుగుపరచాలని దక్షిణ కొరియాకు చెందిన వాహన...

Read moreDetails

ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేక నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా అమ్మకాల ఒత్తిడికి లోనై మధ్యాహ్నం తర్వాత...

Read moreDetails

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు భారీ పన్ను ఊరట లభించింది. 2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి రూ.11,003 కోట్ల ఖర్చులపై పన్ను మినహాయింపును తిరస్కరిస్తూ పన్ను అధికారులు తీసుకున్న...

Read moreDetails

యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

యువతను ఆకట్టుకునేలా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా ఆర్‌-సిరీస్‌లో కొత్త మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. YZF-R2 పేరుతో విడుదల చేసిన ఈ బైక్‌...

Read moreDetails

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లో మిడ్‌, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్‌ పే తగ్గినట్లు సమాచారం. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి క్వార్టర్లీ...

Read moreDetails

ఏఐ ఏజెంట్లపై మెటా భారీ ప్రయోగం.. చివరికి ఎందుకు వెనక్కి తగ్గింది?

ఏఐ ఆధారిత వ్యవస్థలతో కంపెనీలో ఎక్కువ పనిని చేయించుకోవాలన్న మెటా వ్యూహానికి ప్రస్తుతానికి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ ఓటీ’ పేరుతో రూపొందించిన అంతర్గత ప్రణాళికలో భాగంగా...

Read moreDetails

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు మరోసారి ధరల షాక్‌ తగిలింది. రియల్‌మీ తన P4 సిరీస్‌లోని పలు స్మార్ట్‌ఫోన్‌ మోడళ్ల ధరలను పెంచింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.3...

Read moreDetails

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త వ్యాపార రంగాల్లో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా అల్యూమినియం ఉత్పత్తి, అల్యూమినా రిఫైనింగ్‌ రంగాల్లోకి ప్రవేశించే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు...

Read moreDetails

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు!

మైక్రోసాఫ్ట్‌ విషయంలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాల కోతలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. ఏఐ, క్లౌడ్‌ వంటి వ్యూహాత్మక విభాగాల్లో కీలక ప్రతిభను...

Read moreDetails

నాకు న్యాయం జరగడం లేదు.. మాల్యా మరోసారి సంచలన వ్యాఖ్యలు

బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు చెల్లించాల్సి ఉండగా దేశం విడిచి బ్రిటన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి రుణాల వసూళ్లు, పరిష్కార ప్రక్రియపై వ్యాఖ్యలు చేశారు....

Read moreDetails

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కొంతకాలంగా కనిపిస్తున్న AMOLED ట్రెండ్‌కు ప్రస్తుతం బ్రేక్‌ పడుతున్నట్లు కనిపిస్తోంది. తయారీ ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు ఫోన్‌లోని కొన్ని భాగాల విషయంలో వ్యయ నియంత్రణకు...

Read moreDetails

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమాసియా పరిణామాల ప్రతికూలతలు, కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల సానుకూల ప్రభావాల మధ్య ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ తరహా...

Read moreDetails

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన సంప్రదాయ...

Read moreDetails

యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

ఏఐ ఆధారిత పనులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్‌ తన మ్యాక్‌ కంప్యూటర్లకు మరింత శక్తిమంతమైన చిప్‌లను పరిచయం చేసింది. కొత్త ఎం6 చిప్‌తో మ్యాక్‌ మినీని,...

Read moreDetails

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

స్మార్ట్‌వాచ్‌లు, వేరెబుల్స్‌ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ సంస్థ బోల్ట్‌ తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బోల్ట్‌ బ్రాండ్‌ కింద ACE 5G, EVO 4G పేర్లతో...

Read moreDetails

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఒడుదొడుకులకు లోనైన సూచీలు తర్వాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో...

Read moreDetails

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌, అమెరికా మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక, పారిశ్రామిక భాగస్వామ్యం వేగంగా విస్తరిస్తోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌...

Read moreDetails

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

భారత సైన్యానికి అవసరమైన కమికాజీ డ్రోన్ల సరఫరా కాంట్రాక్టును విశాఖపట్నానికి చెందిన నభాస్త్ర సంస్థ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ (GeM) పోర్టల్‌లో సంస్థ అత్యల్ప ధరను కోట్‌...

Read moreDetails

డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌.. 360 టీఈయూల సరకు రవాణా

ఓడరేవులు, టర్మినళ్ల నుంచి భారీ పరిమాణంలో సరకు రవాణాను మరింత వేగంగా, సమర్థంగా నిర్వహించేందుకు భారతీయ రైల్వే మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ‘డబుల్‌ స్టాక్‌...

Read moreDetails

24,100 వద్ద నిఫ్టీకి మద్దతు.. 24,600 దిశగా పయనం?

బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరువ కావడం దిగుమతి వ్యయాలను పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై ఒత్తిడి పెంచే అవకాశముంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే...

Read moreDetails

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

డెరివేటివ్స్‌ మార్కెట్‌లో యువత, చిన్న పట్టణాలకు చెందిన పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా రిస్క్‌ను తగ్గించుకోవడానికి, హెడ్జింగ్‌ కోసం ఉపయోగించాల్సిన డెరివేటివ్స్‌లో అధిక లాభాల కోసం...

Read moreDetails

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై...

Read moreDetails

స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బలమైన డిమాండ్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కొంత విరామం కనిపించింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 28...

Read moreDetails

ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు

ఇళ్లలో వంటగ్యాస్‌ వినియోగాన్ని ఎల్‌పీజీ సిలిండర్ల నుంచి పైపుల ద్వారా సరఫరా చేసే పీఎన్‌జీకి మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పీఎన్‌జీ అందుబాటులో...

Read moreDetails

కొత్త లుక్‌తో బజాజ్‌ పల్సర్‌ 125, 150.. మోనోషాక్‌తో అదిరిపోయే ఫీచర్లు

బజాజ్‌ ఆటో తన పాపులర్‌ పల్సర్‌ సిరీస్‌లో 125, 150 సీసీ మోడళ్లను మరిన్ని ఆధునిక ఫీచర్లతో తీసుకొచ్చింది. యువతను ఆకట్టుకునే డిజైన్‌తో పాటు మెరుగైన రైడింగ్‌...

Read moreDetails

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగ సంఘాలు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ...

Read moreDetails

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్‌ ఐపీఓ లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 32 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో...

Read moreDetails

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

పెద్ద వ్యాపార సంస్థలకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు ఉమ్మడి మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. నెలకు రూ.2.5...

Read moreDetails
Page 2 of 19 1 2 3 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News