Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!

సుప్రీంకోర్టు గురువారం బ్యాంకులకు మరియు వారి ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. బ్యాంకులు ప్రజా ధనాన్ని నిర్వహిస్తున్నందున, రుణాలు మంజూరు చేసే సమయంలో అధికార పరిధి మించకుండా...

Read moreDetails

హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ – మినహాయింపు 50% కి పెరిగింది!

కేంద్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఉద్యోగుల కోసం ఇంటి అద్దెభత్యం (HRA) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ కొత్త నిబంధనలను ఆదాయపు...

Read moreDetails

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు 3.75% వద్ద యథాతథంగా

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (BoE) ప్రధాన వడ్డీ రేటును 3.75% వద్ద నిలిపి ఉంచింది. పరపతి విధాన కమిటీలోని సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి...

Read moreDetails

ఒకే రోజులో డెలివరీ… ‘24 పోస్టల్’ సేవలకు శ్రీకారం

తపాలా శాఖ సేవలను ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అత్యవసర పార్శిళ్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు త్వరగా చేరేలా ‘24 పోస్టల్’ పేరుతో...

Read moreDetails

ఫోన్‌పే IPO: సెబీ ఆమోదం ఉండి కూడా మార్కెట్ తాత్కాలిక బ్రేక్

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూకు (IPO) తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇప్పటికే సెబీ నుంచి ఆమోదం పొందినప్పటికీ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు మరియు...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. చమురు ధరలు భారీగా పెరుగుదల

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు సరఫరాపై ప్రభావం...

Read moreDetails

రోజుకు రూ.2,000 కోట్ల నష్టం..భారత చమురు కంపెనీలకు భారీ దెబ్బ!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయం...

Read moreDetails

రూ.3,000 కోట్లతో హైటెక్‌ ఫార్మా పార్క్‌..మహారాష్ట్రలో భారీ ప్రాజెక్టు!!

మహారాష్ట్రలో ఔషధ పరిశ్రమ అభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రాయ్‌గడ్‌ జిల్లా దిఘీ పోర్ట్‌ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు రూ.3,000 కోట్ల వ్యయంతో హైటెక్‌ ఫార్మాస్యూటికల్‌...

Read moreDetails

ఆరోగ్య బీమా రంగంలో టెక్నాలజీ విప్లవం..ఏఐతో మోసాల నియంత్రణ!!

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు మోసాలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (AI) మరియు మెషీన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు స్టార్ హెల్త్...

Read moreDetails
Page 15 of 46 1 14 15 16 46

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist