India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు

కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తూ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.6...

Read moreDetails

స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగింపు | ఐటీ షేర్ల పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో మార్కెట్‌పై నిరంతర...

Read moreDetails

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ...

Read moreDetails

సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కొనసాగుతున్న వివాదంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టులో హాజరై వాదనలు వినిపించడం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి...

Read moreDetails

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా చిరంజీవి కీలక సందేశం.

శరీరంలో వచ్చే చిన్న మార్పులనూ గమనించి నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా...

Read moreDetails

విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ | ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహణ

ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఈనాడు ఈఎఫ్‌ఎం, హెచ్‌సీజీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో భానునగర్ కూడలి నుంచి హెచ్‌సీజీ...

Read moreDetails

కొల్లేరుకు రాజహంసలొచ్చాయ్‌ | వేల సంఖ్యలో సందడి చేస్తున్న గ్రేటర్‌ ఫ్లెమింగోలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు ఈ మధ్య కాలంలో అరుదైన అతిథులతో కళకళలాడుతోంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పునీటి కయ్యల్లో కనిపించే గ్రేటర్‌ ఫ్లెమింగోలు (రాజహంసలు) ఈసారి వేల సంఖ్యలో కొల్లేరుకు వలస...

Read moreDetails

ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ | బాపట్ల, చీరాలలో ఆగనున్న వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు శుభవార్త లభించింది. ఏపీ మీదుగా నడిచే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్‌లు మంజూరయ్యాయి. దీంతో పాటు త్వరలోనే వందేభారత్‌ రైలు...

Read moreDetails

హెచ్‑1బీ ఖర్చులకు చెక్‌ | భారత్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్‌

అమెరికా హెచ్‑1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగుల నియామకాల్లో పెరిగిన ఖర్చులు, ఆలస్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోనే...

Read moreDetails
Page 26 of 52 1 25 26 27 52

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist