News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

88 కొత్త అసెంబ్లీ స్థానాలు…యువ నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్!!

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించి వాటి సంఖ్యను 50 శాతం పెంచాలని నిర్ణయించడంతో రాజకీయ, భౌగోళిక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ పునర్విభజన...

Read moreDetails

జేడీయూ అధినేతగా నీతీశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం...

Read moreDetails

భారీ ప్రణాళికలు అమల్లో…తాగునీటి సమస్యలకు చెక్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. 2028 నాటికి అన్ని గ్రామాల్లో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (25-03-2026)

బంగారం మరియు వెండి మన దేశంలో చాలా కాలంగా విలువైన లోహాలుగా గుర్తింపు పొందాయి. ఇవి కేవలం ఆభరణాలకే కాకుండా ఆర్థిక భద్రతకు కూడా ప్రధాన ఆధారంగా...

Read moreDetails

కేరళ ఎన్నికలపై ఇరాన్ యుద్ధ ప్రభావం

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కేవలం చమురు ధరలపైనే కాకుండా దేశీయ రాజకీయాలపైనా ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఈ...

Read moreDetails

యుద్ధ ఉద్రిక్తతల మధ్య సురక్షితంగా హర్మూజ్‌ దాటిన భారత గ్యాస్‌ నౌకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి కీలకమైన ఎల్పీజీ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇరాన్‌ సరిహద్దులోని హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటిన...

Read moreDetails

స్టాక్ మార్కెట్ బూస్ట్…ఇన్వెస్టర్లకు బిగ్ రిలీఫ్!!

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దిశగా సంకేతాలు కనిపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈ సానుకూల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు...

Read moreDetails

యుద్ధ ఉద్రిక్తతల మధ్యసురక్షితంగా హర్మూజ్‌ దాటిన భారత LPG నౌకలు..దేశానికి ఊరట!!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఇరాన్‌ సమీపంలోని హర్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయటపడిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలు ‘పైన్‌గ్యాస్‌’, ‘జగ్‌ వసంత్‌’కు సంబంధించిన...

Read moreDetails

ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.

మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బార్ 85వ రోజు కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా...

Read moreDetails

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా,...

Read moreDetails
Page 177 of 346 1 176 177 178 346

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist