News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!

నేపాల్‌లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. Kathmandu: దేశంలో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా...

Read moreDetails

జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ప్రగతి’ మరియు ‘వికాస్’ పేరుతో...

Read moreDetails

అస్సాంలో కూలిపోయిన సుఖోయ్‌ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్ల మృతి..!!

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం అస్సాంలో కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి గురువారం సాయంత్రం...

Read moreDetails

ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!

రాజధాని శివార్లలో భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ స్థలాలపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత వెంచర్లలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల మార్పులు...

Read moreDetails

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం...

Read moreDetails

గంగవరం, అడ్డతీగల పరిధిలో పెద్దపులి.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..!!

అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో ఈ పులి తిరుగుతున్నట్లు సమాచారం లభించింది. ముఖ్యంగా...

Read moreDetails

పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం.. ఆలస్యమైన విమానాలు..!!

గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కప్పుకుంది. తెల్లవారుజామున ఏర్పడిన ఘనమైన పొగమంచు కారణంగా రన్‌వేపై విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. దీంతో విమానాల ల్యాండింగ్,...

Read moreDetails

పిల్లల పెంపకానికి ప్రభుత్వం అండ.. కొత్త పథకాలు సిద్ధం..అసెంబ్లీలో సీఎం ప్రకటన..!!

రాష్ట్రంలో జనాభా సమతుల్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా విడుదల చేస్తూ పలు...

Read moreDetails

పేదరికం అడ్డుకాదు.. ప్రతిభ ఉంటే లోకం నీ వెంటే!

అనగనగా ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవి చాలా తెలివైనవాడు, కానీ అతని కుటుంబ పరిస్థితి చాలా పేదరికంలో ఉండేది. అతని తండ్రి...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు...

Read moreDetails
Page 232 of 341 1 231 232 233 341

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist