News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగవంతం చేయాలన్న ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఐ అండ్ ఐ శాఖ మంత్రి బీసీ జనార్ధన్...

Read moreDetails

రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల అనంతరం దారుణ రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు

నెల్లూరు: రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల అనంతరం వెళ్తున్న వారిపై విషాదం మరోసారి విరచింది. నెల్లూరు జిల్లా జలదంకి వద్ద టైర్ పంక్చర్ కారణంగా కారు నియంత్రణ కోల్పోయి...

Read moreDetails

జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సాక్షిగా ప్రమాణ స్వీకారం అమరావతి, అక్టోబర్ 27:జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు...

Read moreDetails

మొంథా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది, రాబోయే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక: అమరావతి వాతావరణ కేంద్రం తాజా నివేదిక

అమరావతి, అక్టోబర్ 27:బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా” తుఫాన్ మరింత బలపడుతూ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం తాజా సమాచారం ప్రకారం, ఈ తుఫాన్ అక్టోబర్...

Read moreDetails

తుఫాన్‌ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం – 43 రైళ్లు రద్దు

విశాఖ: మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా రైల్వే శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రైళ్ల రాకపోకలపై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ప్రజల...

Read moreDetails

తుఫాన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా...

Read moreDetails

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కఠిన చర్యలు – మూడో రోజు సీజ్‌ల వర్షం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న బస్సులపై భారీ...

Read moreDetails

మోదీ – చంద్రబాబు ఫోన్‌ సంభాషణ: మొంథా తుపాన్‌పై సమీక్షలో కీలక సూచనలు

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తుపాన్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు,...

Read moreDetails

పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు సీరియస్‌ – సీబీసీఐడీకి విచారణ ఆదేశాలు

అమరావతి: ప్రముఖ పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సీబీసీఐడీ అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌...

Read moreDetails

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

బెంగళూరు (మల్లేశ్వరం):చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత...

Read moreDetails
Page 327 of 328 1 326 327 328

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist