Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం: డీసీఎంను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు నుండి గచ్చిబౌలి కి వెళ్తున్న కార్, ముందుగా...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం – కీలక బిల్లులపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ లో ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక విధానాలపై కీలకమైన వేదికగా ఉన్నాయి. సమావేశాల్లో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్...

Read moreDetails

బాచుపల్లి స్టీల్ ఫ్లైఓవర్ : భద్రతా ప్రమాణాలు లేని ఫ్లైఓవర్ నిర్మాణం

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రస్తుతం వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించబడడం లేదు....

Read moreDetails

కొడంగల్‌లో పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం – భట్టి విక్రమార్క

రాష్ట్ర మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన ప్రకారం, కొడంగల్ ప్రాంతాన్ని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ముఖ్యంగా, కొడంగల్ మల్టీ పర్పస్...

Read moreDetails

మంత్రి పొంగులేటి అపార్ట్మెంట్ ముందు చెట్లను నరికివేసిన అధికారులు

హైదరాబాద్ – మణికొండ నుండి హైటెక్ సిటీ వెళ్ళే ప్రధాన మార్గంలో మంత్రి పొంగులేటి నిర్మిస్తున్న అపార్ట్మెంట్ వద్ద సీం చెట్లను జిహెచ్ఎంసి అధికారులు నరికివేసారు. ఈ...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

తెలంగాణ అసెంబ్లీ భవనంలో ఈరోజు ఉదయం అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఒక ప్రత్యక్ష పాము కనిపించడంతో సిబ్బంది, సభ్యులు మరియు...

Read moreDetails

కాకతీయ యూనివర్సిటీలో విషాదం.. ఎమ్మెస్సీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనతో కాకతీయ యూనివర్సిటీ పరిసరాల్లో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థులు, అధ్యాపకులు శ్రీవిద్య మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లో జరిగిన ఈ పరిణామం...

Read moreDetails

అంగన్వాడీ మహిళల ఆవేదన

అంగన్వాడీ కార్యకర్తల ఆవేదన ఇప్పుడు కేవలం నిరసనగా కాకుండా, ఒక భావోద్వేగ పోరాటంగా మారుతోంది. చిన్నపిల్లల సంరక్షణ, పోషణ, గ్రామీణ ఆరోగ్య సేవల కోసం రోజూ కష్టపడే...

Read moreDetails

యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న యూట్యూబర్ వైష్ణవి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమతో ప్రారంభమైన ఈ దాంపత్య జీవితం, చివరికి...

Read moreDetails

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

మెహిదీపట్నంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అనుకోని ప్రమాదం చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఉదయం సుమారు 4:55 గంటల సమయంలో భారీ కంటైనర్‌తో వెళ్తున్న లారీ, నిర్మాణంలో...

Read moreDetails

భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాల ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్...

Read moreDetails

సిద్దిపేటలో వడగండ్ల వాన బీభత్సం… పంటలకు భారీ నష్టం

సిద్దిపేట జిల్లాలో నిన్న కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా అక్బర్‌పేట–భూంపల్లి మండలం పరిధిలోని ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఈ వర్షం తీవ్రంగా...

Read moreDetails

కుక్కకాటు దారుణం… 15 నెలల పోరాటం తర్వాత చిన్నారి మృతి

ఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. చిన్నారి మణితేజ పరిస్థితి మొదట సాధారణంగా కనిపించినప్పటికీ, క్రమంగా ఆరోగ్యం క్షీణించడం కుటుంబ సభ్యులను కలవరపరిచింది....

Read moreDetails

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో వడగండ్ల వాన

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొద్ది నిమిషాలపాటు పడిన ఈ వర్షం తీవ్రత ఎక్కువగా...

Read moreDetails

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్–బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

నల్గొండ జిల్లా చండూరు ప్రాంతంలో కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నపాటి వాగ్వాదంతో ప్రారంభమైన ఈ వివాదం...

Read moreDetails

జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ...

Read moreDetails

నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

నార్సింగి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన నగరాన్ని కలవరపరిచింది. అమాయకంగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన వెంట...

Read moreDetails

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప...

Read moreDetails

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే ఈ విగ్రహాన్ని పునరుద్ధరించిన...

Read moreDetails

తెలంగాణలో ఆరు రోజులపాటు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆరు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ మధ్య...

Read moreDetails

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆకస్మికంగా మృతిచెందడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం...

Read moreDetails

మూసీ తీరంలో మెగా విజన్.. గాంధీ సరోవర్‌తో కొత్త చరిత్ర

మూసీ నది తీరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా...

Read moreDetails

టెన్త్ పరీక్షల్లో గందరగోళం?.. కూకట్‌పల్లి స్కూల్ ఘటన కలకలం

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్ర వివాదం తలెత్తింది. కూకట్‌పల్లి ప్రాంతంలోని న్యూ ఎరా స్కూల్‌లో చదువుతున్న సుమారు 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో...

Read moreDetails

పరీక్షల సందడి మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు ఉదయం...

Read moreDetails

తెలంగాణలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను...

Read moreDetails

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు నేపథ్యంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం...

Read moreDetails

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగింపు

స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ల పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలకత పొందింది. రాష్ట్రంలోని 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 31, 2025న...

Read moreDetails

హైదరాబాద్‌కు హాలీవుడ్‌ అడుగులు.. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో ప్రారంభం

హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో కీలక కేంద్రంగా మారే దిశగా మరో ముందడుగు వేసింది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన గ్లోబల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ ఐలైన్‌...

Read moreDetails

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

రాష్ట్రంలో ఏర్పడిన సీఎన్జీ సంక్షోభం కారణంగా నగరాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, వ్యక్తిగత కార్లు సీఎన్జీపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో గ్యాస్...

Read moreDetails

తెలంగాణలో తొలి డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు

జనగణన-2027ను ఆధునిక సాంకేతికతతో నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో కాగితాల ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల స్థానంలో ఈసారి పూర్తిగా డిజిటల్ విధానాన్ని...

Read moreDetails

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియల సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 230...

Read moreDetails

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ నగరంలో గ్యాస్ సంక్షోభం కారణంగా హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా...

Read moreDetails

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

దేశవ్యాప్తంగా ఈసారి వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో...

Read moreDetails

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఫోన్‌పే ట్రాన్సిట్ కార్డ్ అందుబాటులోకి!!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్‌టెక్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఫోన్‌పే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు లేదా మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా చెల్లింపులు చేయడానికి...

Read moreDetails

మార్చి 12న కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (వయసు 82) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం ప్రత్యేకంగా...

Read moreDetails

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ కొరత…వెంటనే గ్యాస్ సరఫరా పెంచాలిలని అసోసియేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని హాస్టళ్లలో గ్యాస్ కొరత సమస్యకు గురి అవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు కారణంగా గ్యాస్ సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగింది. హాస్టల్స్‌...

Read moreDetails

తెలంగాణలో మూడో డిస్కమ్‌.. టీజీఆర్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో...

Read moreDetails

దండేపల్లి మ్యాదరిపేటలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మ్యాదరిపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్...

Read moreDetails

మెగా ఇంటి కోడలిపై ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదు!!

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను మరియు తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా...

Read moreDetails

భార్యపై అనుమానంతో హత్య కుట్ర..టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన వ్యాపారి!!

భార్య చేసిన ద్రోహాన్ని భరించలేక ఒక వ్యక్తి ఆమెను, ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని హత్య చేయాలని కుట్ర పన్నిన ఘటన నగరంలో వెలుగుచూసింది. అయితే నగర...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో...

Read moreDetails

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

వరంగల్ నగరంలోని జెపీఎన్ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. అగ్ని ప్రమాదంతో షాపు...

Read moreDetails

సినీ ప్రపంచానికి సత్కారం.. గద్దర్ అవార్డులు 2025 ప్రకటింపు!!

తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించే గద్దర్ అవార్డులు–2025 జాబితాను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈసారి అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్...

Read moreDetails

మత్తులో మళ్లీ మహానగరం.. వారం రోజుల్లో వరుసగా డ్రగ్స్ కేసులు!!

హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం...

Read moreDetails

ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!

రాజధాని శివార్లలో భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ స్థలాలపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత వెంచర్లలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల మార్పులు...

Read moreDetails

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ...

Read moreDetails

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొనే పని ఒత్తిడి, సమయ పరిమితులను ప్రతిబింబించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటల తరబడి బస్సు నడిపిన ఓ...

Read moreDetails
Page 15 of 24 1 14 15 16 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News