రాశి ఫలాలు – మీనం
June 26, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 26, 2026
ఆస్తి పంపకం
June 26, 2026
చి. ల. సౌ. అనామిక
June 26, 2026
జగిత్యాల, న్యూస్టుడే: తమ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామగ్రిని స్థానిక సబ్కోర్టు గురువారం జప్తు చేసింది. రైల్వేలైన్ కోసం సేకరించిన భూమికి సంబంధించిన...
Read moreDetailsహైదరాబాద్: బంజారాహిల్స్లో హైడ్రా పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని రూ.750 కోట్ల విలువైన ఆస్తిని రక్షించింది. బంజారాహిల్స్...
Read moreDetailsఆర్టీసీ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత:హైదరాబాద్లో బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ, మాజీ మంత్రులు, భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్ (KTR), హరీశ్రావు, తలసాని శ్రీనివాస్...
Read moreDetailsహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 25 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.300 కోట్ల దాల్ ట్రేడ్...
Read moreDetailsనల్గొండలో భయంకర ఘటన జరిగింది. ఒక యువకుడు ఇంటర్ విద్యార్థినిని హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Read moreDetailsఇంటర్నెట్ డెస్క్: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల...
Read moreDetailsహైదరాబాద్: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలిపారు, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం గతంలో కేసీఆర్ ప్రారంభించారని. అయితే, ఈ పనులను...
Read moreDetailsహైదరాబాద్లోని కొండాపూర్లో హైడ్రా (HYDRA) అధికారులు 36 ఎకరాల ప్రభుత్వ భూభాగంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ భూమి భిక్షపతి నగర్, ఆర్టీఏ కార్యాలయం పక్కన...
Read moreDetailsగోంగూర మొక్క సాధారణంగా నాలుగు అడుగుల వరకు పెరుగుతుంది. అయితే, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, అప్పన్నపేటలో ఉన్న ఒక మొక్క 14 అడుగుల వరకు ఎదిగింది....
Read moreDetailsనాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లోకి 2.70...
Read moreDetailsకుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్...
Read moreDetailsఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు...
Read moreDetailsజైపుర్: రాజస్థాన్లోని జోధ్పుర్లో జరుగుతున్న ఆర్ట్స్ వీక్ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా పునఃసృష్టించారు. దేశవిదేశాలకు చెందిన...
Read moreDetailsహిమాయత్నగర్, న్యూస్టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్నగర్లోని...
Read moreDetailsఫ్యూచర్సిటీ-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే పక్కన నిర్మించాలని సీఎం సూచన హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు ఎలైన్మెంట్ మారనుంది. ప్రస్తుత విజయవాడ...
Read moreDetailsఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం...
Read moreDetailsఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విశ్వ విద్యాలయాలు పేరుకే నడుస్తున్నట్లుగా మారాయి. ఆచార్యుల నియామకాలు లేక పోవడంతో అటు బోధనకు.. ఇటు పరిశోధనలకు విఘాతంగా మారింది. వేతనాల నిధులు...
Read moreDetailsఈనాడు, హైదరాబాద్: భూమి గుంటల్లోనే ఉంటుంది. విక్రయాలు మాత్రం గజాల చొప్పున చేస్తూ ఫాం ల్యాండ్స్ పేరిట కొందరు అంటగడుతున్నారు. భవిష్యత్లో ఎలాగో నిర్మాణాలు చేసుకుంటారు కదా....
Read moreDetailsహైదరాబాద్ : నగరంలో 12 చోట్ల కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా...
Read moreDetailsఈనాడు, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేయకుంటే 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్,...
Read moreDetailsఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం...
Read moreDetailsఇంటర్నెట్డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ...
Read moreDetailsపెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం...
Read moreDetailsమాజీ ప్రియురాలిని మర్చిపోలేక మనో వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ సోషల్ మీడియాలో...
Read moreDetailsఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: కలప రవాణాను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టం’(ఎన్టీపీసీ)... అక్రమార్కులకు వరంగా మారింది. టేకు లాంటి విలువైన...
Read moreDetailsఅలహాబాద్: సమీప బంధువైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటనలో దోషికి 43 ఏళ్ల తర్వాత శిక్షపడింది. ట్రయల్...
Read moreDetailsకెరమెరి, న్యూస్టుడే: అడవి పందులు పంటలను ధ్వంసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో...
Read moreDetailsఫిల్మ్నగర్: సినీనటి డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిల్మ్నగర్ పీఎస్లో కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు....
Read moreDetailsతెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్...
Read moreDetailsకాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై...
Read moreDetailsఈనాడు, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ సాయంత్రం వేళ బీటెక్ చదువుకునే అవకాశం కల్పించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు...
Read moreDetailsహైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన...
Read moreDetailsబండ్లగూడజాగీర్, న్యూస్టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని సిబ్బంది ఇకమీదటా కొనసాగించాలన్నారు. మంగళవారంతో పదవీ...
Read moreDetailsఅమ్రాబాద్ మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిలోని మన్ననూర్ లేక ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. మన్ననూర్లో కాటేజ్లు, వసతి గదులు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు ధర...
Read moreDetailsప్రకృతి రమణీయ దృశ్యాలకు, పెద్దపులులకు నిలయం నల్లమల అడవులు. ఇందులో విహారానికి తలుపులు తెరిచింది అటవీశాఖ. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం...
Read moreDetailsమహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్పై హైదరాబాద్లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అవగాహన కల్పిస్తోంది. సంస్థ ప్రతినిధులు నగరంలోని చార్మినార్, హుస్సేన్సాగర్లోని బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్...
Read moreDetailsనెన్నెల, న్యూస్టుడే: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో నత్తలు పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ నర్సరీలో గతేడాది కనిపించిన నత్తలు ప్రస్తుతం ...
Read moreDetailsఅక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల...
Read moreDetailsహైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల...
Read moreDetails© 2025 ShivaSakthi.Net